Minister Srinivas Goud | ఎగువన ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీటిని వదిలిన నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Minister Srinivas Goud ) , ఎమ్మెల్యే చిట్టెం రామ్మో
Alert | ఎగువన మహారాష్ట్ర (Maharastra) తో పాటు నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ( Sriramsagar Project ) నిండుతుండడంతో ప్రాజెక్ట్ గేట్ల ( Gates ) ను ఎత్తడానికి అధికారులు సిద్ధమవుతున్నా
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి గ్రామ శివారులో పులి సంచరించింది. గురువారం రాత్రి గ్రామ సమీపంలోని దవాఖాన వద్ద పెద్దపులి రోడ్డు దాటుతూ స్థానికులకు కనిపించింది. వారం రోజులుగా పులి ఈ పర�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే ఉగ్రభానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. కొన్ని రోజులుగా అకాల వర్షాలతో వాతావరణం చల్లబడింది.
liquor | బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, మద్యం ప్రియులకు నిలయంగా మారింది. రెండేళ్ల కిందట ఆ రాష్ట్రంలో ప్రతిరోజూ రూ.85 కోట్ల లిక్కర్, బీర్ విక్రయాలు జరిగేవి. అయితే ప్రస్తుతం రోజువారీ మద్యం అమ్మకాలు రూ.115 కోట్లకు పెర�
Ice Cream | అనారోగ్యం పాలైన వారిలో 25 మంది పిల్లలు ఉన్నట్లు చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ దౌలత్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇద్దరి పిల్లల పరిస్థితి క్రిటికల్గా ఉందన్నారు. వారు తిన్న ఐస్క్రీమ్ శాంపిల్స్�
ట్రాన్స్జెండర్లు ఇనామ్ కోసం దౌర్జన్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు హెచ్చరించారు. కొంతమంది ట్రాన్స్జెండర్ వర్గానికి చెందిన వారు నగరంలో ఎకడ శుభకార్య
Mysterious Illness | క్రూయిజ్ షిప్లో 300 మందికిపైగా ప్రయాణికులు, సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. అయితే వారి అనారోగ్యానికి (Mysterious Illness) కారణం ఏమిటన్నది అంతుపట్టలేదు.
తీవ్ర వాయు కాలుష్యం వల్ల అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఊపిరి పీల్చుకోలేక పోతున్నామని, కళ్లు మండుతున్నాయని చాలా మంది ఫిర్యాదు చేశారు. దీంతో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, బయటకు వెళ్ల వద్దని ఆ దేశం సూచించ�
వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. ఆదిలాబాద్ జిల్లా లో జరిగిన ఒకే ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన రెండు ప్రమాదాల్లో ముగ్గురు, మహబూబాబాద�
జిల్లా ప్రజలపై వెయ్యి నామాల వేంకటేశ్వరస్వామి చల్లని చూపు ఉండాలని కోరుకుంటున్నట్లు ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని చతురూప అయ్యప్ప సహస్ర లింగేశ్వర స్వామి ఆలయంలో �
ఎంఎస్ ఆఫీస్, రిటైల్ అండ్ ఈ కామర్స్ తదితర విభాగాల్లో ఉచిత ఉపాధి శిక్షణకు దివ్యాంగులు ఈ నెల 10లోపు దరఖాస్తు చేసుకోవాలని అభిశ్రీ ఫౌండేషన్ బుధవారం ఒక ప్రకటనలో కోరింది.
కంటి వెలుగు రెండో దశలో రాష్ట్రంలోని 3 కోట్ల మందికి స్క్రీనింగ్ చేయనున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు స్పష్టం చేశారు. కంటి వెలుగు-2 కార్యక్రమ అమలు ప్రణాళికపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల �