Manthani | మంథని నియోజకవర్గంలోని అటవీ ప్రాంతం మండలాలతో అనుసంధానం చేసిన దశాబ్దాల చరిత్ర గల అడవి సోమనపల్లి మానేరు వంతెనకు ఎట్టకేలకు మరమ్మత్తులు ప్రారంభం అయ్యాయి.
PEDDAPALLY | పెద్దపల్లి, మార్చ్ 31(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాన్సాయిపేట గ్రామానికి చెందిన జక్కుల అరుణ్ కుమార్ ర్యాంకుల పరంపర కొనసాగిస్తున్నాడు. తాజాగా గ్రూప్-1లో అరుణ్ కుమార్ రాష్ట్రస్థాయిలో
Godhavarikhani | కోల్ సిటీ , మార్చి 31: ప్రజల ప్రాణాలు పోతున్నా.. రామగుండం ప్రజాప్రతినిధులకు, హెచ్ కేఆర్ అధికారులకు ఏమాత్రం సోయి లేదని సీపీఐ నగర కార్యదర్శి కే కనకరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Godhavarikhani | రామగిరి, మార్చి 31: 2024-25 ఆర్థిక సంవత్సరంలో రామగుండం-3 ఏరియా సీహెచ్పీ ద్వారా ఒక్క రోజులోనే అత్యధికంగా అనగా రైలు మార్గంలో 30,839 టన్నుల బొగ్గు రవాణా చేయగా సీహెచ్పీ అధికారులు, ఉద్యోగులను సోమవారం రామగుండం-3 ఏ�
PEDDAPALLY | పెద్దపల్లి, మార్చ్ 30(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు-2025 ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్కే గార్డెన్ లో ఆదివారం జరిగిన ఉగాద�
GODHAVARIKHANI | కోల్ సిటీ , మార్చి 30: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ప్రముఖ అంతర్జాతీయ కూచిపూడి నృత్య కళాకారిణి గుమ్మడి ఉజ్వలకు అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ చే ప్రత్యేక ప్రశంస లభించింది.
PEDDAPALLY | పెద్దపల్లి, మార్చి 29(నమస్తే తెలంగాణ): జిల్లాలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.
SRIDHAR BABU |పెద్దపల్లి, మార్చి 29(నమస్తే తెలంగాణ): చట్టానికి లోబడి అధికారులంతా జవాబు దారి తనంతో పని చేయాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల మంత్రి డి. శ్రీధర్ బాబు అన్నారు.
PUTTA MADHU | కమాన్ పూర్, మార్చి 29: ఓ వృద్ధురాలు తన అభిమానాన్నిచాటుకుంది. తుది శ్వాస విడిచే సమయంలోనూ తన అభిమాన నాయకుని గురించే మాట్లాడుతూ కన్నుమూసిన సంఘటన కమాన్పూర్ మండలంలో చోటు చేసుకుంది.
RAMAGUNDAM | కోల్ సిటీ, మార్చి 27: రామగుండం నగరపాలక సంస్థల్లో పలు గ్రామాల విలీనంపై అసెంబ్లీలో ఆమోద ముద్ర వేయడంతో ఆయా గ్రామాలలో వాడి వేడి వాతావరణం నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్పొరేషన్లో విలీనమయ్యేందుకు ఒ
nandimedaaram | ధర్మారం : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బార్ అసోసియేషన్ నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నారు.
health camp | కోల్ సిటీ, మార్చి 27: రామగుండం నగరపాలక సంస్థ 25 వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు ఆధ్వర్యంలో గురువారం గోదావరిఖని ప్రగతి నగర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.