మేడ్చల్ మల్కాజిగిరి : దేశానికే తిండి పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని, బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రల్లో అభివృద్ధి శూన్యమని కార్మిక శాఖ మత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం జవహర్నగర్ కా�
వరంగల్ : ఉచితాలు వద్దని చెబుతున్న బీజేపీ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సంగెం మండల కేంద్రంలో నూతన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారె�
ప్రతి పేదింటికీ ఆసరా పింఛన్లు అందించి సీఎం కేసీఆర్ పెద్దన్నలా నిలుస్తున్నారని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్, తెలంగాణ రాష్ట్ర వన్య ప్రాణుల సంరక్షణ కమిటీ సభ్యురాలు కోవ లక్ష్మి కొనియాడారు
కుమ్రం భీం ఆసిఫాబాద్ : పెన్షన్ల పంపిణీలో దేశంలో తెలంగాణే అగ్రగామిగా నిలిచిందని జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. వాంకిడి మండలంలోని బంబారా గ్రామంలో నూతనంగా మంజూరు అయిన ఆసరా పెన్షలను జెడ్పీ చైర్ పర్�
మెదక్ : ఉచితాలు వద్దు అనే బీజేపీకి బుద్ధి చెప్పాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో నూతన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లడారు. కొత్తగా ఆసరా పి�
నిజామాబాద్ : ఇచ్చిన మాట మేరకు ఎన్ని ఇబ్బందులున్నా కొత్త పెన్షన్లు మంజూరు చేసిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలో వెయ్యి మంది లబ్ధిదారులకు పెన్షన్ ప�
Minister Harish rao | పేదలకు ఉచితాలు ఇవ్వొద్దని చెప్తున్న బీజేపీ ప్రభుత్వం వ్యాపారులకు మాత్రం వేల కోట్లు మాఫీ చేస్తున్నదని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కేంద్ర సర్కార్ అన్నింటి ధరలు పెంచి పేదలపై భారం
నిజామాబాద్ : పేద ప్రజలని వంచించే గుజరాత్ మోడల్ మనకు వద్దని, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే తెలంగాణ మోడల్ ముద్దు అని పీయూసీ ఛైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని మాక్లూర్ మండల కేంద్ర�
నిజామాబాద్ : వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు తదితర వర్గాల వారికి పెన్షన్లను పంపిణీ చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా ఉందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్ట
న్యాల్కల్ : గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని గంగ్వార్, కల్బేమల్, బసంత్ పూర్ గ్రామా�
తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్ ద్వారా ప్రతి ఇంటికీ రూ.2 వేలు అందించి ఆదుకుంటున్నదని, మళ్లీ టీఆర్ఎస్కేపట్టం కట్టాలని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప పేర్కొన్నారు. సోమవారం బెజ్జూర్ మండల కేంద్రంతో పా�
నారాయణఖేడ్, ఆగస్టు 29 : గతంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆపార్టీ నారాయణఖేడ్ పట్టణాన్ని అస్తవ్యస్తంగా మార్చింది. ఖేడ్ను ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు తాను అహర్ని�
కరీంనగర్ : పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ మాచర్ల గార్డెన్లో లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ల కార్డులను అందజేశారు. ఈ సందర్�
హైదరాబాద్ : దేశం మొత్తం మీద సామాజిక పింఛన్లను పెద్ద సంఖ్యలో అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బోదకాలు,హెచ్ఐ�