గ్రేటర్లో నాలా అభివృద్ధి పనులు మూడు నెలలుగా నత్తనడకన సాగుతున్నాయి. హుస్సేన్సాగర్ వరద నీటి నాలా, బుల్కాపూర్ నాలా పనులతో పాటు శివారు మున్సిపాలిటీల్లో చేపట్టిన (వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం) ప�
ట్రెజరీ కార్యాలయాల్లో ఆమోదం పొంది ఆర్థికశాఖ వద్ద రెండేండ్లుగా పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే మంజూరుచేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రభుత్వానిన డిమాండ్ చేసింది.
మధ్యాహ్న భోజన కార్మికుల 5 నెలల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మధ్యాహ్న భోజన కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
గ్రామ పంచాయతీలను అప్పులు తెచ్చి అభివృద్ధి చేసి దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దామని, తక్షణమే తమ పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) డిమాండ్ చేసింది.
బతుకమ్మ చీరల తయారీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని మరమగ్గాల కార్మికులు డిమాండ్ చేశారు. విజిలెన్స్ అధికారులు దాడులను నిలిపివేసి, కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస�
మెడికల్ కాలేజీ ఉన్న ప్రతీ చోట నర్సింగ్, పారా మెడికల్ కళాశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీనికోసం కామన్ పాలసీని తీసుకురావాలని అధికారులకు ఆదేశారు.
Sarpanchs | చేసిన పనులకు బిల్లులు(Pending bills) రాక ఎంతోమంది సర్పంచులు (Sarpanchs) ఆత్మహత్యలకు పాల్పడ్డారని చౌటుప్పల్ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు మునగాల ప్రభాకర్ రెడ్డి అన్నారు.
ఏడాది కాలంగా తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా స�
ఐకేపీ డబ్బులు స్వాహా పేరిట గురువారం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనంపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. గురువారం మద్దుల్చిట్టంపల్లిలోని డీపీఆర్సీ భవనంలో జిల్లా పరిషత్ చైర�
Supreme Court | కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ను సర్వోన్నత న్యాయస్థానం బుధవారం మందలించింది. ప్రభుత్వ బిల్లులను ఆమోదించడంలో విపరీతమైన జాప్యం జరుగుతుందంటూ కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్ట