TSRTC MANTHANI | రామగిరి, ఏప్రిల్ 03: మంథని పెద్దపల్లి రూట్ లో బస్సుల సంఖ్య పెంచాలని టీఎస్ఆర్టీసీ అధికారులను ప్రయాణికులు కోరుతున్నారు. ఈ రూట్ లో మంథని డిపో కు చెందిన బస్సులు అంతంతా మాత్రమే నడుస్తుండంతో గంటల తరబడి బ
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లిలో సన్నబియ్యం (Fine Rice) పంపిణీని స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పులురు లబ్ధిదారులకు సన్నబియ్యం అందజేశారు.
ఎస్సారెస్పీ ఆయకట్టు రైతాంగం ఆగమైతున్నది. పంట చేతికి రాకముందే మరో పది రోజుల్లో యాసంగి పంటలకు వారబంధీ తడులు బంద్ చేస్తామన్న ప్రకటనతో ఆందోళన పడుతున్నది. గతేడాది డిసెంబర్లో రూపొందించిన నీటి పంపిణీ ప్రణా�
పెద్దపల్లి జిల్లా మంథని మండలం సూరయ్యపల్లి గ్రామంలోని రైస్ మిల్లులో సివిల్ సప్లయి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. తెలంగాణ సివిల్ సప్లై కమిషన్ ఆదేశాల మేరకు సివిల్ సప్లై ఎ�
MINING | రామగిరి మార్చి 28: సింగరేణి సంస్థ రామగుండం-3 ఏరియా లోని ఓసిపి-2 ఉపరితల గనిని శుక్రవారం డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి.సూర్య నారాయణ సందర్శించారు.
APPANNAPETA | పెద్దపల్లి రూరల్, మార్చి 28 : రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని అప్పన్నపేట ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు చింతపండు సంపత్ అన్నారు.
Multipurpose worker | ఇద్దులాపూర్ గ్రామపంచాయతీలో మల్టీ పర్పస్ వర్కర్ గా పని చేస్తున్న యాలాల సురేష్ (35) అనారోగ్యం బారిన పడి దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
NAVODAYA | కృష్ణవేణి టాలెంట్ స్కూల్ (సెంటనరీ కాలనీ) ఆధ్వర్యంలో బేగంపేట గ్రామం లో నిర్వహిస్తున్న సాయి ప్రగతి విద్యానికేతన్ క్వాన్వెంట్ పాఠశాల కు చెందిన ఈ ర్ల విక్రమాదిత్య అనే విద్యార్ధి నవోదయ గురుకులం పాఠశాలలో
Ramagundam | రామగుండం కార్పొరేషన్కు ఒక ప్రాముఖ్యత ఉంటుందని, కానీ కొందరు అధికారుల నిర్లక్ష్యంతో పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని 25వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత ఆరోపించారు.
Asha workers | రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా పోలీసులచే అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఆశ వర్కర్లు రాస్తారోకో నిర్వహించారు.