ఎక్సైజ్ శాఖలో 2011 నాటి లికర్ సిండికేట్ కేసులో రిటైర్డ్ ఉద్యోగులకు పూర్తి పింఛన్ వచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి శ్యామ్, ప�
అన్ని ప్రభుత్వశాఖల్లో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ విషయంలో ప్రభుత్వం వాయిదాల పద్ధతిని ఎంచుకోవడానికి వీల్లేదని హైకోర్టు తేల్చిచెప్పింది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం దివ్యాంగులకు రూ.6వేల పింఛన్ ఎప్పుడు ఇస్తారని నేషనల్ ప్లాట్ఫాం ఫర్ రైట్స్ ఆఫ్ డిజేబుల్డ్ (ఎన్పీఆర్డీ) జాతీయ అధ్యక్షుడు తుడుం రాజేందర్ ప్రశ్నించారు.
రాష్ట్రంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారో ఈ ప్రభుత్వానికి ఒక అవగాహన ఉన్నదా? అని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. ప్రస్తుతం జర్నలిస్టులు అన్యాయమైన జ�
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే పింఛన్లు రూ. 6వేలకు పెంచుతాం.. అర్హులైన వారందరికీ కొత్త పింఛన్లు మంజూరు చేస్తాం..అంటూ కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు.
అర్హులకు పెన్షన్ అందజేయాలని బీఆర్ఎస్ గట్టుప్పల్ మండల కన్వీనర్ ఈడం కైలాసం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని పలువురు వృద్ధులతో కలిసి ఆయన మాట్లాడి వారి సమస్యలను అడిగ�
లబ్ధిదారులకు పింఛన్లను సక్రమంగా అందజేయాలని ధర్పల్లి ఎంపీడీవో లక్ష్మారెడ్డి సూచించారు. ధర్పల్లి మండలంలోని ప్రాజెక్టు రామడుగు గ్రామంలో వృద్ధాప్య పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీడీవో లక్ష్మారెడ్డి �
Municipal Elections | అమలు సాధ్యంకాని 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే మాయోపాయా లు ప్రయోగిస్తున్నదనే చర్చ జరుగుతున్నది.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి వివేక్ వెంకటస్వామికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. సొంత నియోజకవర్గం చెన్నూర్లోని క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఐదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున సోమవార
కేంద్ర ప్రభుత్వం పెన్షన్దారులకు రూ.9 వేల రూపాయలు పెంచాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.కృష్టమూర్తి అన్నారు.
మాజీ సైనికులు, వారి కుటుంబీల సంక్షేమానికి సంబంధించిన బిల్లును కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ ఆమోదించగా, నవంబర్ 1, 2025 నుంచి ఇది అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది.
ఇందిరమ్మ ఇల్లు, పింఛన్ రాలేదని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డిని మహిళలు నిలదీశారు. సోమవారం గ్రేటర్ వ రంగల్ 7వ డివిజన్లోని విజయ టాకీస్ వద్ద అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఎమ్మెల్యే, మేయర్ రాగా ఎమ్మెల
పింఛన్లతోపాటు ఇతర సంక్షేమ పథకాల లబ్ధిదారుల నెత్తిన సర్కారు పిడుగు వేయనున్నదా? లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత పెట్టనున్నదా? తద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నదా? అంటే అవుననే సమాధానాలు వ్య