AP Cabinet | సామాజిక పెన్షన్లను రూ.3 వేలకు పెంచుతూ ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన అమరావతి సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. సుమారు 45 అంశాలపై చర్చించారు.
ప్రజాభవన్లో ప్రజాదర్బార్ (Praja Darbar) కొనసాగుతున్నది. సమస్యలపై ఫిర్యాదులు ఇచ్చేందుకు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దీంతో ప్రజాభవన్ (Praja Bhavan) వద్ద తమ వంతుకోసం అరకిలోమీటర్ మేర దరఖాస్తుదారులు
కాంగ్రెస్ మాయమాటలను నమ్మొద్దని, కర్ణాటకలో నమ్మి ఓటేస్తే అధికారంలోకి వచ్చి ఉన్న పింఛన్లను పీకేస్తున్నదని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లకాలంలో ఎవరూ చేయలేని అభివృద్ధిని సీఎం కేసీఆర్ చేసి చూపారని.. ప్రజారంజక పాలన చూసిన ప్రజలందరూ కేసీఆర్ను ఆశీర్వదించి మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెం�
పేద కుటుంబాలకు పెద్దకొడుకుగా సీఎం కేసీఆర్ కొండంత ‘ఆసరా’గా నిలిచారు. ప్రతి నెలా ఠంచన్గా పింఛన్లు ఇస్తున్న ముఖ్యమంత్రి.. లబ్ధిదారులకు మరో హామీ ఇచ్చారు. మూడోసారి అధికారంలోకి రాగానే రూ.3 వేల పెన్షన్ ఇస్తా�
పటాన్చెరు డివిజన్ 113లోని బండ్లగూడలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సమక్షంలో 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు మంగళవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోక�
ఎల్లవేళలా ప్రజల మధ్య ఉండి సేవ చేసే నాయకుడు కావాలో.. టూరిస్టు నేతలు కావాలో ప్రజలే తేల్చుకోవాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ సూచించారు. స్థానిక గునుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించ�
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టో జోర్దార్గా ఉంది. జన రంజకంగా, సకల జనుల ఆమోదయోగ్యంగా రూపొందించారు. హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా అన్ని కులాలు, వర్గాలు, మతాలకు సమ ప్రాధాన్యం �
దేవుడు చిన్న చూపు చూసి దివ్యాంగులుగా పుట్టించినా, సీఎం కేసీఆర్ పెద్ద చూపు చూసి సమాజంలో గౌరవంగా బతకడానికి అవకాశం కల్పించారని ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు.
‘బీఆర్ఎస్ ప్రభు త్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పొందుతున్నాం. కేసీఆర్ సీఎం అయిన తర్వాతే మా ఇంట్లో వారికి పింఛన్లు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, రైతు రుణమాఫీ, కేసీఆర్ కిట్ వచ్చా యి. ఇన్ని చేసిన ముఖ్యమంత్ర
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 9 ఏండ్లుగా నాజీలను మించిన అరాచక పాలన సాగిస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీవాళ్లు మాజీలుగా మిగిల
MLA Janardhan Reddy | రాష్ట్రం ప్రభుత్వం దివ్యాంగులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. దివ్యాంగులకు తెలంగాణ స్వర్ణ యుగంగా మారిందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అభివర్ణించారు. దివ్యాంగులకు 3016 రూపాయల నుంచి 4116 ర