కాజీపేట-కొండపల్లి రైల్వేస్టేషన్ల మధ్య మూడో లైన్ పనుల్లో భాగంగా నాన్ ఇంటర్ లాకింగ్ కోసం ఇప్పటికే పలు రైళ్ల ను అధికారులు రద్దు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
Grain piles | తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ రోడ్లపైనే రైతులు కల్లాలు చేయడం దారి పొడవునా వచ్చిపోయేవారికి ఇబ్బందిగా మారుతుంది. నడిరోడ్డుపై వరి ధాన్యం కుప్పలు కుప్పలు వేసి అక్కడనే నూర్పిల్లు చేయడంతో ఆయ
పాకిస్థాన్తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్ర యాణికులకు విమానయాన సంస్థ లు కీలక సూచనలు చేశాయి. వి మానాలు బయల్దేరే సమయానికి 3 గంటలు ముందే విమానాశ్రయాలకు రావాలని ప్రయాణికులను కోరాయి.
ప్రయాణికులు విమానాశ్రయాలకు తమ విమానాలు బయల్దేరే సమయానికి మూడు గంటలు ముందుగానే రావాలని విమానయాన సంస్థలు కోరాయి. పాకిస్థాన్తో యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో భద్రతను ప్రభుత్వం కట్టుది�
ఓ ప్రయాణికుడు బస్సులో మర్చిపోయిన విలువైన వస్తువులు, నగదును బాధితుడికి అందజేసి నిజాయితీ చాటుకున్నాడు ఆర్టీసీ కండక్టర్. అచ్చంపేట డిపోకు చెందిన కండక్టర్ వెంకటేశ్వర్లు.. ఈ నెల 26న అచ్చంపేట-హైదరాబాద్ రూట్�
పహల్గాం ఘటన అనంతరం పాకిస్థానపై భారత్ విధించిన ఆంక్షలకు ప్రతీకారంగా భారత్ నుంచి వచ్చే విమానాలకు ఆ దేశం తన గగనతలాన్ని మూసివేయడంతో ఆ ప్రభావం అంతర్జాతీయ విమాన సర్వీసులపై పడనుంది.
Plane Catches Fire | అమెరికాలోని ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో (Orlando airport) పెను ప్రమాదం తప్పింది. డెల్టా ఎయిర్లైన్స్కు (Delta Air Lines flight) చెందిన విమానంలో అకస్మాత్తుగా మంటలు (Plane Catches Fire) చెలరేగాయి.
Passengers | 200 మందికిపైగా భారతీయ ప్రయాణికుల (Passengers)తో లండన్ నుంచి ముంబైకి బయల్దేరిన విమానం తుర్కియే (Turkey)లో అత్యవసరంగా ల్యాండ్ అయిన విషయం తెలిసిందే.
40 foot waves slam cruise ship | విలాసవంతమైన భారీ క్రూయిజ్ షిప్ను 40 అడుగుల ఎత్తైన అలలు కుదిపేశాయి. ఉవ్వెత్తున్న ఎగసిన అలలకు ఆ షిప్ ఊగిపోయింది. దీంతో అందులో ప్రయాణించిన వారు భయాందోళన చెందారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాల�
TSRTC MANTHANI | రామగిరి, ఏప్రిల్ 03: మంథని పెద్దపల్లి రూట్ లో బస్సుల సంఖ్య పెంచాలని టీఎస్ఆర్టీసీ అధికారులను ప్రయాణికులు కోరుతున్నారు. ఈ రూట్ లో మంథని డిపో కు చెందిన బస్సులు అంతంతా మాత్రమే నడుస్తుండంతో గంటల తరబడి బ