మాజీ సర్పంచులపై ప్రభుత్వం దమనకాండకు దిగింది. మాజీ సర్పంచుల సంఘం రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు చలో అసెంబ్లీకి వస్తున్నవారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. సోమవారం తెల్లవారుజాము నుంచే వారిని రాష్ట
పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని మాజీ సర్పంచ్లు సోమవారం చలో అసెంబ్లీకి పిలుపునివ్వగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోలీసులు వారిని అదుపులో కి తీసుకున్నారు. ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లక
పెండింగ్ బిల్లు లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సర్పంచ్లు చలో హైదరాబాద్ తలపెట్టిన నేపథ్యంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్లను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించా
తాము అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడితే, వాటిని గొప్పగా చెప్పుకొని ప్రారంభిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. తమకు మాత్రం బిల్లులు ఇవ్వటం లేదని తాజా మాజీ సర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అక్క�
పెండింగ్ బిల్లులు చెల్లించేలా అసెంబ్లీ సమావేశాల్లో గళమెత్తాలని మాజీ సర్పంచుల సంఘం రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు యాదయ్యగౌడ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు.
ఏడాది గడుస్తున్నా కాంగ్రెస్ సర్కారు పెండింగ్ బిల్లులు ఇవ్వడం లేదని, సర్కారుపై ఒత్తిడి తీసుకువచ్చి ఇప్పించేలా చూడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సిరిసిల్ల జిల్లాకు చెందిన మాజీ సర్
కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ సర్పంచులపై కక్ష సాధింపులకు పాల్పడకుండా ఎన్నికల హామీ మేరకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని సర్పంచుల సంఘం జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
జనవరి నుంచి తమకు బిల్లులు రాలేదని, తమ సమస్యలు పెండింగ్లో ఉంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఓల్డ్ హైస్కూల్కు చెందిన మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఆగ్రహం వ్యక్�
Karimnagar | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమ బిల్లుల బకాయిలు చెల్లించాలని నిరసనకు దిగుతున్న తాజా మాజీ సర్పంచులపై(Former sarpanches) జులుం ప్రదర్శిస్తున్నది. న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని అడిగితే అణచివేత చర్యలకు
సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందర హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినంక మొండిచేయి చూపుతున్నది. అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా ఇప్పు డూ.. అప్పుడంటూ మభ్యపె
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వస్తున్నారని, తమకు భరోసా దొరుకుతుందని ఎదురుచూసిన వివిధ వర్గాల ప్రజలకు నిరాశే మిగిలింది. వేములవాడ టూర్లో ఎన్నో హామీలు ఇస్తారని కాంగ్రెస్ నేతలు ఊదరగొట్టినా చివరకు ఉత్తదే అయి�
గ్రామ పంచాయతీల్లో 2019 నుంచి 2024 వరకు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని తాజా మాజీ సర్పంచులు క రుణాకర్, జగన్మోహన్గౌడ్, అంజ య్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సర్కారు పాఠశాలల అభివృద్ధే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగింది. ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమాన్ని ప్రారంభించి పనులను కొనసాగించింది. ఇదే సమయంలో ఎన్నికల కోడ్ రావడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పా�