Mandakrishna Madiga | తెలంగాణలో పింఛన్లు పెంచే వరకు ప్రభుత్వంపై ఉద్యమాలు చేపడుతూనే ఉంటుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు .
ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్ పెంచాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 9న హైదరాబాద్లో పింఛన్దారుల భా�
Pensions | వృద్ధులకు, వితంతువులకు ఒంటరి మహిళలకు రూ.4000, వికలాంగులకు రూ.6000 పెన్షన్లు తక్షణమే మంజూరు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు పెంచాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Manda krishna madiga |కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా పెన్షన్ల పెంపు అమలుకు పోరాటం చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లు మంజూరు చేయడం లేదని, పాత పెన్షన్లను పెంచడం లేదని మండిప�
వయసుడిగిన అవ్వకు.. పనులు చేయలేని దివ్యాంగులకు.. తోడులేని వితంతువులకు... అండగా ఉండే ప్రభుత్వాలు ఆసరా పింఛన్లిస్తున్నాయి. ఎన్నికల్లో పింఛన్ ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. ఎన్నికలే లేని కాలంలో.. అన్నార్తుల
వృద్ధులు, దివ్యాంగులకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పింఛన్ కోసం బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన అనంతరం పెన్షన్ కోసం కష్టాలు పడాల్సి వస్తున్నది. కేసీఆర్ హయాంలో ప్ర
పింఛన్ల పెంపు ఎప్పుడంటూ వృద్ధులు, దివ్యాంగులు, గీత, బీడీ, నేత కార్మికులు, ఒంటరి మహిళలు ఆశగా ఎదురుచూస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే పింఛన్లను పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల ముందు ఊదరగొట్టిన కాంగ్రె�
వికలాంగుల పెండింగ్ పెన్షన్స్ మంజూరు చేయడంతో పాటు వికలాంగుల కార్పోరేషన్ బలోపేతం చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ శనివారం నాడు శంకరపల్లి డిప్యూటీ తహసిల్దార్కు వినతిపత్రం అం�
వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు పింఛన్ కష్టాలు తప్పడంలేదు. ప్రభుత్వం ప్రతినెలా అందిస్తున్న పింఛన్ కోసం పోస్టాఫీసుల ఎదుట గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తున్నది. ధర్పల్లి మండలంలో మొత్తం 8,879 మంది పింఛన్�
Pension Fraud : హామీ ఇచ్చి అమలు చేయకపోవడం కాంగ్రెస్ నైజమన్నది లోకవిదితం.. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం హామీ ఇచ్చి అమలు చేయకపోవడమే కాదు, వారిని నిట్టనిలువునా ముంచుతున్నది. భవిష్యత్తు మీద ఆశతో ఉద్యోగులు
ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాలకు సంబంధించి ఎలాంటి సేవలనైనా అధికారిక ఆన్లైన్ పోర్టల్ ద్వారానే పొందాలని తమ సభ్యులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) సోమవారం సూచించింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటుతున్నా.. పేదలకిచ్చిన హామీలు నెరవేరడం లేదు. కేవలం ఆరు గ్యారెంటీల్లోని ఒకటి, రెండు పథకాల గురించి ప్రస్తావించడం మినహా మిగతా వాటి ఊసే లేదు. ముఖ్యం గా ఆసరా లబ్ధిదారులకు