బతుకమ్మ చీరల తయారీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని మరమగ్గాల కార్మికులు డిమాండ్ చేశారు. విజిలెన్స్ అధికారులు దాడులను నిలిపివేసి, కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస�
మెడికల్ కాలేజీ ఉన్న ప్రతీ చోట నర్సింగ్, పారా మెడికల్ కళాశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీనికోసం కామన్ పాలసీని తీసుకురావాలని అధికారులకు ఆదేశారు.
Sarpanchs | చేసిన పనులకు బిల్లులు(Pending bills) రాక ఎంతోమంది సర్పంచులు (Sarpanchs) ఆత్మహత్యలకు పాల్పడ్డారని చౌటుప్పల్ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు మునగాల ప్రభాకర్ రెడ్డి అన్నారు.
ఏడాది కాలంగా తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా స�
ఐకేపీ డబ్బులు స్వాహా పేరిట గురువారం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనంపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. గురువారం మద్దుల్చిట్టంపల్లిలోని డీపీఆర్సీ భవనంలో జిల్లా పరిషత్ చైర�
Supreme Court | కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ను సర్వోన్నత న్యాయస్థానం బుధవారం మందలించింది. ప్రభుత్వ బిల్లులను ఆమోదించడంలో విపరీతమైన జాప్యం జరుగుతుందంటూ కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్ట
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డీకే శివ కుమార్ ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ ప్రతినిధులుగా ఎందుకు ప్రవర్తిస్తున్నారని నిలద�
Minister Harish Rao | ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ కి చెరుకు సరఫరా చేసిన రైతులకు పెండింగ్లో ఉన్న బిల్లులు( Due Bills) వెంటనే చెల్లించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు(Minister Harish Rao) ఆదేశించారు.
Supreme Court | గవర్నర్ బిల్లులను పెండింగ్ పెట్టడంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో సోమవారం మరోసారి విచారణ జరిగింది. గవర్నర్ తరఫున సొలిటర్ జనరల్ వాదనలు వినిపించారు. ప్రస్తుతం గవర�
రాష్ట్ర శాసనసభలు తీర్మానించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేయకపోవటాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వానికి కీలక ఆదేశాలను జారీ చేసిం
బిల్లుల ఆమోదంలో ఆలస్యంపై, గవర్నర్ తీరుపై స్పందన తెలియచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. గవర్నర్ బిల్లులను ఆమోదించకుండా పెండింగ్లో పెట్టుకోవడంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటి