తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీ కాపలాదారుగా ఉంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. ఒకప్పుడు బాధలు చెప్పుకోవడానికి ఎవరూ దిక్కులేని పరిస్థితి నుంచి తెలంగాణ నేడు దేశానికే ఆదర్శంగా ఎదిగిందన�
టీఆర్ఎస్ పార్టీ.. ఏ వ్యక్తిదో..శక్తిదో కాదు.. ఇది తెలంగాణ ప్రజల ఆస్తి. ప్రజల అభ్యున్నతికి పరితపించే పార్టీ... ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణకు కాపలాదారు... అని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రా
స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినప్పటికీ మూసబడ్జెట్ విధానం వల్ల దేశంలోని 80 శాతం ప్రజల జీవితాలు మారలేదు. కాలం చెల్లిన బడ్జెట్ను
రూపొందించే విధానాన్ని మార్చి వ్యక్తి కేంద్రంగా, గ్రామం యూనిట్గా �
అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రజలకు సమ్మక్క- సారలమ్మ జాతర శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్నది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రజలను వనదేవతలు చల్లగా చూడాలని కోరారు. “�