రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు ఉన్నట్టు వాతావరణ శాఖ సూచనలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ కోరారు. ఓదెల మండలంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు, మానేరు �
ధర్మపురి నుండి కమలాపూర్ రోడ్డులో గల పెట్రోల్ బంక్ సమీపంలో గల పోచంపంపు ఏరియాలో ఉన్న పంటపొలాల్లో చిరుతపులి కలకలం సృష్టించింది. రెండు, మూడు రోజుల నుండి ఈ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్లుగా రైతులు గుర్
Drunk Army Officer Hits People | ఒక ఆర్మీ అధికారి మద్యం సేవించి కారు డ్రైవ్ చేశాడు. తాగిన మత్తులో సుమారు 30 మందిని కారుతో ఢీకొట్టాడు. అదుపుతప్పిన ఆ కారు డ్రైనేజీలోకి దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో స్థానికులు ఆ ఆర్మీ అధికారిని చుట
అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. రాయికల్ పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాయికల్, మహితాపూర్ కి �
Vehicle rams into crowd | ఒక వాహనం జనంపైకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో 28 మందికిపైగా గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నదని అధికారులు తెలిపారు.
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో గత మూడు రోజులుగా ట్రాన్స్ కో అధికారులు అప్రకటిత కరెంటు కోతలు విధిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రతీ పావు గంటకోసారి కరెంటు పోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి చెట్ల కిం�
బీసీలకు 42శాతం రిజర్వేషనంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అవళీలగా మోసం చేసేందుకు సిద్ధంగా ఉందని.. ఎన్నికల సమయంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చెప్పింది ఒకటి.. అధికారంలోకి వచ్చిన తరువాత నేడు చేస్తున్నది మరోకటి అం�
ఓదెల మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన జూనియర్ సివిల్ జడ్జ్ కం జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును రాష్ట్ర హైకోర్టు జడ్జి, పెద్దపల్లి జిల్లా అడ్మినిస్ట్రేటీవ్ జడ్జి జస్టిస్ కే లక్ష్మణ్ ఆది�
అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మంగపేట, కూనవరం, గంగారం, పందిళ్ళ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపనలు ప్రార�
ప్రతీ బీఆర్ఎస్ కార్యకర్తను తాను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, ప్రజలను, ప్రభుత్వ నిధులను దోచుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ఇల్
అరుణాచల గిరి ప్రదక్షణ బస్సు యాత్రను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరుట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్ కోరారు. డిపో కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని త
ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన మరుమతులకు నోచుకోలేక శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ప్రయాణం చేయడం ప్రమాదకరంగా ఉంది. వంతెన ఇలా ఉంటే ప్రయాణం ఎలా చేయడం అని ప్రయాణికులు వాపోతున్నారు. నిత్యం వందలాది భారీ వా�
రజకుల ఆరాధ్య దైవమై న మడేలయ్య స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కాల్వశ్రీరాంపూర్ మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి అన్నారు. మండలంలోని పందిళ్ల గ్రామంలో రజకులు శుక్రవారం మడేలయ్య బోనాల జాతర న�
వర్షాకాలంలో ప్రభలే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. రాయికల్ పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓప�