Minister Harish Rao | ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ కి చెరుకు సరఫరా చేసిన రైతులకు పెండింగ్లో ఉన్న బిల్లులు( Due Bills) వెంటనే చెల్లించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు(Minister Harish Rao) ఆదేశించారు.
Supreme Court | గవర్నర్ బిల్లులను పెండింగ్ పెట్టడంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో సోమవారం మరోసారి విచారణ జరిగింది. గవర్నర్ తరఫున సొలిటర్ జనరల్ వాదనలు వినిపించారు. ప్రస్తుతం గవర�
రాష్ట్ర శాసనసభలు తీర్మానించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేయకపోవటాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వానికి కీలక ఆదేశాలను జారీ చేసిం
బిల్లుల ఆమోదంలో ఆలస్యంపై, గవర్నర్ తీరుపై స్పందన తెలియచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. గవర్నర్ బిల్లులను ఆమోదించకుండా పెండింగ్లో పెట్టుకోవడంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటి
తెలంగాణ ప్రభుత్వ పాలనా వ్యవహారాలకు గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ మోకాలడ్డుతున్నారు. వర్షాకాల సమావేశాల సందర్భంగా రాష్ట్ర శాసనసభ ఆమోదించిన మొత్తం 8 కీలక బిల్లులను తమిళిసై 6 వారాల నుంచి పెండింగ్లో పెట్�
హైదరాబాద్ : రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు అన్ని రకాల నిధులు దాదాపుగా చెల్లించామని ఇంకా ఏమైనా అరకొర నిధులు బకాయిలు ఉంటే వెంటనే క్లియర్ చేస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. �