రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో గత మూడు రోజులుగా ట్రాన్స్ కో అధికారులు అప్రకటిత కరెంటు కోతలు విధిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రతీ పావు గంటకోసారి కరెంటు పోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి చెట్ల కిం�
బీసీలకు 42శాతం రిజర్వేషనంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అవళీలగా మోసం చేసేందుకు సిద్ధంగా ఉందని.. ఎన్నికల సమయంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చెప్పింది ఒకటి.. అధికారంలోకి వచ్చిన తరువాత నేడు చేస్తున్నది మరోకటి అం�
ఓదెల మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన జూనియర్ సివిల్ జడ్జ్ కం జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును రాష్ట్ర హైకోర్టు జడ్జి, పెద్దపల్లి జిల్లా అడ్మినిస్ట్రేటీవ్ జడ్జి జస్టిస్ కే లక్ష్మణ్ ఆది�
అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మంగపేట, కూనవరం, గంగారం, పందిళ్ళ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపనలు ప్రార�
ప్రతీ బీఆర్ఎస్ కార్యకర్తను తాను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, ప్రజలను, ప్రభుత్వ నిధులను దోచుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ఇల్
అరుణాచల గిరి ప్రదక్షణ బస్సు యాత్రను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరుట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్ కోరారు. డిపో కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని త
ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన మరుమతులకు నోచుకోలేక శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ప్రయాణం చేయడం ప్రమాదకరంగా ఉంది. వంతెన ఇలా ఉంటే ప్రయాణం ఎలా చేయడం అని ప్రయాణికులు వాపోతున్నారు. నిత్యం వందలాది భారీ వా�
రజకుల ఆరాధ్య దైవమై న మడేలయ్య స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కాల్వశ్రీరాంపూర్ మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి అన్నారు. మండలంలోని పందిళ్ల గ్రామంలో రజకులు శుక్రవారం మడేలయ్య బోనాల జాతర న�
వర్షాకాలంలో ప్రభలే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. రాయికల్ పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓప�
గత ప్రభుత్వ హయాంలో 24గంటల పాటు అత్యవసర వైద్య సేవలలో ముందు వరుసలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం పార్థీవ వాహనం అందుబాటులో లేక ఇబ్బందులు పడే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.
Doctors Day | మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్ర సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆస్పత్రిలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ, ఆర్ఎంపి, పీఎంపీ శాఖల ఆధ్వర్యంలో జాతీయ వైద్
అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని అయితేరాజుపల్లి, భూపతిపూర్ గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే పర్యటిం
Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు కాంగ్రెస్ పార్టీలో అసమ్మతికి దారి తీస్తోంది. ఇళ్ల కేటాయింపులో తమకు ప్రాధాన్యత ఎక్కడ అని బహిరంగంగానే ప్రశిస్తున్నారు.
ప్రజలందరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని జిల్లా ఇన్ ఛార్జీ జూపల్లి కృష్ణారావు అన్నారు. ఉట్నూర్ మండల కేంద్రంలో జిల్లా ఆస్పత్రిలో 50 బెడ్స్ నుండి 100 బెడ్స్ గా రూ.13కోట్ల 75లక్షలతో అప్ గ్రేడేషన్ శుక్రవారం ప్రారంభిం
Truck Rams, Mows Down People | డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. మినీ లారీని వేగంగా నడిపాడు. బారికేడ్లను తప్పించబోయి అదుపుతప్పిన ఆ వాహనం జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద�