ప్రజావాణిలో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి, సమస్య పరిష్కారంపై దరఖాస్తుదారుడికి స్పష్టమైన సమాధానం తెలియజేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో సోమవారం ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రవేశపెట్టారు.సకల జనుల సమ్మోహన బడ్జెట్ను ప్రవేశ పెట్టారన్న అభిప్రాయాలు సబ్బండ వర్గాల నుంచి వ్య�
ప్రజావాణిలో వచ్చిన అర్జీలు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి లో భాగంగా అదనపు కలెక్
మండల పరిధిలోని చిట్కుల్ ఏపీజీవీ బ్యాంకులో మూడు నెలలుగా వృద్ధులకు పింఛన్లు, రైతుల ధాన్యం, వ్యక్తిగత డబ్బులు ఇవ్వడం లేదని ఖాతాదారులు బ్యాంకు అందోళన చేశారు. ఈ మేరకు బ్యాంకు మేనేజర్ను కలిసి సమాధానం చెప్పా
తెలంగాణ ప్రజల ఆకలితీరుస్తూ, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ పేదల ఇంటికి పెద్ద కొడుకులా ఆసరా కల్పిస్తున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మునుగోడు ఎన్నికల ఫలితాలపై మహారాష్ట్రలో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. తెలంగాణలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఈ ఎన్నికల్లో విజయానికి దోహదపడ్డా�
Minister Harish rao | కన్నతల్లికి అన్నంపెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్లుగా బీజేపీ నేతల తీరు ఉన్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రధాని సొంత రాష్ట్రంలోనే రూ.750 పెన్షన్ ఇస్తున్నారు.
దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా వృద్ధులకు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 పింఛన్లు అందజేస్తుండటంతో లబ్ధిదారుల ముఖంలో ఆనందం వెల్లివిరుస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివా
నల్లగొండ : ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం నకిరేకల్ మండలం గోరెంకలపల్లి గ్రామంలో కొత్తగా మంజూరైన ఆసరా ప�