మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మీద ఆరోపణలు చేసే ముందు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వాస్తవాలు తెలుసుకోవాలని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బండారి రమేష్, సీనియర్ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాస్ �
పెంచికల్పేట్ మండలంలోని ఎల్లూరు నల్లకుంట వద్ద విద్యుత్ తీగలను అమర్చి పులిని హతమార్చిన కేసులో 30 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు కాగజ్నగర్ ఫారెస్ట్ డివిజన్ అధికారి సుశాంత్ సుకుద్దేవ్ బోబ�
కరీంనగర్ నగరపాలక సంస్థలో కొత్తగా నల్లా కనెక్షన్ తీసుకొవాలన్న, ఉన్న నల్లా కనెక్షన్ పేరు మార్పిడి చేసుకొవాలన్నా అష్టకష్టాలు పడాల్సినా పరిస్థితి నెలకొంది. నల్లా కనెక్షన్లు మంజూరు చేసే విషయంలో ఇంజనీరి�
కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ అంతర్వాహిని నదీ పుష్కరాలకు ఐటీ శాఖ మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు ఉచితంగా ఏర్పాటు చేసిన బస్సులలో ముత్తారం మండలలోని వివిధ గ్రామాల ప్రజలు తరలివెళ్లారు.
road accident | రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేస్తున్న వారి మీదకు లారీ దూసుకెళ్లింది. ఈ సంఘటనలో నలుగురు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
సునామీ అంటే ఎట్ల ఉంటదో మనం సముద్రంలో చూశాం.. కానీ, ఇప్పుడు జనసునామీ ఎట్ల ఉంటదో ఎల్కతుర్తిలో చూశాం. చీమలదండులా కదిలిన గులాబీ సైనికులు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జనజాతరలా కదిలివచ్చారు.
Ala Venkateswar Reddy | బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి భారీగా నాయకులు, కార్యకర్తలు భూత్పూర్ పట్టణ కేంద్రానికి ఉదయం ఎనిమిది గంటలకు చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి భూత్పూ
Brs peddaplly | పెద్దపల్లి, ఏప్రిల్ 21( నమస్తే తెలంగాణ): ఈనెల 27 న బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే రజతోత్సవ సభ ను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు.
MLA SANJAY | మల్లాపూర్ ఏప్రిల్ 18: ఈనెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించతలపెట్టిన బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల పిలుపున�
Roof Collapses | రెండు కుటుంబాలకు చెందిన వారు ఇంటి రూఫ్పై ఘర్షణ పడ్డారు. ఉన్నట్టుండి ఆ రూఫ్ కూలిపోయింది. దీంతో సుమారు పది మంది కూలిన రూఫ్తో పాటు కిందపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Prahlad Patel | కేంద్ర మాజీ మంత్రి, మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి ప్రహ్లాద్ పటేల్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలు యాచించే అలవాటు పెంచుకున్నారని అన్నారు. ప్రజా సమస్యల వినతులను ‘భిక్షాటన’గా ఆయన అభివర్ణించారు.