Minister Talasani | దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani)
అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు రూ.3,016 నుంచి రూ.4,116కు పెంచడంతోపాటు వచ్చే నెల నుంచి అమలు చేస్తామనడంతో జిల్లా కేంద్రంతోపాటు ఆయా మండలాల్లోని పలు గ్రామాల్లో దివ్యాంగులు సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్గౌడ్,
తెలంగాణ రాక ముందు కుల వృత్తులను నమ్ముకొని జీవించే వారిని ఓటు బ్యాంక్గా చూడటం తప్పా.. వారి అభివృద్ధి, సామాజిక, ఆర్థిక పురోగతిని పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు. ఉద్యమంలో ఊరూరా తిరిగిన కేసీఆర్ తెలంగాణకు జ�
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతినెలా 2, 16 తేదీల్లో మెదక్లో అధికారులతో కలిసి క్యాం పు కార్యాలయంలో ‘మీ కోసం’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పద్మాదేంవేందర్రెడ్డి నిర్వహిస్తున్నారు.
ప్రజావాణిలో వచ్చే సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్లోని కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం
2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో పురుడు పోసుకున్న గులాబీ జెండా... ఆరు దశాబ్దాల బానిస, అవమాన, దోపిడీ పాలనను అంతం చేసే వరకూ అవిశ్రాంతంగా కేసీఆర్ నాయకత్వంలో చైతన్యవంతంగా ముందుకు కదిలింది.
ప్రజావాణిలో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి, సమస్య పరిష్కారంపై దరఖాస్తుదారుడికి స్పష్టమైన సమాధానం తెలియజేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో సోమవారం ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రవేశపెట్టారు.సకల జనుల సమ్మోహన బడ్జెట్ను ప్రవేశ పెట్టారన్న అభిప్రాయాలు సబ్బండ వర్గాల నుంచి వ్య�
ప్రజావాణిలో వచ్చిన అర్జీలు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి లో భాగంగా అదనపు కలెక్
మండల పరిధిలోని చిట్కుల్ ఏపీజీవీ బ్యాంకులో మూడు నెలలుగా వృద్ధులకు పింఛన్లు, రైతుల ధాన్యం, వ్యక్తిగత డబ్బులు ఇవ్వడం లేదని ఖాతాదారులు బ్యాంకు అందోళన చేశారు. ఈ మేరకు బ్యాంకు మేనేజర్ను కలిసి సమాధానం చెప్పా
తెలంగాణ ప్రజల ఆకలితీరుస్తూ, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ పేదల ఇంటికి పెద్ద కొడుకులా ఆసరా కల్పిస్తున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మునుగోడు ఎన్నికల ఫలితాలపై మహారాష్ట్రలో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. తెలంగాణలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఈ ఎన్నికల్లో విజయానికి దోహదపడ్డా�