ఓ ప్రయాణికుడు బస్సులో మర్చిపోయిన విలువైన వస్తువులు, నగదును బాధితుడికి అందజేసి నిజాయితీ చాటుకున్నాడు ఆర్టీసీ కండక్టర్. అచ్చంపేట డిపోకు చెందిన కండక్టర్ వెంకటేశ్వర్లు.. ఈ నెల 26న అచ్చంపేట-హైదరాబాద్ రూట్�
పహల్గాం ఘటన అనంతరం పాకిస్థానపై భారత్ విధించిన ఆంక్షలకు ప్రతీకారంగా భారత్ నుంచి వచ్చే విమానాలకు ఆ దేశం తన గగనతలాన్ని మూసివేయడంతో ఆ ప్రభావం అంతర్జాతీయ విమాన సర్వీసులపై పడనుంది.
Plane Catches Fire | అమెరికాలోని ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో (Orlando airport) పెను ప్రమాదం తప్పింది. డెల్టా ఎయిర్లైన్స్కు (Delta Air Lines flight) చెందిన విమానంలో అకస్మాత్తుగా మంటలు (Plane Catches Fire) చెలరేగాయి.
Passengers | 200 మందికిపైగా భారతీయ ప్రయాణికుల (Passengers)తో లండన్ నుంచి ముంబైకి బయల్దేరిన విమానం తుర్కియే (Turkey)లో అత్యవసరంగా ల్యాండ్ అయిన విషయం తెలిసిందే.
40 foot waves slam cruise ship | విలాసవంతమైన భారీ క్రూయిజ్ షిప్ను 40 అడుగుల ఎత్తైన అలలు కుదిపేశాయి. ఉవ్వెత్తున్న ఎగసిన అలలకు ఆ షిప్ ఊగిపోయింది. దీంతో అందులో ప్రయాణించిన వారు భయాందోళన చెందారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాల�
TSRTC MANTHANI | రామగిరి, ఏప్రిల్ 03: మంథని పెద్దపల్లి రూట్ లో బస్సుల సంఖ్య పెంచాలని టీఎస్ఆర్టీసీ అధికారులను ప్రయాణికులు కోరుతున్నారు. ఈ రూట్ లో మంథని డిపో కు చెందిన బస్సులు అంతంతా మాత్రమే నడుస్తుండంతో గంటల తరబడి బ
Kamakhya Express | కామాఖ్య ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. 11 బోగీలు పట్టాల పక్కకు ఒరిగాయి. ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
దిల్సుఖ్నగర్ నుంచి సూర్యపేటకు ఎక్స్ప్రెస్ బస్సు టికెట్ ధర రూ. 200లు ఉంటుంది. అయితే పండుగ దృష్ట్యా ఆ ధరను 290కి పెంచారు. పెంచితే పెంచారేమో గానీ అది నిజంగానే ఎక్స్ప్రెస్ బస్సు అయితే ప్రయాణికులు కొంత అం�
అమెరికాలోని డెన్వర్ విమానాశ్రయం నుంచి డల్లాస్ వెళుతున్న ఓ అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో గురువారం చెలరేగిన మంటలు ప్రయాణికుల్ని భయకంపితుల్ని చేశాయి.
RTC Buses | సాయంత్రం 5 గంటల తర్వాత నల్లగొండ నుంచి చండూరు మీదుగా మాల్, చౌటుప్పల్ రూట్లలో బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ ఉద్యమకారుడు కళ్లెం సురేందర్ రెడ్డిఅన్నారు.