పటాన్చెరు డివిజన్ 113లోని బండ్లగూడలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సమక్షంలో 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు మంగళవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోక�
ఎల్లవేళలా ప్రజల మధ్య ఉండి సేవ చేసే నాయకుడు కావాలో.. టూరిస్టు నేతలు కావాలో ప్రజలే తేల్చుకోవాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ సూచించారు. స్థానిక గునుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించ�
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టో జోర్దార్గా ఉంది. జన రంజకంగా, సకల జనుల ఆమోదయోగ్యంగా రూపొందించారు. హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా అన్ని కులాలు, వర్గాలు, మతాలకు సమ ప్రాధాన్యం �
దేవుడు చిన్న చూపు చూసి దివ్యాంగులుగా పుట్టించినా, సీఎం కేసీఆర్ పెద్ద చూపు చూసి సమాజంలో గౌరవంగా బతకడానికి అవకాశం కల్పించారని ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు.
‘బీఆర్ఎస్ ప్రభు త్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పొందుతున్నాం. కేసీఆర్ సీఎం అయిన తర్వాతే మా ఇంట్లో వారికి పింఛన్లు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, రైతు రుణమాఫీ, కేసీఆర్ కిట్ వచ్చా యి. ఇన్ని చేసిన ముఖ్యమంత్ర
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 9 ఏండ్లుగా నాజీలను మించిన అరాచక పాలన సాగిస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీవాళ్లు మాజీలుగా మిగిల
MLA Janardhan Reddy | రాష్ట్రం ప్రభుత్వం దివ్యాంగులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. దివ్యాంగులకు తెలంగాణ స్వర్ణ యుగంగా మారిందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అభివర్ణించారు. దివ్యాంగులకు 3016 రూపాయల నుంచి 4116 ర
Minister Koppula | ప్రజా సమస్యలు తెలిసిన, మంచి మనసున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) అన్నారు.
Minister Mallareddy | దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) దివ్యాంగులకు పింఛన్లను అందిస్తున్నారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి(Minister Mallareddy) అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ‘ఆసరా’ను అత్యంత పకడ్బందీగా అమలు చేస్తూ అభాగ్యులకు కొండంత అండగా నిలుస్తున్నది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, నేత, గీత కార్మికులకు పింఛన్ అందిస్తూ భరోసానిస్తున్నది. సమైక్య పాలనలో ర
ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అర్జీదారుల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన 41 దరఖాస్�
ప్రతి ఎన్నికకు ఒక రీతి.. రాష్ర్టానికో నీతి.. ఇదీ కాంగ్రెస్ కుటిల విధానం. మాటమీద నిలబడని నైజం. అధికారదాహంతో అడ్డగోలు హామీలివ్వడం.. ఆపై వాటిని అటకెక్కించడం కాంగ్రెస్ దశాబ్దాలుగా అనుసరిస్తున్న సూత్రం. అందు�