ఆపరేషన్లు చేసుకొనేందుకు వెనకడుగు చూపు పోతుందనే అపోహలే కారణం ప్రిస్టన్ కేర్ సర్వే రిపోర్టులో వెల్లడి హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): సర్వేంద్రియాణాం నయనం ప్రధానం. అవయవాల్లో అతి ముఖ్యమైన కంటిచూపుపై �
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను చూసే ఊరూరా టీఆర్ఎస్కు ఆదరణ పెరుగుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఇతర పార్టీల నుంచి వెల్లువలా వస్తున్న వలసలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. కొడిమ్యా�
బీజేపీకి చెందిన ఓ కార్పొరేటర్ భర్త తమను వేధిస్తున్నారని, ఆయన నుంచి తమను రక్షించాలని నవీన్ అనే బాధితుడు కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఫిర్యాదు చేశాడు.
హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో నిర్మానుష్య ప్రదేశాల్లో కలుసుకుంటున్న యువతీ యువకులకు ఇదో హెచ్చరిక. జనసంచారం లేని ప్రాంతాల్లో కలుసుకుంటున్న వారిని పోలీసులమని బెదిరించి డబ్బులు గుంజుతున్న నలుగురు సభ్యు
యాక్సిడెంట్ అంటే ఓ బైకో, కారో రోడ్డు మీద పడటం కాదు ఓ కుటుంబం రోడ్డున పడటం అని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మా
భూ వివరాలను సరళీకృతం చేయడానికి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ రాష్ట్ర భూ వ్యవహారాలకు సంబంధించి ఒక విప్లవాత్మక మార్పు అని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. ఇప్పటివరకు 7 కోట్ల మంది వినియోగించు�
ప్రజల కోసమే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని, అన్ని ప్రాంతాలను పరిశుభ్రంగా పచ్చదనంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దే�
జాతీయ లోక్ అదాలత్(ఈ నెల 26వ తేదీ)ను పూర్తిస్ధాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. పోలీస్ ముఖ్య కార్యాలయంలో శుక్రవారం ఆదిలాబాద్ సబ్ డివిజన్కు సంబంధించిన 12 �
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఆదివారం మూడో రోజూ కొనసాగాయి. ప్రజాప్రతినిధులు, నాయకులు ఊరూరా సందడి చేశారు. గ్రామస్తులతో కలిసి నడుస్తూ, సమస్యలు తెలుసుక�
గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనుల్లో ప్రజలు భాగస్వాములు కావాలని అధికారులు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. పల్లెప్రగతిలో భాగంగా ఆదివారం చేపట్టిన పనులను
మ్మడి కరీంనగర్ జిల్లాలో దళారుల నయా దందాలు వెలుగు చూస్తున్నాయి. అడ్డదారుల్లో సంపాదించుకోవాలనుకునే వారి ఆశలను సొమ్ము చేసుకుంటున్న వారు కొందరైతే.. పేద, మధ్య తరగతి వ్యక్తుల మధ్య తలెత్తే భూ తగాదాలు, ఇండ్ల ని�
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్, డాటా సైన్సెస్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలు రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటివని మంత్రి కేటీఆర్ అన్నారు. టెక్నాలజీ వినియోగంతో కలిగే లాభ నష
నియోజకవర్గంలో పరిస్థితులను పరిశీలించడానికి వెళ్లిన ఓ మహిళా బీజేపీ ఎమ్మెల్యే ఓ పేద మహిళతో కాళ్లు కడిగించుకున్న ఘటన త్రిపురలోని బధర్ఘట్ నియోజకవర్గంలో జరిగింది
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వం అన్ని వసతులను కల్పించిందని, సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్రావు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్�