40 foot waves slam cruise ship | విలాసవంతమైన భారీ క్రూయిజ్ షిప్ను 40 అడుగుల ఎత్తైన అలలు కుదిపేశాయి. ఉవ్వెత్తున్న ఎగసిన అలలకు ఆ షిప్ ఊగిపోయింది. దీంతో అందులో ప్రయాణించిన వారు భయాందోళన చెందారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాల�
TSRTC MANTHANI | రామగిరి, ఏప్రిల్ 03: మంథని పెద్దపల్లి రూట్ లో బస్సుల సంఖ్య పెంచాలని టీఎస్ఆర్టీసీ అధికారులను ప్రయాణికులు కోరుతున్నారు. ఈ రూట్ లో మంథని డిపో కు చెందిన బస్సులు అంతంతా మాత్రమే నడుస్తుండంతో గంటల తరబడి బ
Kamakhya Express | కామాఖ్య ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. 11 బోగీలు పట్టాల పక్కకు ఒరిగాయి. ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
దిల్సుఖ్నగర్ నుంచి సూర్యపేటకు ఎక్స్ప్రెస్ బస్సు టికెట్ ధర రూ. 200లు ఉంటుంది. అయితే పండుగ దృష్ట్యా ఆ ధరను 290కి పెంచారు. పెంచితే పెంచారేమో గానీ అది నిజంగానే ఎక్స్ప్రెస్ బస్సు అయితే ప్రయాణికులు కొంత అం�
అమెరికాలోని డెన్వర్ విమానాశ్రయం నుంచి డల్లాస్ వెళుతున్న ఓ అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో గురువారం చెలరేగిన మంటలు ప్రయాణికుల్ని భయకంపితుల్ని చేశాయి.
RTC Buses | సాయంత్రం 5 గంటల తర్వాత నల్లగొండ నుంచి చండూరు మీదుగా మాల్, చౌటుప్పల్ రూట్లలో బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ ఉద్యమకారుడు కళ్లెం సురేందర్ రెడ్డిఅన్నారు.
ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటప్పుడు చాలామంది టికెట్కు సరిపడా చిల్లర లేకపోవడం వల్ల పెద్దనోట్లు ఇస్తుంటారు. టికెట్ ఇచ్చే డ్రైవర్గానీ, కండక్టర్గానీ మిగతా బ్యాలెన్స్ టికెట్ వెనుకాల రాసి, దిగేటప్పుడ�
రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నాకొద్దీ పల్లెలకు ప్రజారవాణా దూరమవుతున్నది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం మహాలక్ష్మి పథకాన్ని తెచ్చిన కాంగ్రెస్ సర్కారు.. రద్దీ�
ఉదయం, సాయంత్రం ప్రయాణికులతో సందడిగా ఉండే కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్ వెలవెలబోతున్నది. ఇక్కడ అన్ని సౌకర్యాలున్నప్పటికీ రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంతో కొంతకాలంగా నిరుపయోగంగా మారింది.
TGRTC | ఆర్టీసీ ఉద్యోగులు, డెవర్లు, కండక్టర్, వివిధ విభాగాల సిబ్బందికి సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను ఏ విధంగా సాధించాలి అనే విషయాలపై మంగళవారం కొత్తగూడెం డిపో కార్యాలయ ఆవరణలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్, వివిధ �
మరో విమాన ప్రమాదం (Plane Crash) జరిగింది. అయితే అమెరికాలో కాదు.. ఈసారి దాని పొరుగునే ఉన్న కెనడాలో. సోమవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది.
19 Passengers Travelling In Auto | ఒక ఆటోలో ఏకంగా 19 మంది వ్యక్తులు ప్రయాణించారు. చెక్పాయింట్ వద్ద పోలీసులు తనిఖీ చేశారు. వారిని ఆటో నుంచి కిందకు దించి కౌంట్ చేశారు. ఆటోలో 19 మంది వ్యక్తులు ప్రయాణించడం చూసి షాక్ అయ్యారు.
Mehdipatnam | ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి తగు సూచనలు, సలహాల గురించి, ప్రయాణికుల నుంచి వారి అభిప్రాయాలను తెలుసుకొనుటకు డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని మెహదీపట్నం డిపో మేనేజర్ నిర్వహిస్తున్నారు.