పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్లు) మితంగా తింటే అమృతం, పరిమితికి మించి తింటే విషం. అయినా దేశవ్యాప్తంగా అత్యధికులు తమ ఆహారంలో పిండి పదార్థాలనే ఎక్కువగా తీసుకొంటున్నారట.
‘వద్దే వద్దు.. ఈ బీజేపీ సర్కారు. ఆ పార్టీకి ఓటేస్తే ధనవంతులకే లాభం. మాకు కాదు. అవినీతి సర్కారు అది. రైతులు, పేదలు, మధ్య తరగతికి ఆ పార్టీ చేసిందేమీ లేదు. వేరే పార్టీ అధికారం చేపట్టాల్సిందే’.. ఇదీ గుజరాత్లోని సగ
సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి ప్రస్తుతం అనుసరిస్తున్న కొలీజియం విధానంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. కొలీజియం పద్ధతిపై దేశ ప్రజలు సంతృప్తిగా లేర�
దేశంలో గత ఏడా ది ట్రాఫిక్ యాక్సిడెంట్ల కారణంగా 1.73 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. మొత్తంగా 2021లో 4,22,659 ట్రాఫిక్ యాక్సిడె�
వయసు పెరిగేకొద్దీ ప్రతి కణానికీ కాలం చెల్లిపోతుంది. చిన్న వయసులో శరీర కణాలు వేగంగా వృద్ధి చెందుతూ ఉంటాయి. అందుకే మనిషి ఎదుగుదల సాధ్యమవుతుంది. కానీ, వయసు పెరిగేకొద్దీ కణాలు విభజన చెందడం, వృద్ధి చెందడం తగ్గ
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా విద్యార్థుల కోసం గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించడానికి �
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో దేశ భక్తిని పెంపొందింపచేయాలని, దేశ స్వతంత్ర చరిత్రను తెలియ జెప్పాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనల మేరకే గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించామని మ�
చేపల వేటకు వెళ్లిన ముగ్గురు గిరిజనులు వరద ప్రవాహంలో చిక్కుకుపోయారు. వాగు ఉధృతంగా ప్రవహించడంతో ప్రాణ భయంతో చెట్టెక్కారు. ఈ విషయం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి దృష్టికి రావడంతో ఆయన వెంటనే జిల్లా యంత్రాంగ�
పాట్నా: షాపులో డబ్బులు చోరీ చేసిన దొంగను పట్టుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు వచ్చిన పోలీస్ ఆ దొంగను చూసి తన కుమారుడని చెప్పాడు. దీంతో స్థానికులు నోరెళ్లబెట్టారు. బీహార్ రాజధాని పా�
పటేల్ గూడెం (జనగామ), జులై 27 : నిత్యం జనంలోనే.. జనంతోనే ఉండే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన స్థాయి, హోదా అని ఏనాడు బేషజాలకు పోరు ఎక్కడ? ఎప్పుడు? ఎలా? అయినా సరే, జనంతో ఉండటమే ముఖ్యమనుకుంటారు. అలా అ
రాష్ర్టానికి వరద సాయం చేశామంటూ కేంద్రమంత్రి కిషన్రెడ్డి దుష్ప్రచారం చేయడంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది కిషన్రెడ్డి త�
ఇప్పటి పరిస్థితులు ఒకప్పటిలా లేవు. కూడు, గూడు, దుస్తులు.. ఇలా మనిషి కనీస అవసరాలు తీరాక కూడా ‘నేను ఆనందంగా ఉన్నాను’ అని చెప్పే వ్యక్తులు అరుదుగా కనిపిస్తున్నారు. విద్యాధికులు, ఉద్యోగుల్లోనూ సంతృప్తిగా జీవి