వ్యవసాయ మోటర్ బిల్లు పెండింగ్లో ఉన్న వారి ఇంటి మీటర్ కనెక్షన్లను కట్ చేసే చర్యలకు శ్రీకారం చుట్టారు పెద్దపల్లి జిల్లా విద్యుత్తు శాఖ అధికారులు. వ్యవసాయ మోటర్ల బకాయి చెల్లించకపొతే ఇంటి కరెంట్ కనెక�
మన ఊరు-మన బడి కార్యక్ర మం కింద చేపట్టిన పనులకు బిల్లులు రాక పోవడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రేవంత్ సర్కార్ కేవలం కొడంగల్ సెగ్మెంట్ పరిధిలో చేపట్టిన పనులకు సంబంధించి కాం ట్రాక�
క్రెడిట్ కార్డు.. ఒకప్పుడు వ్యాపారులు, ఉన్నత ఉద్యోగుల దగ్గరే కనిపించేది. ఇప్పుడు ఆదాయంతో సంబంధం లేకుండా అందరి చేతుల్లోనూ దర్శనమిస్తున్నది. చేతిలో డబ్బులు లేకపోయినా.. అత్యవసర సమయాల్లో ఆదుకుంటుంది. కనీసం..
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి డాక్ట�
పెండింగ్ బిల్లుల భారం మాజీ సర్పంచ్లకు శాపంగా మారుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా వేల మంది మాజీ ప్రజాప్రతినిధులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. సర్కారుకు అనేకసార్లు మొరపెట్టుకున్నా, శాంతియుతంగా నిరస
పెండింగ్ పాల బిల్లుల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ విజయ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్రెడ్డి, డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డికి డెయిరీ పాడి రైతులు విజ్ఞప్తిచేశారు. శనివారం వ�
పెండింగ్ బిల్లుల కోసం హనుమకొండ జిల్లా నడికూడ మండల కేంద్రంలో నడికూడ గ్రామ పంచాయతీ కార్యాలయం, భోజనశాలకు శుక్రవారం గ్రామ మాజీ సర్పంచ్, ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత ఊర రవీందర్రావు తాళం వేశారు.
రాష్ట్ర సచివాలయ భవన నిర్వహణను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భవనంలో కొనసాగుతున్న మరమ్మతులు, వైరింగ్, ఇతర అంతర్గత పనులు సైతం ఇష్టారాజ్యంగా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస�
ప్రభుత్వం పెండింగ్ పాల బిల్లులు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ పలుచోట్ల పాడి రైతులు గురువారం కూడా ఆందోళనకు దిగా రు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలోని హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై గురువ�
కాంగ్రెస్ పాలనలో రైతులకు చేయూత కరువైంది. ఎన్నికల్లో రైతులకు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్, గద్దెనెక్కిన తర్వాత మొండిచేయి చూపుతున్నది. రైతులు పండించిన అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి తీరా షరతులు, కొర�
ఎన్నికల ఏర్పాట్ల పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని పనులను నిలిపేస్తామని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి అన్నారు. ఎన్నికలు జరిగి 14 నెలలు