పెద్దపల్లి జిల్లా ప్రజలకు మరిన్ని సర్కారు వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. స్కానింగ్, పరీక్షల కోసం వేలాది రూపాయలు వెచ్చించాల్సిన పనిలేకుండా జిల్లా కేంద్రంలో ఒకటి కాదు.. రెండు కాదు, ఏకంగా 134 రకాల రక్త,
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుకుగా విస్తరిస్తున్నాయి. సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు అల్పపీడనం విస్తరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్ల
ఆర్య వైశ్యుల సంక్షేమానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్షుడిగా మంచాల వరప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, బుధవారం ఎమ్మెల్యేను తన నివాసంలో మర
సమైక్య పాలనలో పెద్దపల్లి పట్టణం దశాబ్దాలపాటు గుక్కెడు నీటికి తండ్లాడింది. ఏ కాలమైనా తాగునీటికి అల్లాడింది. ఎండకాలమైతే చుక్క నీరు లేక గోసపడింది. ప్రధాన నీటి వనరైన ఎల్లమ్మ గుండం చెరువు ఎండి పోయిందంటే పరిస
..పక్క చిత్రంలో ఓ వ్యక్తి చేతిలో ఉన్నది పాము అనుకుంటున్నారా..? భయంలేకుండా చేతిలో పట్టుకున్నాడేంటి అనుకుంటున్నారా..? ఇది పాము కాదు, చాలా అరుదుగా దొరికే మలుగుపాపెర చేప! చాలా అరుదైన జాతి. చెరువులు, రిజర్వాయర్లల�
పెద్దపల్లిలో తిరుమల వేంకటేశ్వరుడి కల్యాణోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఎమ్మెల్యే దంపతులు దాసరి పుష్పలత-మనోహర్రెడ్డిల ఆధ్వర్యంలో తిరుమల పురవీధుల్లో నిర్వహించే వేడుకను నియోజకవర్గ ప్రజల సమక్షంలో నిర్వ�
‘కాంగ్రెస్కు ఒక విజన్ లేదు. ప్రజా సంక్షేమం అవసరం లేదు. కేవలం అధికార దాహం తప్ప ఏం చేయాలో ఒక ప్రణాళిక లేదు. 60 ఏండ్లు దేశాన్ని, రాష్ర్టాన్ని పాలించి ఏం చేసింది? మొత్తం భ్రష్టు పట్టించింది’ అని రామగుండం ఎమ్మె�
భూమి రిజిస్ట్రేషన్ కోసం లంచం డిమాండ్ చేసి ఓ సబ్ రిజిస్ట్రార్.. తన కార్యాలయ అటెండర్ ద్వారా రూ.60 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ కే భద్రయ్య తెలిపిన వివరాల
రాష్ట్రంలోని 28 జిల్లాలో 5,120 పోస్టాఫీసుల ద్వారా 1,14,061 పోస్టల్ ఖాతాలను తెరిచి.. ఆల్ ఇండియా స్థాయిలో తెలంగాణ పోస్టల్ సర్కిల్ 4వ స్థానంలో నిలిచినట్టు హైదరాబాద్ రీజియన్ పోస్ట్మాస్టర్ జనరల్ డాక్టర్ పీవ�
పెద్దపల్లి: ఏసీబీ వలకు మరో అవినీతి చేప చిక్కింది. వివరాల్లోకి వెళితే.. పెద్దపెల్లి జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారి వెంకట్ నారాయణ రూ. 40 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. తిరుపతి అనే గుత్తేదా
పెద్దపల్లి : సింగరేణి కొలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్) చైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశాల మేరకు రామగుండం ప్రాంతంలో 100 మందికి పైగా బొగ్గుగని కార్మికులకు ఆదివారం వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్�