బల్దియాలో పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో కమీషన్ల దందా నడుస్తున్నది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూ.187.32 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ఒక్కసారిగా పర్సంటేజీలు తెరమీదకు వచ్చాయి. ఏళ్ల తరబడి చేసిన పనులకు బిల్లులు
పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టారు. రూ. 1400కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మూడు నెలలుగా కమిషనర్ �
Gram Panchayat | పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని రేవంత్ రెడ్డి సర్కార్ను డిమాండ్ చేస్తూ మాజీ సర్పంచ్లంతా మహాత్మా గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచ్ల
పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని మాజీ సర్పంచుల జేఏసీ డిమాండ్ చేసింది. బిల్లులు చెల్లించకుండా మాజీ సర్పంచుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 27న గాంధీ విగ్రహాల�
జిల్లాలో పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచ్లు పోరుబాట పట్టినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామా ల్లో పలు అభివృద్ధి పనుల నిమిత్తం ప్రొసీడింగ్లు ఇచ్చి నిధులను కేటాయించిం�
మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
సర్పంచుల బకాయిలను ఏ తేదీలోగా చెల్లిస్తారో స్పష్టమైన ప్రకటన చేయాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. దీనికి ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేసింది.
సర్పంచుల బకాయిల చెల్లింపులపై స్పష్టమైన ప్రకటన చేయాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ (BRS) డిమాండ్ చేసింది. అయితే ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో నిరసన వ్యక్తం చేసింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా సభ నుంచి వాక�
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ పల్లెలు అద్భుతంగా తీర్చిదిద్దబడ్డాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం పెట్టి ప్రతి నెల గ్రామాలకు 275 కోట్లు, పట్టణాలకు 150 కోట్
ఏడాది గడుస్తున్నా కాంగ్రెస్ సర్కారు పెండింగ్ బిల్లులు ఇవ్వడం లేదని, సర్కారుపై ఒత్తిడి తీసుకువచ్చి ఇప్పించేలా చూడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సిరిసిల్ల జిల్లాకు చెందిన మాజీ సర్
కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ మాజీ సర్పంచులు ఐదోసారి శుక్రవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ఆధ్వర్యం�
పీఆర్సీ నివేదికను త్వరగా తెప్పించుకుని 40 శాతం ఫిట్మెంట్ను ప్రకటించాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం (టీఈఏ) ప్రభుత్వాన్ని కోరింది. అసోసియేషన్ అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని రాష్ట్ర అధ్యక్షురాలు జీ ని�
ఈ నెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. సామాజికవర్గాల ఆధారంగా పదవుల భర్తీ జరుగుతుందని తెలిపారు. సచివాలయంలో గురువా రం ఆయన చిట్చాట్ నిర్వహించారు. లగ�