Wanaparthi | రెండు నెలలుగా పింఛన్లు( Pensions రావడం లేదంటూ వనపర్తి జిల్లా (Wanaparthi) ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని వృద్ధులు రోడ్డెక్కారు. ఆత్మకూరు పట్టణంలోని గాంధీ చౌక్లో రోడ్డుపై సోమవారం వృద్ధులు, ఒంటరి మహిళలు రాస్తా�
Pensions | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏపీ అతలాకుతలం అవుతున్నది. కుండపోత వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ఇవ్వగా.. ఇప్పుడు వర్ష ప్రభ�
AP Pensions | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా 1వ తేదీనాడే పింఛన్లు అందజేయనుండగా ఈసారి ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఉద్యోగుల పెన్షన్ సర్కారు ఇచ్చే భిక్షకాదని, తమ హక్కు అని అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్జీఈఎఫ్) జాతీయ అధ్యక్షుడు సుభాష్ లాంబ స్పష్టంచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా రో జురోజుకూ నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నా యి. సోమవారం పలు జిల్లాలో సమస్యల పరిష్కారం కోసం వివిధ వర్గాలవారు ఆందోళన బాటపట్టారు.
పెరిగిన జనాభాకు అనుగుణంగా పంచాయతీరాజ్ శాఖకు బడ్జెట్ కేటాయింపులను పెంచాల్సింది పోయి కాంగ్రెస్ సర్కారు ఈ ఏడాది బడ్జెట్లో తగ్గించి చిన్నచూపు ప్రదర్శించింది. నిరుడు బీఆర్ఎస్ ప్రభుత్వ కేటాయింపుల కం
Harish Rao | ఎన్నికలప్పుడు గ్యారెంటీల గారడీ.. ఇప్పుడేమో అంకెల గారడీ అంటూ భట్టి విక్రమార్క బడ్జెట్పై మాజీ మంత్రి హరీశ్రావు సెటైర్లు వేశారు. ఇవాళ తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలా ఉందం
దివ్యాంగులకు ఇచ్చిన హామీ మేరకు రూ.6 వేల పెన్షన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ దివ్యాంగుల సమైక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్కుమార్ డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద సోమవ
Free Bus Scheme: పంజాబ్ ఆర్టీసీ తమ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ కింద రావాల్సిన బకాయిలను ప్రభుత్వం రిలీజ్ చేయడం లేదు. దీంతో ఆర్టీసీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొ�
ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. మంగళగిరి నియోజకవర్గం పెనుమాక ఎస్టీ కాలనీలో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు.
Chandrababu | ఎల్లుండి నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ జరగనుండటంతో పింఛన్దారులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే తమ లక్ష్యమని తెలిపారు. జూలై 1వ తేదీ నుంచి ఇంట�