నగర ప్రయాణికులకు మౌలిక వసతులు కల్పించడంలో ఆర్టీసీ విఫలమవుతున్నది. బస్సు పాసుల ధరలు పెంచి భారం మోపిన ఆర్టీసీ ఇప్పటికీ ప్రయాణికుల డిమాండ్లను మాత్రం పట్టించుకోవడం లేదు. నగరంలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా
SpiceJet | ఢిల్లీ నుంచి ముంబై (Delhi-Mumbai flight) వెళ్లాల్సిన ఓ స్పైస్జెట్ (SpiceJet) విమానంలో ఇద్దరు మహిళా ప్రయాణికులు (passengers) హల్చల్ చేశారు.
livestocks on Roads | నగరంలో రోడ్లపై పశువులు కనిపిస్తే వాటిని గోశాలకు తరలించాలని స్థానిక నగర పాలక సంస్థ కమిషనర్ ఆదేశించినా అధికారులు అమలు జరపడం లేదు. అటు పశువుల యజమానులు సైతం నిర్లక్ష్యంగా రోడ్లపైకి విడిచిపెడుతున్�
రైల్వే గేట్ల వద్ద ఆర్వోబీ( రైల్వే ఓవర్ బ్రిడ్జ్) లను నిర్మించడంలో రైల్వే శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో ప్రయాణికులకు గేట్లు శాపంగా మారుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో గేట్ల వద్ద 30 నుంచి 40 నిమిష�
bus bursts into flames | డీజిల్ లీక్ కారణంగా బస్సుకు మంటలు వ్యాపించాయి. దీంతో అది పూర్తిగా కాలిపోయింది. అయితే ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు సకాలంలో బయటకు దూకారు. దీంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు.
ఫిట్నెస్ లేని గద్వాల డిపో బస్సులతో ఇటు ప్రయాణి కులు, అ టు విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఈ విషయం పాలకులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. నిత్యం ఏదో ఒక చోట గద్వాల డిపోకు చెందిన బస్సులు వివిధ సాంకేతిక కా�
గ్రామీణ ప్రాంత మహిళలపై ఆర్టీసీ చిన్నచూపు చూస్తున్నది. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణానికి దూరం చేస్తున్నది. చొప్పదండి మండలంలో తొమ్మిది గ్రామాలకు ఆర్టీసీ సేవలను నిలిపివేయగా, ప్రజలు, కాలేజీలకు వె�
అదుపు తప్పి బస్సు బోల్తాపడిన ఘటన గురువారం శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారి మార్గ మధ్యలో దోమలపెంట గ్రామం వద్ద గురువారం ఉద యం చోటు చేసుకున్నది. బాధితుల కథనం ప్రకారం జనగాం కు చెందిన నాగరాజు తన కు టుంబ సభ్యుల
Air India Express | ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు చెందిన రెండు విమానాలు లగేజ్ తీసుకురాకుండా ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకుని ప్రయాణికులు షాక్ అయ్యారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తీరుపై ఆగ్రహం �
SpiceJet passengers angry over food | స్పైస్ జెట్ విమానం ఆలస్యం వల్ల ప్రయాణికులకు ఆహారాన్ని అందించారు. అయితే ఆహారం నాణ్యతపై ప్రయాణికులు ఆగ్రహించారు. ఆ ఫుడ్ తినాలని సిబ్బందిని బలవంతం చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వై�
ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని తాళ్లగూడెం సమీపంలో శనివారం ఉదయం ఆర్టీసీ బస్సు - లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.