కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగ సామాజికవర్గం సెగ తగలనున్నదా? కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇదే విషయంపై పార్టీని హెచ్చరించినట్టు తెలిసింది. రాష్ట్రంలో మూడు ఎస్సీ రిజర్�
Koppula Eshwar | రాష్ట్రంలో 200 మంది రైతుల ఆత్మహత్యకు కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైందని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని పోచమ్మవాడ సమీపంలో నీళ్లు లే
కాంగ్రెస్ వంద రోజుల పాలనలో ఎవుసం ఆగమైందని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అలవికానీ హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కారు అన్నదాతను దగా చేసిందని.. పంటలకు నీరి
సాగునీరందక పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎకరాకు రూ.25 వేల పరిహారం వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) చేపట్టిన 36 గంటల దీక్ష కొనసా
పంటలు ఎండుతున్నా పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) 36 గంటల రైతు భరోసా దీక్ష చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని
బీఆర్ఎస్ను కుటుంబ పాలన అని విమర్శించిన ఎమ్మెల్యే వివేక్.. తన కుటుంబంలో ఇద్దరికి ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ టికెట్ ఇవ్వడం కుటుంబ పాలన కాదా అని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) ప్రశ్నించారు.
Balka Suman | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిందని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అన్నారు. ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల మీద
Koppula Eshwar | రేవంత్ ప్రభుత్వానికి విచారణల మీద ఉన్న శ్రద్ధ పథకాల అమలు చేయడంలో లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. విచారణల పేరిట కేసీఆర్ హయాంలో అమలైన గొప్ప పథకాలను పక్కన బెట్టే కుట్ర చేస�
పెండ్లి బరాత్లో డ్యా న్స్ చేస్తూ ఓ యువకుడు గుండెపోటుతో కుప్పకూలాడు. వెంట నే స్థానికులు దవాఖానకు తరలించినా అప్పటికే మృత్యువాతపడ్డాడు. ఈ విషాద ఘటన ఆదివారం రాత్రి పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్లో
సాగునీరందించి పంటలను కాపాడాలని ఈ నెల 7న మంథని మండలం సూరయ్యపల్లి, కాకర్లపల్లి, మైదుపల్లి, ముత్తారం మండలం రామకృష్టాపూర్, గంగాపురి గ్రామాల రైతులు మంథనిలోని బొక్కలవాగు వంతెన సమీపంలో పెద్దపల్లి-కాటారం ప్రధా