‘అప్పులు తెచ్చి గ్రామాలను అభివృద్ధి చేసిన పనులకు సంబంధించిన బిల్లులు అడిగితే అరెస్టు చేస్తారా? మా గోడు వినిపించేందుకు అని సెక్రటేరియట్కు వెళ్తుంటే అక్రమంగా అడ్డుకుని స్టేషన్లకు తరలిస్తారా? ఇదేం ప్రజ�
గ్రామ పంచాయతీలకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలనే డిమాండ్తో తాజా మాజీ సర్పంచ్ల ఫోరం అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో జిల్లా పరిధిలోని గ్రామాల మాజీ సర్పంచ్లను ముందస్తుగా అర�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలవుతున్నా సర్పంచుల సమస్యలు పరిష్కరించలేదని రాష్ట్ర సర్పంచుల జేఏసీ (Telangana Sarpanch JAC) అధ్యక్షుడు యాదయ్య గౌడ్ అన్నారు. 2019-24 మధ్య పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లి�
పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ గురువారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు బల్దియా కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టారు. వివిధ అభివృద్ధి పనులకు రావాల్సిన రూ.1500 కోట్ల మేర బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమ�
పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు బల్దియా కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టారు. బకాయిలు వెంటనే చెల్లించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్న బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ ఏరియా కన్వీనర్ పెంటయ్య డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో మధ
గ్రామ పంచాయతీల్లో పెండింగ్ బిల్లుల విషయమై త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని కోరుతూ రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనరసింహారెడ్డి శనివారం బీజేపీ ఫ్లోర్ లీడర్, నిర్మల్ ఎమ్మెల్య
రాష్ట్రవ్యాప్తంగా మాజీ సర్పంచుల పెండింగు బిల్లులపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావును రాష్ట్ర సర్పంచుల సంఘం కోరింది.
అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశామని, ఆ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీ లక్ష్మీనరసింహారెడ్డి, సర్పంచుల జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, ఉపాధ
పెండింగ్లో ఉన్న పాల బిల్లులను వెంటనే చెల్లించాలని పాడి రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిల్లులను విడుదల చే యాలని కోరుతూ శుక్రవారం మండలంలోని బో యిన్పల్లి వద్ద కల్వకుర్తి-జడ్చర్ల ప్రధాన రహదారిపై
ఉద్యోగోన్నతుల అనంతరం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులకు కౌన్సిలింగ్ నిర్వహించి మిగిలిన పోస్టులను భర్తీ చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జానకీపురం, రావినూతల, బో�
ప్రభుత్వ పాఠశాలల్లో వంట చేసే మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక ఎంఈవో కార్యాలయానికి తాళం వేసి ఆందోళన చేపట్టారు.
మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన పెండింగ్ మెనూ చార్జీలను వెంటనే చెల్లించాలంటూ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించా�
మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు సంబంధించిన బిల్లులు నెలల తరబడిగా పెండింగ్లో ఉన్నాయి. ఫలితంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ ప్రశ్నార్థకంగా మారుతున్నది.