People climb school walls | పదో తరగతి పరీక్షల్లో చీటింగ్కు పాల్పడ్డారు. విద్యార్థులకు స్లిప్స్ అందించేందుకు కొందరు వ్యక్తులు స్కూల్ గోడలు ఎక్కారు. (People climb school walls) దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అ�
104 killed in Israeli fire | పాలస్తీనాలోని గాజాలో సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజలపై ఇజ్రాయెల్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో సుమారు 104 మంది పాలస్తీనియన్లు మరణించారు. 280 మంది గాయపడ్డారు.
PM Modi : వారణాసిలో కొందరు యువకులు తప్పతాగి రోడ్లపై పడిఉండటం చూశానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు.
కరీం‘నగరం’పై దట్టంగా పొగమంచు కురుస్తున్న సమయంలో ప్రజలు బతుకు ప్రయాణం సాగిస్తున్నారు. తెలతెలవారుతున్న వేళ మంచు తెరలను చీల్చుకుంటూ పనుల్లో నిమగ్నమవుతున్నారు.
People stuck upside down on ride | అమ్యూజ్మెంట్ పార్క్లోని ఒక రైడ్లో సమస్య వల్ల అది నిటారుగా నిలిచిపోయింది. దీంతో ఆ రైడ్పై ఉన్న వారు సుమారు అరగంట పాటు తలకిందులుగా వేలాడారు. వారంతా హాహాకారాలు చేస్తూ భయాందోళన చెందారు.
గణపతి పూజలో భాగంగా గుంజిళ్లు తీస్తారు. ఎందుకు? గణపతికి సిద్ధి, బుద్ధి అని రెండు శక్తులు. ఆయన దగ్గర మనం బుద్ధిగా ప్రవర్తించాలి. ఉపాధ్యాయుడు శిక్షణలో భాగంగా గుంజిళ్లు తీయించినట్లే గణపతి కూడా గుంజిళ్లు తీయి�
Minister Srinivas Goud | ఎగువన ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీటిని వదిలిన నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Minister Srinivas Goud ) , ఎమ్మెల్యే చిట్టెం రామ్మో
Alert | ఎగువన మహారాష్ట్ర (Maharastra) తో పాటు నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ( Sriramsagar Project ) నిండుతుండడంతో ప్రాజెక్ట్ గేట్ల ( Gates ) ను ఎత్తడానికి అధికారులు సిద్ధమవుతున్నా
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి గ్రామ శివారులో పులి సంచరించింది. గురువారం రాత్రి గ్రామ సమీపంలోని దవాఖాన వద్ద పెద్దపులి రోడ్డు దాటుతూ స్థానికులకు కనిపించింది. వారం రోజులుగా పులి ఈ పర�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే ఉగ్రభానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. కొన్ని రోజులుగా అకాల వర్షాలతో వాతావరణం చల్లబడింది.
liquor | బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, మద్యం ప్రియులకు నిలయంగా మారింది. రెండేళ్ల కిందట ఆ రాష్ట్రంలో ప్రతిరోజూ రూ.85 కోట్ల లిక్కర్, బీర్ విక్రయాలు జరిగేవి. అయితే ప్రస్తుతం రోజువారీ మద్యం అమ్మకాలు రూ.115 కోట్లకు పెర�
Ice Cream | అనారోగ్యం పాలైన వారిలో 25 మంది పిల్లలు ఉన్నట్లు చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ దౌలత్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇద్దరి పిల్లల పరిస్థితి క్రిటికల్గా ఉందన్నారు. వారు తిన్న ఐస్క్రీమ్ శాంపిల్స్�
ట్రాన్స్జెండర్లు ఇనామ్ కోసం దౌర్జన్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు హెచ్చరించారు. కొంతమంది ట్రాన్స్జెండర్ వర్గానికి చెందిన వారు నగరంలో ఎకడ శుభకార్య
Mysterious Illness | క్రూయిజ్ షిప్లో 300 మందికిపైగా ప్రయాణికులు, సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. అయితే వారి అనారోగ్యానికి (Mysterious Illness) కారణం ఏమిటన్నది అంతుపట్టలేదు.