Sridhar babu | ముత్తారం : ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఆవిర్భవించడంలో బీఆర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని, అట్టడుగు వర్గాల్లో జన్మించి ప్రపంచ మేధావిగా, శక్తిగా ఎదిగిని మహనీయుడు డాక్టర్ బీ�
mla adluri | ధర్మారం, ఏప్రిల్ 10: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి పెట్రోల్, సిలిండర్ గ్యాస్ ధరలు పెంచి మోసం చేసిందని రాష్ట్ర ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు.
పెద్దపల్లి (Peddapalli) జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. మూడేండ్ల కూతురిని చంపిన ఓ మహిళ, అనంతరం తాను ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాలోని జూలపల్లి మండలం కేంద్రానికి చెందిన వేణుగోపాల్ రెడ్డి ఎల్�
kalvasrirampoor | కాల్వశ్రీరాంపూ ర్, ఏప్రిల్ 7 : పల్లెలలన్నీ పచ్చగా ఉండాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హరితహారం పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి రహదారులు, ప్రధాన సముదాయల వద్ద చెట్లు నాటించారు.
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామంలో భారతీయ జనతా పార్టీ (BJP) ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఓబీసీ మోర్చా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చాతరాజు �
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఐతరాజుపల్లిలో సీతారామ చంద్ర స్వామి కల్యాణం (Seeta Ramula Kalyanam) కన్నులపండువగా నిర్వహించనున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా భక్తజన సందోహం నడుమ వేద పండితుల మంత్రోచ్ఛారణలతో రా�
Dharmaram | ధర్మారం, ఏప్రిల్ 4 : పేదలకు సంక్షేమ పథకాలు సంపూర్ణంగా అందేలా చర్యలు చేపట్టామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మండలంలోని కటికెనపల్లి, మేడారం గ్రామాలలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో �
Peddapally | పెద్దపల్లి, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గల మాతా శిశు సంరక్షణ కేంద్రం(ఎంసిహెచ్)లో వరుసగా అరుదైన శస్త్ర చికిత్సలు కొనసాగుతున్నాయి.
Peddapally | పెద్దపెల్లి టౌన్, ఏప్రిల్ 3: పెద్దపల్లి పట్టణంలోని మారుతి నగర్ లో నివాసముండే వరంగల్ జిల్లాకు చెందిన ఆర్టిజన్ కార్మికుడు రాజకుమార్ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట