కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న బొగ్గు బ్లాక్ల వేలంలో సింగరేణి సంస్థ మణుగూరు పీకే ఓసీపీ-2 ఎక్స్ టెన్షన్ బ్లాకును ప్రైవేట్ వ్యక్తులకు దార దత్తం చేసే కుట్ర జరుగుతుందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర �
పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మేజర్ గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ దాగేటి రాజేశ్వరి ప్యానల్ అభ్యర్థి 10వ వార్డు సభ
పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్ సర్పంచ్ గా తాడిచెట్టి చామంతి శ్రీకాంత్ సగర బీఆర్ఎస్ గెలుపొందారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో గ్రామ బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ సోమవారం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.
జగిత్యాల జిల్లాలో మూడోవిడత లో ఎన్నికలు జరుగునున్న ఆరు మండలాల పరిధిలో సోమవారం సాయంత్రం 5గంటల నుంచి ప్రచారం ముగిసింది. ఎన్నికల నిబంధనల మేరకు పోలింగ్. సమయానికి 44గంటల ముందు నుంచే బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగిం�
జాతీయ స్థాయి కరాటే పోటీల్లో గోదావరిఖనికి చెందిన స్పార్క్ కుంగ్ ఫూ మా రుషల్ టిల్ అకాడమీ విద్యార్థులు సత్తా చాటి పతకాలు సాధించారు. హైదరాబాద్ జీడిమెట్లలో చరణ్ సెల్ఫ్ డిఫెన్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్�
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగి రావాలంటే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్ తో పాటు పలు గ్రామాల్లో ఎన్నిక�
గోదావరిఖని లక్ష్మీనగర్ కు చెందిన యువ ఇంజనీర్ తానిపర్తి భాను- మమత దంపతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. వృత్తి రీత్యా హైదరాబాద్ లో స్థిరపడ్డారు. మంచి ఆకర్షణీయమైన జీతం. జీవితం. కానీ కన్న ఊరును మాత్రం ఏనాడూ మరువల
పెద్దపల్లి జిల్లాలో గత మొదటి విడతతో పోల్చుకుంటే రెండో విడతలో ఓటింగ్ శాతం పెరుగిందని, ఎన్నికలు ప్రశాంతంగా ముగుస్తున్నాయని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బస్
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పిట్టల ఎల్లయ్య పల్లె గ్రామ ఉపసర్పంచ్ గా పెండెం శ్రీకాంత్ శనివారం ఎన్నికయ్యారు. ఇక్కడ సర్పంచ్, వార్డు స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. శనివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో �
పాలకుర్తి మండలంలోని బసంత్ నగర్ లో స్వతంత్ర అభ్యర్థి పరికిపండ్ల రాము బుల్లితెర నటులతో చివరి రోజు జోరుగా ప్రచారం చేశారు. కార్తీకదీపం ఫేమ్ వంటలక్క గ్రామంలో శుక్రవారం వీధి వీధిలో తిరిగి స్వతంత్ర అభ్యర్థి ప�
రాష్ట్రంలో వారం రోజుల పాటు ఊహించని చలి ప్రభావం ఉంటుందని ఇటీవలనే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ మేరకు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. చల�
ఇక్కడ చెత్త డబ్బాల తీరు చూశారుగా.. ఇదెక్కడో మారుమూల ప్రాంతంలో కాదండీ.. మన రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం ఆవరణలోనే.. అది కూడా శానిటేషన్ డిపార్ట్మెంట్ ప్రక్కనే.. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఇటీవల ఇలాంటి డస్ట
డివిజన్లోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాలతో పాటు పెద్దపల్లి నియోజకవర్గంలోని కాల్వశ్రీరాంపూర్లో కొనసాగిన స్థానిక సంస్థల ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ఎలాంటి ఘర్షణలు, అల్లర్లు లేకుండా ప్రశా�
సామాజిక సేవలో విన్నూత కార్యక్రమాలు చెపడుతున్న ఎన్టీపీసీకి చెందిన సమతా సైనిక్ దళ్ రాష్ట్ర నాయకులు, చైర్మన్, దుర్గం నగేశ్ కు ఆమెరికా గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ డాక్టరేట్ ను ప్రకటించింది.