Coal production | 024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రామగుండం-3 ఏరియాకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిందని రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు తెలిపారు.
Lawyer | ప్రభుత్వ భూములను అక్రమించిన వారికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన తనను రియల్ఎస్టేట్ మాఫీయా చంపేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారని హైకోర్టు న్యాయవాది ఇనుముల సత్యనారాయణ
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ బాయ్స్ హైస్కూల్లో 2001-02 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పండుగలా జరిగింది. మంథని పట్టణంలోని ఎస్ఎల్బీ ఫంక్షన్ హాలులో జరిగిన ఈ గెట్ టు గెదర�
Auto ratha yatra | రాష్ట్రంలో ఆటో నడుపుతున్న వారి ఇబ్బందులను కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకు రావడానికి ఏప్రిల్ మొదటి వారం మెదక్లో ఆటో రథయాత్ర ప్రారంభం ప్రారంభిస్తామని ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమ�
Peddapalli | మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది అన్నదాత పరిస్థితి. పంటలకు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందక కండ్లు కాయలు కాచేలా చూస్తున్న తరుణంలో అకాల వర్షం అన్నదాతను ఒక్కకుదుపు కుదిపేసింది.
ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షానికి అపర నష్టం వాటిల్లింది. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ (Sultanabad) మండలంలోని భూపతిపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఈదురుగాళ్లతో కురిసిన వర్షానికి గ్రామానికి చెందిన సంబుల ల�
పెద్దపల్లి జిల్లా మంథని మండలం (Manthani) నాగేపల్లి క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం వ్యవసాయ కూలీలతో వెళ్తున్న టాటా ఏస్ ట్రాలీ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో 16 మంది కూలీలు తీవ్రంగా గాయప�
మంచినీటి కోసం వారం నుంచి ఇబ్బంది పడుతుంటే.. గ్రామంలోని గేట్వాల్ హోల్ను మట్టితో నింపడం ఏంటని మిషన్ భగీరథ అధికారులను పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్పూర్ గ్రామంలో శుక్రవారం గ్రామస్తులు నిలదీశ
తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావాలన్న సంకల్పం తో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన అపర భగీరథుడు కేసీఆర్ అని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. ‘గ
ఆన్లైన్ బెట్టింగ్ యాప్లతో యువత చిత్తవుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే అత్యాశతో లక్షలాది రూపాయలు పెట్టి, అప్పుల పాలై నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
Singareni | సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పరిష్కారం కోసం ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో రామగుండం ఎమ్మెల్యే మాట్లాడాలని బాధితులు వేడుకొన్నారు.
Mission Bhagiratha | ఎగ్లాస్పూర్ గ్రామంలో మిషన్ భగీరథ నీటి కోసం ప్రజలు అధికారులను నిలదీశారు. వారం రోజులుగా నీళ్లు లేక సతమతం అవుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.