రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నాకొద్దీ పల్లెలకు ప్రజారవాణా దూరమవుతున్నది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం మహాలక్ష్మి పథకాన్ని తెచ్చిన కాంగ్రెస్ సర్కారు.. రద్దీ�
ఉదయం, సాయంత్రం ప్రయాణికులతో సందడిగా ఉండే కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్ వెలవెలబోతున్నది. ఇక్కడ అన్ని సౌకర్యాలున్నప్పటికీ రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంతో కొంతకాలంగా నిరుపయోగంగా మారింది.
TGRTC | ఆర్టీసీ ఉద్యోగులు, డెవర్లు, కండక్టర్, వివిధ విభాగాల సిబ్బందికి సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను ఏ విధంగా సాధించాలి అనే విషయాలపై మంగళవారం కొత్తగూడెం డిపో కార్యాలయ ఆవరణలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్, వివిధ �
మరో విమాన ప్రమాదం (Plane Crash) జరిగింది. అయితే అమెరికాలో కాదు.. ఈసారి దాని పొరుగునే ఉన్న కెనడాలో. సోమవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది.
19 Passengers Travelling In Auto | ఒక ఆటోలో ఏకంగా 19 మంది వ్యక్తులు ప్రయాణించారు. చెక్పాయింట్ వద్ద పోలీసులు తనిఖీ చేశారు. వారిని ఆటో నుంచి కిందకు దించి కౌంట్ చేశారు. ఆటోలో 19 మంది వ్యక్తులు ప్రయాణించడం చూసి షాక్ అయ్యారు.
Mehdipatnam | ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి తగు సూచనలు, సలహాల గురించి, ప్రయాణికుల నుంచి వారి అభిప్రాయాలను తెలుసుకొనుటకు డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని మెహదీపట్నం డిపో మేనేజర్ నిర్వహిస్తున్నారు.
Passengers Jumping Over AFC Gates | మెట్రో రైల్ స్టేషన్లోని ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ (ఏఎఫ్సీ) గేట్ల పైనుంచి కొందరు ప్రయాణికులు దూకారు. అక్కడ హంగామా చేయడంతోపాటు సెల్ఫీలు తీసుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ �
LHB coach | మధిర :ఎల్హెచ్బి కోచ్ల ప్రవేశంతో శాతవాహన ఎక్స్ప్రెస్లో ప్రయాణికులు సాఫీగా సురక్షితమైన, మరింత ఆనందదాయకమైన ప్రయాణాన్ని అనుభవించవచ్చని సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజ
Kollapur | కొల్లాపూర్ ఫిబ్రవరి 10 : కొల్లాపూర్ నుంచి పెబ్బేరు వెళ్లే ప్రధాన రోడ్డు ప్రమాద భరితంగా మారింది. దీంతో ఈ రోడ్డు గుండా వెళ్లే వాహనదారులు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయంలో ఈ రోడ్డు గుండా ప
Shamshabad airport | హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన విమానాన్ని రద్దు చేయడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిరుపతికి వెళ్లాల్సిన విమానాన్ని చివరి నిమిషంలో సాంక�
శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన విమానం సాంకేతిక లోపంతో రద్దయింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Train passengers | ప్రకాశం జిల్లా మార్కపురం రైల్వేస్టేషన్లో లిఫ్ట్లో చిక్కుకుని ప్రయాణికులు మూడు గంటలపాటు అవస్థలు పడ్డారు. రైల్వే పోలీసులు స్పందించడంతో ఊపిరి పీల్చుకున్నారు.
హైదరాబాద్లో మెట్రో సేవలు ఒక్కసారిగా స్తంభించాయి. సాంకేతిక కారణాలతో పలు మార్గాల్లో సర్వీసులు ఆగిపోయాయి. ప్రధానంగా నిత్యం రద్దీ ఉండే నాగోల్-హైటెక్ సిటీలో రెండున్నర గంటల పాటు నిలిచిపోవడంతో ప్రయాణికుల�
Maha Kumbh : మహాకుంభ్కు వెళ్తున్న భక్తుల రైళ్లపై అటాక్ జరిగింది. మధ్యప్రదేశ్లోని చతర్పుర్, హర్పల్పుర్ రైల్వే స్టేషన్లో రాళ్లతో దాడి చేశారు. డోర్లు తీయడం లేదని ఫ్లాట్ఫామ్పై ఉన్న ప్యాసి
విద్య, ఉద్యోగం, ఉపాధి, ఇతరత్రా అవసరాల నిమిత్తం ఎక్కడెక్కడో ఉంటున్న వారంతా సంక్రాంతి పండుగకు తరలిరావడంతో గ్రామాలు కళకళలాడాయి. వారంతా తిరుగు ప్రయాణం అవుతున్నారు. దీంతో ఆదివారం జహీరాబాద్ పట్టణంలోని ఆర్టీ�