పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల అంకానికి తెరపడింది. ఈ నెల 18న మొదలైన స్వీకరణ ప్రక్రియ, గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. చివరి రోజు జాతరలా సాగింది.
BJP | పెద్దపల్లి(Peddapally) జిల్లా బీజీపీ(BJP) పార్టీలో ఆదిపత్య పోరు కొనసాగతున్నది. ఎన్నికల నామినేషన్ సందర్భంగా తమ నేతలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బీజేపీ నేతలు బహాబాహీకి దిగారు.
బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, దుర్గం చిన్నయ్య, కోరుకంటి చందర్తో కలిసి పెద్దపల్లి కలెక్టరేట్�
పార్లమెంట్ ఎన్నికల్లో కీలకమైన మొదటి అంకం రేపటి నుంచే మొదలు కాబోతున్నది. కేంద్ర ఎన్నికల సంఘం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ మేరకు గురువారం ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్నది.
కాంగ్రెస్, బీజేపీపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆ పార్టీలు రాష్ర్టానికి చేస్తున్న అన్యాయాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం వ
Koppula Eshwar | కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నాశనం చేస్తుందని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగు నీళ్లు ఇవ్వడం లేదని.. నీళ్లు లేకపోవడంతో పంటలు ఎండిప�
మొన్నటి దాకా సాగు పండుగలా సాగింది. కానీ, నేడు ప్రశ్నార్థకంగా మారుతున్నది. పెద్దపల్లి జిల్లాలోని ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుకు సాగునీరు అందని పరిస్థితి ఉన్నది. డీ-83 కింద మంథని, ముత్తారం మండలాల్లో దాదాపుగా 10 �
పెద్దపల్లి జిల్లా గట్టుసింగారం మండలం సీతమ్మలొద్దిలో లక్షలాది ఏండ్ల నాటి విలువైన అవశేషాలు, రాతిచిత్రాలను గుర్తించామని కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది.
తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి ఫూలే ఆదర్శమూర్తి అని, నిమ్నజాతి వర్గాలకు చదువు నేర్పించడం కోసం ఎనలేని కృషి చేశారని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ కొనియాడారు.
Harish Rao | తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి రైతు బిచ్చగాళ్లలా కనిపిస్తున్నారా..? అని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. తెలంగాణ సర్కారు రైతులకు రైతుబంధు ఇచ్చి బిచ్చగాళ్లలా మార్చిందన్న వ్యా�