రాష్ట్రంలో ఆర్థికశాఖ వద్ద పేరుకుపోయిన బిల్లుల బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం చోద్యం చూ స్తున్నది. మెడికల్ బిల్లులు, సాలరీ ఏరియర్స్, ఇన్సూరెన్స్, జీపీఎఫ్ వంటి అ నేక రూపాల్లో ఉన్న బిల్లులు సకాలంలో చె
Harish Rao | ప్రభుత్వ ఆస్పత్రులను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఆస్పత్రి క్యాంటీన్లకు బిల్లులను చెల్లించకుండా పెండింగ్లో ఉంచిందని తెలిపారు. రూ.20 కోట్ల బిల్లులు చెల్లించకప
Yadaiah Goud | సర్పంచ్ల(Sarpanchs) పెండింగ్ బిల్లుల(Pending bills )చెల్లింపులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చేపట్టాలని తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ (Yadaiah Goud )డిమాండ్ చేశారు.
‘ఊర్లను అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో సొంతంగా డబ్బులు ఖర్చుపెట్టి పనులు చేయించినం. పెండింగ్ బిల్లుల విషయంలో ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించడం లేదు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతు�
జీహెచ్ఎంసీలో కాంట్రాక్టర్ల పోరుబాట కొనసాగుతున్నది. రూ.1350 కోట్ల మేర పెండింగ్ బకాయిలు చెల్లించే వరకు జీహెచ్ఎంసీకి సంబంధించిన మెయింటెనెన్స్ పనులు చేపట్టబోమంటూ.. ఈ నెల 18 నుంచి కాంట్రాక్టర్లంతా సమ్మెలోక
ఉద్యోగుల, పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని, డీఏలు విడుదల చేయాలని, తదితర సమస్యలను పరిషరించాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమారను టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ కో�
బాన్సువాడ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల బిల్లులు లబ్ధిదారులకు ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డుపడుతున్నారని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపిం�
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పంపిన బిల్లులకు ఆమోదం తెలపకుండా పెండింగ్లో ఉంచడంపై సమధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు సోమవారం ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ను కోరింది.
మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పూల రవీందర్ కాంగ్రెస్లో చేరారు. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నివాసంలో రవీందర్తో పాటు పీఆర్టీయూ టీఎస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకట్రెడ్డి కాంగ్రెస్ కండువా కప్�
రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది పాడి రైతులకు ప్రభుత్వం రూ.80 కోట్ల మేర పాల బిల్లులు నిలిపివేసింది. ప్రతి 15 రోజులకోసారి పాల బిల్లులు చెల్లించే విజయ డెయిరీ.. ఇప్పుడు 45 రోజులైనా ఇవ్వడం లేదు. దీంతో పాడి రైతులు కుట�
Nizamabad | గత మూడు నెలల నుంచి పాడి రైతులకు విజయ డెయిరీ(Vijaya Dairy) బిల్లులు(Pending bills) చెల్లించడం లేదంటూ నిజామాబాద్(Nizamabad) జిల్లాలోని కోటగిరి మండల కేంద్రంలో బోధన్ -బాన్సువాడ రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు.
రాష్ట్రంలోని ఆర్థికశాఖ వద్ద కుప్పలు తెప్పలుగా ఉన్న పెండింగ్ బిల్లుల చెల్లింపు గడువు శనివారంతో ముగిసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో పెండింగ్ బిల్లుల చెల్లింపులు పూర్తిస్థాయిలో జరగలేదు. మెడికల్ బిల్లులు,
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్ ఎదుట సీఐటీయ�
పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు బుధవారం ఆందోళన నిర్వహించారు. సమస్య పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని హె