పెండింగ్ బిల్లుల కోసం సర్పంచుల జేఏసీ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా రిలేదీక్షలు చేపట్టిన సిరిసిల్ల జిల్లాలోని మాజీ సర్పంచులు సోమవారం కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. మొదట ప్రజావాణిలో కలెక్టర్ను కలిసే
Siricilla | ప్రభుత్వం పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని తాజా మాజీ సర్పంచులు(Ex-Sarpanchs) సిరిసిల్ల కలెక్టరేట్ ప్రధాన కార్యాలయం( Siricilla Collectorate) ఎదుట ఆందోళన చేపట్టారు.
ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు గత కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలన్నీ కొత్తందా
ఈ నెలాఖరులోగా పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి లక్ష్మీనర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రనీల్ చందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మన ఊరు-మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనులకు సంబంధించి దాదా పు రూ.10 కోట్ల బిల్లులు ఏడాదికిపైగా రాకపోవడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు తీసుకొచ్చి పనులు చేపట్టామని.. వాటికి వడ్డీలు
ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన నాలుగు డీఏలు, పెండింగ్ బిల్లులను చెల్లించడంతో పాటు పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాలు ‘ధర్మాగ్రహ’ దీక్ష చేపట్టాయి. మంగ
పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించాలని.. సోమవారం సర్పంచుల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్కు చేరుకున్న మాజీ సర్పంచులను అడ్డుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు.
ప్రజాపాలన పేరు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్.. పోలీసు పాలనకు తెర లేపింది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును ఉక్కుపాదంతో అణచివేస్తున్నది. ఎక్కడికక్కడ నిర్బంధ కాండ కొనసాగిస్తున్నది. ఇప్పటికే అనేక ని�
పెండింగ్ బిల్లులు చెల్లించాలని శాంతియుత ధర్నా చేయడానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మాజీ సర్పంచ్లు సోమవారం హైదరాబాద్ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. తెల్లవారక ముందే ముందస్తుగా అరెస్టు చేసి పోలీస
పెండింగ్ బిల్లుల కోసం పోరుబాట పట్టిన తాజా మాజీ సర్పంచులపై ప్రభుత్వం కక్షగట్టింది. ‘చలో హైదరాబాద్' శాంతియుత నిరసనకు సిద్ధమైన వారిని ఎక్కడి కక్కడ పోలీసులతో అరెస్టు చేయించింది. సోమవారం తెల్లవారుజాము ను�
‘సర్పంచ్ల బకాయిలకు సర్కారు గ్యారెంటీ అని.. వచ్చే ఏడాది మార్చి 31లోగా విడతల వారీగా పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేస్తాం’ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్లోన�
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలన్న మాజీ సర్పంచులను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy) ఖండించారు. ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్, రేవంత్ సర్కార్ ఉదయం 4 గంటలకే వారిని అక్ర�
పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఏడాది కాలంగా అడిగినా ఇవ్వకపోవడం సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్�
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మాజీ సర్పంచ్ల అరెస్టులను, అక్రమ నిర్బంధాలను సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) తీవ్రంగా ఖండించారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ పోరుబాటకు పిలుపునిచ్చిన మాజీ
రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ సర్పంచులు (Former Sarpanches) సమరశంఖం పూరించారు. పెండింగ్ బిల్లుల కోసం పోరుబాటపట్టారు. చల్ హైదరాబాద్కు పిలుపునిచ్చారు. తమ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి వినతి పత్రం ఇవ్వనున్�