Minister Harish rao | కన్నతల్లికి అన్నంపెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్లుగా బీజేపీ నేతల తీరు ఉన్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రధాని సొంత రాష్ట్రంలోనే రూ.750 పెన్షన్ ఇస్తున్నారు.
దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా వృద్ధులకు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 పింఛన్లు అందజేస్తుండటంతో లబ్ధిదారుల ముఖంలో ఆనందం వెల్లివిరుస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివా
నల్లగొండ : ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం నకిరేకల్ మండలం గోరెంకలపల్లి గ్రామంలో కొత్తగా మంజూరైన ఆసరా ప�
మేడ్చల్ మల్కాజిగిరి : దేశానికే తిండి పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని, బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రల్లో అభివృద్ధి శూన్యమని కార్మిక శాఖ మత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం జవహర్నగర్ కా�
వరంగల్ : ఉచితాలు వద్దని చెబుతున్న బీజేపీ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సంగెం మండల కేంద్రంలో నూతన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారె�
ప్రతి పేదింటికీ ఆసరా పింఛన్లు అందించి సీఎం కేసీఆర్ పెద్దన్నలా నిలుస్తున్నారని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్, తెలంగాణ రాష్ట్ర వన్య ప్రాణుల సంరక్షణ కమిటీ సభ్యురాలు కోవ లక్ష్మి కొనియాడారు
కుమ్రం భీం ఆసిఫాబాద్ : పెన్షన్ల పంపిణీలో దేశంలో తెలంగాణే అగ్రగామిగా నిలిచిందని జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. వాంకిడి మండలంలోని బంబారా గ్రామంలో నూతనంగా మంజూరు అయిన ఆసరా పెన్షలను జెడ్పీ చైర్ పర్�
మెదక్ : ఉచితాలు వద్దు అనే బీజేపీకి బుద్ధి చెప్పాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో నూతన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లడారు. కొత్తగా ఆసరా పి�
నిజామాబాద్ : ఇచ్చిన మాట మేరకు ఎన్ని ఇబ్బందులున్నా కొత్త పెన్షన్లు మంజూరు చేసిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలో వెయ్యి మంది లబ్ధిదారులకు పెన్షన్ ప�
Minister Harish rao | పేదలకు ఉచితాలు ఇవ్వొద్దని చెప్తున్న బీజేపీ ప్రభుత్వం వ్యాపారులకు మాత్రం వేల కోట్లు మాఫీ చేస్తున్నదని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కేంద్ర సర్కార్ అన్నింటి ధరలు పెంచి పేదలపై భారం