అదుపు తప్పి బస్సు బోల్తాపడిన ఘటన గురువారం శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారి మార్గ మధ్యలో దోమలపెంట గ్రామం వద్ద గురువారం ఉద యం చోటు చేసుకున్నది. బాధితుల కథనం ప్రకారం జనగాం కు చెందిన నాగరాజు తన కు టుంబ సభ్యుల
Air India Express | ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు చెందిన రెండు విమానాలు లగేజ్ తీసుకురాకుండా ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకుని ప్రయాణికులు షాక్ అయ్యారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తీరుపై ఆగ్రహం �
SpiceJet passengers angry over food | స్పైస్ జెట్ విమానం ఆలస్యం వల్ల ప్రయాణికులకు ఆహారాన్ని అందించారు. అయితే ఆహారం నాణ్యతపై ప్రయాణికులు ఆగ్రహించారు. ఆ ఫుడ్ తినాలని సిబ్బందిని బలవంతం చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వై�
ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని తాళ్లగూడెం సమీపంలో శనివారం ఉదయం ఆర్టీసీ బస్సు - లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
JetBlue | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. బోస్టన్ (Boston)లోని లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Logan International Airport) రన్వేపై ఓ విమానం అదుపుతప్పింది.
Train Passengers | తుంగభద్ర ఎక్స్ ప్రెస్ను కాచిగూడ నుండి కాకుండా మేడ్చల్ నుండి ప్రారంభిస్తే బొల్లారం, మల్కాజిగిరి ప్రాంత వాసులకు ఉపయోగపడుతుందని సబర్బన్ ట్రైన్ అండ్ బస్ ట్రావెలర్స్ అసోసియేషన్ ప్రతినిధు�
దక్షిణ మధ్య రైల్వే కొత్తగా ప్రారంభించబోతున్న గ్వాలియర్ 11085/86వీక్లీ ఎక్స్ప్రెస్ రైలుకు పెద్దపల్లి, రామగుండం రైల్వే స్టేషన్లలో స్టాప్ అవకాశం కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ ఎక్స్ప్రెస్ను ఎ�
కాజీపేట-కొండపల్లి రైల్వేస్టేషన్ల మధ్య మూడో లైన్ పనుల్లో భాగంగా నాన్ ఇంటర్ లాకింగ్ కోసం ఇప్పటికే పలు రైళ్ల ను అధికారులు రద్దు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
Grain piles | తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ రోడ్లపైనే రైతులు కల్లాలు చేయడం దారి పొడవునా వచ్చిపోయేవారికి ఇబ్బందిగా మారుతుంది. నడిరోడ్డుపై వరి ధాన్యం కుప్పలు కుప్పలు వేసి అక్కడనే నూర్పిల్లు చేయడంతో ఆయ
పాకిస్థాన్తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్ర యాణికులకు విమానయాన సంస్థ లు కీలక సూచనలు చేశాయి. వి మానాలు బయల్దేరే సమయానికి 3 గంటలు ముందే విమానాశ్రయాలకు రావాలని ప్రయాణికులను కోరాయి.
ప్రయాణికులు విమానాశ్రయాలకు తమ విమానాలు బయల్దేరే సమయానికి మూడు గంటలు ముందుగానే రావాలని విమానయాన సంస్థలు కోరాయి. పాకిస్థాన్తో యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో భద్రతను ప్రభుత్వం కట్టుది�
ఓ ప్రయాణికుడు బస్సులో మర్చిపోయిన విలువైన వస్తువులు, నగదును బాధితుడికి అందజేసి నిజాయితీ చాటుకున్నాడు ఆర్టీసీ కండక్టర్. అచ్చంపేట డిపోకు చెందిన కండక్టర్ వెంకటేశ్వర్లు.. ఈ నెల 26న అచ్చంపేట-హైదరాబాద్ రూట్�