Ice Cream | అనారోగ్యం పాలైన వారిలో 25 మంది పిల్లలు ఉన్నట్లు చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ దౌలత్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇద్దరి పిల్లల పరిస్థితి క్రిటికల్గా ఉందన్నారు. వారు తిన్న ఐస్క్రీమ్ శాంపిల్స్�
ట్రాన్స్జెండర్లు ఇనామ్ కోసం దౌర్జన్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు హెచ్చరించారు. కొంతమంది ట్రాన్స్జెండర్ వర్గానికి చెందిన వారు నగరంలో ఎకడ శుభకార్య
Mysterious Illness | క్రూయిజ్ షిప్లో 300 మందికిపైగా ప్రయాణికులు, సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. అయితే వారి అనారోగ్యానికి (Mysterious Illness) కారణం ఏమిటన్నది అంతుపట్టలేదు.
తీవ్ర వాయు కాలుష్యం వల్ల అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఊపిరి పీల్చుకోలేక పోతున్నామని, కళ్లు మండుతున్నాయని చాలా మంది ఫిర్యాదు చేశారు. దీంతో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, బయటకు వెళ్ల వద్దని ఆ దేశం సూచించ�
వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. ఆదిలాబాద్ జిల్లా లో జరిగిన ఒకే ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన రెండు ప్రమాదాల్లో ముగ్గురు, మహబూబాబాద�
జిల్లా ప్రజలపై వెయ్యి నామాల వేంకటేశ్వరస్వామి చల్లని చూపు ఉండాలని కోరుకుంటున్నట్లు ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని చతురూప అయ్యప్ప సహస్ర లింగేశ్వర స్వామి ఆలయంలో �
ఎంఎస్ ఆఫీస్, రిటైల్ అండ్ ఈ కామర్స్ తదితర విభాగాల్లో ఉచిత ఉపాధి శిక్షణకు దివ్యాంగులు ఈ నెల 10లోపు దరఖాస్తు చేసుకోవాలని అభిశ్రీ ఫౌండేషన్ బుధవారం ఒక ప్రకటనలో కోరింది.
కంటి వెలుగు రెండో దశలో రాష్ట్రంలోని 3 కోట్ల మందికి స్క్రీనింగ్ చేయనున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు స్పష్టం చేశారు. కంటి వెలుగు-2 కార్యక్రమ అమలు ప్రణాళికపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల �
కుట్రల బీజేపీ పార్టీకి ప్రజల నుంచి కౌంటర్ తప్పదని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధిని, ముఖ్యమంత్రి కేసీఆర్కు వచ్చే ఆదరణను చూసి బీజేపీ పార్టీ పెద్దలు ఓర్వలేకపోత�
గ్రామాల్లో పారిశుధ్య పనులపై దృష్టి సారిస్తే ప్రజారోగ్యం మెరుగుపడుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం మండలంలోని ఎన్కెపల్లి గ్రామంలో ‘మీతో నేను’ కార్యక్రమంలో భాగంగా పర్య టించా
‘గౌరవెల్లి నిర్వాసితులకు దండం పెట్టి కోరుతున్నా.. రిజర్వాయర్ మిగులు పనుల నిర్వహణకు సహకరించండి.. ఎవరో చెప్పిన మాటలకు మీరు నష్టపోయి, మిగతా రైతులను నష్టపర్చకండి’.. అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్
పోలవరం ప్రాజెక్టు వల్లే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది భద్రాచలం వద్ద వరద పోటెత్తిందని ప్రత్యేక నిపుణుల కమిటీ తేల్చిచెప్పింది. భద్రాచలం వద్ద వరద ప్రభావం, కారణాలు, వాటి నివారణకు చేపట్టాల్సిన చర్యలను సిఫా