వనపర్తి : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు వివిధ రకాల పెన్షన్లు అందిస్తూ వారికి అండగా నిలుస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి పట్టణంలోని మంత్రి క్యాంపు కా�
వరంగల్ : పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. శనివారం గీసుగొండ మండలం ఎలుకుర్తి గ్రామంలో నూతనంగా మంజూరైన ఆసరా కా�
నల్లగొండ : ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం కేతపల్లిలోని జ్యోతి ఫంక్షన్ హాల్లోరాష్ట్ర ప్రభుత్వం 57 ఏండ్లు నిండిన వృద్ధులకు నూతనంగా మం�
అందోల్, ఆగస్టు 15 : అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. సోమవారం అందోల్ క్యాంప్ కార్యాలయంలో మండలంలోని లబ్ధిదారులకు మంజూరైన పింఛన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్�
కొత్తగా మరో 10 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇప్పటికే ప్రతినెలా 800 కోట్లు ఖర్చు చేస్తున్న రాష్ట్రప్రభుత్వం లబ్ధిదారులకు బార్కోడ్తో పాస్బుక్.. 15 నుంచి పంపిణీ హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో
రాష్ట్రంలో 57 ఏండ్ల వయస్సున్నవారికి స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని 15 నుంచి కొత్త పింఛన్లు అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో కొత్తగా 10 లక్షల మంది లబ్ధిపొందుతారని చెప్పారు. వీరితో ప
అర్హులకు దరఖాస్తు అవకాశం కల్పిస్తాం మంత్రి ఎర్రబెల్లి వెల్లడి హైదరాబాద్, మార్చి 14(నమస్తే తెలంగాణ): నెల రోజుల్లో కొత్త పింఛన్లు ఇస్తామని, అర్హత గల వారికి దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తామని గ్రామ�
ఏ రాష్ట్రం తెలంగాణకు సాటి రాదు విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి హుజూర్నగర్, మార్చి 5: ఏడు దశాబ్దాల పాటు గెలిపించిన ప్రజల కోసం బీజేపీ, కాంగ్రెస్ ఏం చేశాయో చెప్పాలని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డ
అమరావతి : ఏపీ ఉద్యోగులకు సీఎం జగన్ మోహన్రెడ్డి న్యాయం చేస్తారని నమ్మకం ఉందని ఏపీ ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు విశ్వాసం ప్రకటించారు. గురువారం మధ్యాహ్నం సీఎంతో జరుపనున్న సమావేశం సందర్భంగా జాయింట్ కౌన్సిల�
Asara Pentions | ఆసరా పింఛన్ల పథకం ఓట్ల కోసం పెట్టింది కాదని, ఓట్లేయకపోతే పింఛన్లు ఎందుకు ఆపేస్తామని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.