KTR | వృద్ధాప్య, దివ్యాంగ పింఛన్లు అందక తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఈ క్రమంలో పలుచోట్ల ఆందోళనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పింఛన్ల పంపిణీలో జరుగుతున్న ఆలస్యంపై సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ స్పందించారు.
Pensions | పింఛన్ కోసం వృద్ధులు నిత్యం ఏదో ఒకచోట రోడ్డెక్కుతున్నారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో సోమవారం పింఛన్ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు.
ఆసరా పింఛన్ల పెంపు కోసం ఈ నెల 26న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య తెలిపారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని క్లబ్ ఫంక్ష
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఎన్నికల హామీలను అమలుచేయలేక పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో జీత�
ఏపీలో ప్రస్తుతం చీకటి రోజులు నడుస్తున్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని కార్యాలయంలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు.
పల్లెల్లో సమస్యలు తెలుసుకునేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం చండ్రుగొండ మండలం మహ్మద్నగర్ గ్రామంలో చేపట్టిన ‘రచ్చబండ’.. ప్రజల తిరుగుబాటుతో రసాభాసగా మ
Wanaparthi | రెండు నెలలుగా పింఛన్లు( Pensions రావడం లేదంటూ వనపర్తి జిల్లా (Wanaparthi) ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని వృద్ధులు రోడ్డెక్కారు. ఆత్మకూరు పట్టణంలోని గాంధీ చౌక్లో రోడ్డుపై సోమవారం వృద్ధులు, ఒంటరి మహిళలు రాస్తా�
Pensions | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏపీ అతలాకుతలం అవుతున్నది. కుండపోత వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ఇవ్వగా.. ఇప్పుడు వర్ష ప్రభ�
AP Pensions | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా 1వ తేదీనాడే పింఛన్లు అందజేయనుండగా ఈసారి ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఉద్యోగుల పెన్షన్ సర్కారు ఇచ్చే భిక్షకాదని, తమ హక్కు అని అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్జీఈఎఫ్) జాతీయ అధ్యక్షుడు సుభాష్ లాంబ స్పష్టంచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా రో జురోజుకూ నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నా యి. సోమవారం పలు జిల్లాలో సమస్యల పరిష్కారం కోసం వివిధ వర్గాలవారు ఆందోళన బాటపట్టారు.
పెరిగిన జనాభాకు అనుగుణంగా పంచాయతీరాజ్ శాఖకు బడ్జెట్ కేటాయింపులను పెంచాల్సింది పోయి కాంగ్రెస్ సర్కారు ఈ ఏడాది బడ్జెట్లో తగ్గించి చిన్నచూపు ప్రదర్శించింది. నిరుడు బీఆర్ఎస్ ప్రభుత్వ కేటాయింపుల కం
Harish Rao | ఎన్నికలప్పుడు గ్యారెంటీల గారడీ.. ఇప్పుడేమో అంకెల గారడీ అంటూ భట్టి విక్రమార్క బడ్జెట్పై మాజీ మంత్రి హరీశ్రావు సెటైర్లు వేశారు. ఇవాళ తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలా ఉందం