దివ్యాంగులకు ఇచ్చిన హామీ మేరకు రూ.6 వేల పెన్షన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ దివ్యాంగుల సమైక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్కుమార్ డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద సోమవ
Free Bus Scheme: పంజాబ్ ఆర్టీసీ తమ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ కింద రావాల్సిన బకాయిలను ప్రభుత్వం రిలీజ్ చేయడం లేదు. దీంతో ఆర్టీసీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొ�
ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. మంగళగిరి నియోజకవర్గం పెనుమాక ఎస్టీ కాలనీలో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు.
Chandrababu | ఎల్లుండి నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ జరగనుండటంతో పింఛన్దారులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే తమ లక్ష్యమని తెలిపారు. జూలై 1వ తేదీ నుంచి ఇంట�
వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదా అడగడం సిగ్గు చేటు అని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. జగన్ ఏనాడు కూడా అసెంబ్లీ నియమాలను పాటించలేదని ఆరోపించారు. గ్రామాల్లో కూడా జగన్ పరదాలు కట్టుకుని �
చేయూత పథకం కింద సామాజిక పింఛన్ల సొమ్ము ను బకాయిలతో సహా జూలై 2లోపు లబ్ధిదారులకు పంపిణీ చేయాలని, లేకుంటే మూడు నుంచే ఉద్యమ కార్యాచరణ రూ పొందిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పష్
అర్హులందరికీ పింఛన్లు, రేషన్కార్డులు అందజేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అదే సమయంలో అనర్హులు పొందుతున్న పింఛన్లను రద్దు చేస్తామని, రేషన్ కార్డులను తొలగిస్తామని స్ప�
అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని, రేషన్కార్డులు అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కానీ అదే సమయంలో అనర్హులు పొందుతున్న పింఛన్లను రద్దు చేస్తామని, ర�
రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి, పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
Telangana | రేవంత్ రెడ్డి పాలనపై వికలాంగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్లు పెంచుతామని చెప్పి.. ఇంత వరకు పెన్షన్లు పెంచకపోవడం దారుణమని ప్రజా భవన్ వద్ద ఓ వికలాంగురాలు ఆవేదన వ్య
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా హామీలు అమలు చేయడం లేదని బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు.
కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్పై కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే శాఖలవారీగా పద్దులను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
సొంత గూడు లేక, అద్దె ఇంటిలో తలదాచుకునే కుటుంబాల బాధలు చెప్పనలవి కానివి. అద్దె ఇంట్లో ఉన్న మనిషి చనిపోతే, వారి బాధలు వర్ణనాతీతం. దొడ్డ మనసున్న ఓనర్ ఉంటే ఫర్వాలేదు! కానీ, మానవత్వం మరిచిపోయేవారితోనే సమస్య! మృ