నిజామాబాద్ : పేద ప్రజలని వంచించే గుజరాత్ మోడల్ మనకు వద్దని, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే తెలంగాణ మోడల్ ముద్దు అని పీయూసీ ఛైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని మాక్లూర్ మండల కేంద్ర�
నిజామాబాద్ : వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు తదితర వర్గాల వారికి పెన్షన్లను పంపిణీ చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా ఉందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్ట
న్యాల్కల్ : గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని గంగ్వార్, కల్బేమల్, బసంత్ పూర్ గ్రామా�
తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్ ద్వారా ప్రతి ఇంటికీ రూ.2 వేలు అందించి ఆదుకుంటున్నదని, మళ్లీ టీఆర్ఎస్కేపట్టం కట్టాలని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప పేర్కొన్నారు. సోమవారం బెజ్జూర్ మండల కేంద్రంతో పా�
నారాయణఖేడ్, ఆగస్టు 29 : గతంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆపార్టీ నారాయణఖేడ్ పట్టణాన్ని అస్తవ్యస్తంగా మార్చింది. ఖేడ్ను ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు తాను అహర్ని�
కరీంనగర్ : పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ మాచర్ల గార్డెన్లో లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ల కార్డులను అందజేశారు. ఈ సందర్�
హైదరాబాద్ : దేశం మొత్తం మీద సామాజిక పింఛన్లను పెద్ద సంఖ్యలో అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బోదకాలు,హెచ్ఐ�
వనపర్తి : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు వివిధ రకాల పెన్షన్లు అందిస్తూ వారికి అండగా నిలుస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి పట్టణంలోని మంత్రి క్యాంపు కా�
వరంగల్ : పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. శనివారం గీసుగొండ మండలం ఎలుకుర్తి గ్రామంలో నూతనంగా మంజూరైన ఆసరా కా�
నల్లగొండ : ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం కేతపల్లిలోని జ్యోతి ఫంక్షన్ హాల్లోరాష్ట్ర ప్రభుత్వం 57 ఏండ్లు నిండిన వృద్ధులకు నూతనంగా మం�
అందోల్, ఆగస్టు 15 : అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. సోమవారం అందోల్ క్యాంప్ కార్యాలయంలో మండలంలోని లబ్ధిదారులకు మంజూరైన పింఛన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్�
కొత్తగా మరో 10 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇప్పటికే ప్రతినెలా 800 కోట్లు ఖర్చు చేస్తున్న రాష్ట్రప్రభుత్వం లబ్ధిదారులకు బార్కోడ్తో పాస్బుక్.. 15 నుంచి పంపిణీ హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో