‘కాంగ్రెస్ గూండాలను కాలమే శిక్షిస్తుంది. అధికారం వచ్చిన ఐదు నెలల్లోనే ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ, బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. వాస్తవాలను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. వాళ్లే తగిన �
Koppula Eshwar | గోదావరిఖని : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రతో భయం పుట్టి కుట్ర పూరితంగా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి ఆపించారని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డార�
Innovative campaign | పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) విజయాన్ని కాంక్షిస్తూ ఓ కార్యకర్త వినూత్న రీతిలో ప్రచారం (Innovative campaign)నిర్వహిస్తున్నాడు.
రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుపొందడంపై గురిపెట్టిన బీజేపీ (BJP).. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించింది. వారిలో అటుఇటుగా సగం మంది బీఆర్ఎస్ నుంచి వెళ్లినవారే ఉన్నారు. తాజాగా పెద్దపల్లి టికె�
పెద్దపల్లి (Peddapalli) జిల్లాలో మానేరు నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన ఈదురుగాలులకు కుప్పకూలిపోయింది. సోమవారం అర్ధరాత్రి ముత్తారం మండలం ఓడేడు పరిధిలో ఈ ఘటన చోటుచేసుకున్నది.
ఆచరణ సాధ్యంకాని హామీలు, మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించాలని, ఎక్కడికక్కడ నిలదీయాలని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పెద్దపల్లి లోక్సభ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం దూసుకెళ్తున్నారు. తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూ�
పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా అక్రమ దాడులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ గొట్టం లక్ష్మిపై పోలీసులు దౌర్జన్యాన�
KTR | వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్కు.. అటు బీజేపీకి రాష్ట్రంలో ఒకేసారి ఎదురుదెబ్బ తగలబోతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. వరంగల్తో పాటు పెద్దపల్లి పార్లమెంట్ నియో�
చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్, ఆయన కుటుంబం అసలు దళితులే కారని పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ అన్నారు. ఈ విషయాన్ని నిరూపించేందుకు తాను సిద్ధమంటూ సవాల్ విసిరారు.
Putta Madhu | తనను చంపేందుకు కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. పదవీకాలం ముగిసిన వెంటనే గన్మెన్లను తొలగించి హతమార్చేందుకు పథకం రూపొందించారని సంచలన ఆరోప�