కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 9 ఏండ్లుగా నాజీలను మించిన అరాచక పాలన సాగిస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీవాళ్లు మాజీలుగా మిగిల
MLA Janardhan Reddy | రాష్ట్రం ప్రభుత్వం దివ్యాంగులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. దివ్యాంగులకు తెలంగాణ స్వర్ణ యుగంగా మారిందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అభివర్ణించారు. దివ్యాంగులకు 3016 రూపాయల నుంచి 4116 ర
Minister Koppula | ప్రజా సమస్యలు తెలిసిన, మంచి మనసున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) అన్నారు.
Minister Mallareddy | దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) దివ్యాంగులకు పింఛన్లను అందిస్తున్నారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి(Minister Mallareddy) అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ‘ఆసరా’ను అత్యంత పకడ్బందీగా అమలు చేస్తూ అభాగ్యులకు కొండంత అండగా నిలుస్తున్నది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, నేత, గీత కార్మికులకు పింఛన్ అందిస్తూ భరోసానిస్తున్నది. సమైక్య పాలనలో ర
ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అర్జీదారుల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన 41 దరఖాస్�
ప్రతి ఎన్నికకు ఒక రీతి.. రాష్ర్టానికో నీతి.. ఇదీ కాంగ్రెస్ కుటిల విధానం. మాటమీద నిలబడని నైజం. అధికారదాహంతో అడ్డగోలు హామీలివ్వడం.. ఆపై వాటిని అటకెక్కించడం కాంగ్రెస్ దశాబ్దాలుగా అనుసరిస్తున్న సూత్రం. అందు�
Minister Talasani | దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani)
అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు రూ.3,016 నుంచి రూ.4,116కు పెంచడంతోపాటు వచ్చే నెల నుంచి అమలు చేస్తామనడంతో జిల్లా కేంద్రంతోపాటు ఆయా మండలాల్లోని పలు గ్రామాల్లో దివ్యాంగులు సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్గౌడ్,
తెలంగాణ రాక ముందు కుల వృత్తులను నమ్ముకొని జీవించే వారిని ఓటు బ్యాంక్గా చూడటం తప్పా.. వారి అభివృద్ధి, సామాజిక, ఆర్థిక పురోగతిని పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు. ఉద్యమంలో ఊరూరా తిరిగిన కేసీఆర్ తెలంగాణకు జ�
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతినెలా 2, 16 తేదీల్లో మెదక్లో అధికారులతో కలిసి క్యాం పు కార్యాలయంలో ‘మీ కోసం’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పద్మాదేంవేందర్రెడ్డి నిర్వహిస్తున్నారు.
ప్రజావాణిలో వచ్చే సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్లోని కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం