sand mafia | జిల్లాలో కొనసాగుతున్న అక్రమ మట్టిదందాపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంల
kalvasrirampoor | కాల్వశ్రీరాంపూర్, మార్చి 27 : అనారోగ్యంతో మండలంలోని ఇద్దులాపూర్ గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్గా పనిచేస్తున్న యాలాల సురేష్ (35) చికిత్స పొందుతూ మృతి చెందాడు.
PEDDAPALLY | ఉద్యానవన పంటల సాగుతో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు విజయ సూచించారు.
kalvasrirampur | కాల్వశ్రీరాంపూర్, మార్చి 26 : మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో 1999-2000 టెన్త్ క్లాస్ విద్యార్థిని బందెల రాజశేఖర్ కు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
sultanabad | సుల్తానాబాద్ మున్సిపల్ పరిధి పూసాలలోని బొడ్రాయి, మహాలక్ష్మి, భూలక్ష్మి, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం గత సంవత్సరం నిర్వహించారు. కాగా అందులో భాగంగా బుధవారం అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి
Peddapally | పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగేపల్లి క్రాస్ వద్ద వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్న టాటా ఏస్ ట్రాలీ వాహనం బోల్తాపడ్డ సంఘటనలు 16 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు.
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని మురుమూరు నుంచి మట్టి అక్రమ రవాణాను అడ్డుకోవాలని బీఆర్ఎస్ నేత, కార్మిక నాయకుడు కౌశిక్ హరి డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయల విలువైన మట్టి అక్�
White Toddy | మంథని నియోజకవర్గంలోని మహాముత్తారం మండలం సింగారం గ్రామంలోని తాటివనంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ స్థానికులతో కలిసి తాటికల్లు సేవించారు. ఈ సందర్బంగా మధుకర్ మాట్లాడుతూ.. ప్రకృతి సిద్దంగా లభించే త�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం పెద్దపల్లి జిల్లాకేంద్రానికి వచ్చారు. ప్రజాపాలన-విజయోత్సవాల్లో భాగంగా బుధవారం ఎమ్మెల్యే విజయరమణారావు అధ్యక్షతన నిర్వహించిన యువ వికాసం సభకు హాజరయ్యారు. సాయంత్రం 4గం�
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బాలికల వసతి గృహంలో సోమవారం రాత్రి బాలికతో నగ్నపూజలకు యత్నించిన ఘటన కలకలం రేపింది. పొరుగు జిల్లాకు చెందిన ఒక విద్యార్థిని, తన సోదరితో కలిసి మంథని పట్టణంలోని ప్రభుత్వ బా
‘ఈ చేప పిల్లలు మాకొద్దు’ అంటూ పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఎ ల్లంపల్లిలో మత్స్యకారులు బుధవా రం ఆందోళనకు దిగారు. మత్స్యశాఖ అధికారి నరేశ్ కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ రవి తెచ్చిన చేప పిల్లలు చిన్న సై�
Sridhar Babu | కేజీబీవీలో(KGBV Student) అస్వస్థతకు గురైన బాలికలు పూర్తిస్థాయిలో కోలుకునే వరకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తామని మంత్రి డి.శ్రీధర్ బాబు(Sridhar Babu) తెలిపారు. పెద్దపల్లి జిల్లా దవాఖానలో అస్వస్థతకు గురై చికిత్స ప�
ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త ఎత్తుగడలకు పోతున్నది. ఇందులో భాగంగానే ఉమ్మడి జిల్లాలో నాలుగు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కరీంనగర్, రాజన్న