Peddapalli | పెద్దపల్లి జిల్లాలో(Peddapally) దారుణం చోటు చేసుకుంది. అప్పు తిరిగి ఇస్తానని ఇంటికి పిలిచి ఓ మహిళను దుండగులు హత్య చేశారు(Brutal murder). వివరాల్లోకి వెళ్తే..ముత్తారం మండల కేంద్రానికి చెందిన పెరుక రాజేశ్వరి(60) ఈ నెల 5 న�
కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్లో (Huzurabad) ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. నియోజకవర్గ వ్యాప్తంగా వానపడుతున్నది. శనివారం రాత్రి ప్రారంభమైన వాన ఇప్పటికీ కొనసాగుతున్నది. దీంతో చిలుకవాగు నుంచి వరద నీరు �
Oil palm | ఆయిల్ పామ్(Oil palm ) సాగుతో రైతులు ఆర్థికంగా బలపడతారు. దేశంలో అత్యధికంగా ఆయిల్ పామ్ సాగు చేసే రాష్ట్రాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Ministe
‘తెల్లారితే బతుకుదెరువు ఉండనోళ్లు. పైరవీకారులు, రాజకీయ బ్రోకర్లు మాత్రమే పార్టీ మారుతున్నారు తప్ప, నికార్సయిన కార్యకర్తలు, నాయకులు పార్టీ మారడం లేదు. కొంత మంది పో యినంత మాత్రాన బీఆర్ఎస్కు నష్టం లేదు. వ�
Heavy traffic jam | పెద్దపల్లి(Peddapally) జిల్లా సుల్తానాబాద్ రాజీవ్ రహదారిపై(Sultanabad Rajiv Road) భారీగా ట్రాఫిక్ జాం(Heavy traffic jam) అయింది. బాలిక హత్య ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాలిక బంధువులు రహదారిపై ఆందోళ�
వారిద్దరూ మంత్రి శ్రీధర్బాబు అనుచరులు. ఒకరు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కన్నాల గ్రామానికి చెందిన డీసీసీ ప్రధాన కార్యదర్శి సూర సమ్మయ్య.. మరొకరు పెద్దపల్లి డీసీసీ సంయుక్త కార్యదర్శి గౌసియాబేగం. ఇం�
Boy died | ఇంటి ముందు నిలిపిన ట్రాక్టర్ను(Tractor) తాత రివర్స్ తీస్తుండగా, టైర్ల కింద పడి మనుమడు మృతి(Boy died) చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా(Peddapally) ధర్మారం మండలం దొంగతుర్తిలో జరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షం రైతులను అతలాకుతలం చేసింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వడ్లు భారీ వర్షంతో మళ్లీ తడిసిముద్దయ్యాయి. పలుచోట్ల వడ్ల గింజలు వరదలో కొట్టుకుపోయాయి. శుక్రవ
లోక్సభ సమరానికి సర్వం సిద్ధమైంది. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాల పరిధిలో ఎన్నికలకు యంత్రాంగం రెడీ అయింది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 దాకా, మంథని, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ అసెం
ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదని మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరిఖని, మంచిర్యాలకు రావడంతో పెద్దపల్లిలో తన గెలుపు ఖాయమైందని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ధీమా వ్యక్తం చేశారు.
‘కాంగ్రెస్సోళ్లకు ఉన్నట్లు నాకు పెద్ద పెద్ద కంపెనీలు లేవు. వ్యాపారాలు లేవు. కార్మికు డి బిడ్డగా పైవింక్లయిన్ పుట్టక ముందు నుంచే మీ కోసం పోరాడిన వ్యక్తిని’ అని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్�
పదో తరగతి ఫలితాల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా టాప్ టెన్లో నిలించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా మూడో స్థానం, కరీంనగర్ ఏడో స్థానం, పెద్దపల్లి ఎనిమిదో స్థానం సాధించగా, జగిత్యాల 11వ స్థానం దక్కించుకున్నది.