Kollapur | కొల్లాపూర్ ఫిబ్రవరి 10 : కొల్లాపూర్ నుంచి పెబ్బేరు వెళ్లే ప్రధాన రోడ్డు ప్రమాద భరితంగా మారింది. దీంతో ఈ రోడ్డు గుండా వెళ్లే వాహనదారులు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయంలో ఈ రోడ్డు గుండా ప
Shamshabad airport | హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన విమానాన్ని రద్దు చేయడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిరుపతికి వెళ్లాల్సిన విమానాన్ని చివరి నిమిషంలో సాంక�
శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన విమానం సాంకేతిక లోపంతో రద్దయింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Train passengers | ప్రకాశం జిల్లా మార్కపురం రైల్వేస్టేషన్లో లిఫ్ట్లో చిక్కుకుని ప్రయాణికులు మూడు గంటలపాటు అవస్థలు పడ్డారు. రైల్వే పోలీసులు స్పందించడంతో ఊపిరి పీల్చుకున్నారు.
హైదరాబాద్లో మెట్రో సేవలు ఒక్కసారిగా స్తంభించాయి. సాంకేతిక కారణాలతో పలు మార్గాల్లో సర్వీసులు ఆగిపోయాయి. ప్రధానంగా నిత్యం రద్దీ ఉండే నాగోల్-హైటెక్ సిటీలో రెండున్నర గంటల పాటు నిలిచిపోవడంతో ప్రయాణికుల�
Maha Kumbh : మహాకుంభ్కు వెళ్తున్న భక్తుల రైళ్లపై అటాక్ జరిగింది. మధ్యప్రదేశ్లోని చతర్పుర్, హర్పల్పుర్ రైల్వే స్టేషన్లో రాళ్లతో దాడి చేశారు. డోర్లు తీయడం లేదని ఫ్లాట్ఫామ్పై ఉన్న ప్యాసి
విద్య, ఉద్యోగం, ఉపాధి, ఇతరత్రా అవసరాల నిమిత్తం ఎక్కడెక్కడో ఉంటున్న వారంతా సంక్రాంతి పండుగకు తరలిరావడంతో గ్రామాలు కళకళలాడాయి. వారంతా తిరుగు ప్రయాణం అవుతున్నారు. దీంతో ఆదివారం జహీరాబాద్ పట్టణంలోని ఆర్టీ�
సంక్రాంతి పండుగ ముగియడంతో తిరుగు ప్రయాణంలో ఆదివారం బస్సుల కోసం ప్రజలు పాట్లు పడ్డారు. గంటల తరబడి వేచి చూసి విసిగిపోయారు. వరంగల్ రీజియన్లోని పరకాల, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, తొర్రూరు, నర్సంపేట, హను�
సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. విద్య, ఉద్యోగం, ఉపాధి, ఇతరత్రా అవసరాల నిమిత్తం ఎక్కడెక్కడో ఉంటున్న వారంతా పండుగకు స్వగ్రామాలకు పయనమవుతున
సంక్రాంతి పండుగ నేపథ్యం లో హైదరాబాద్లో ఉంటున్న కుటుంబా లు సొంతూళ్లకు బయల్దేరాయి. ప్రధానం గా ఏపీకి వెళ్లే ప్రయాణికులతో రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి.
సంక్రాంతి పండుగకు సొంతూరి రావాలనుకునే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. సరిపడా రైళ్లు లేక.. ఉన్న బస్సులు సరిపోక ప్రయాణికులు అనేక పాట్లు పడాల్సి వస్తోంది. ఇప్పటికే ఒకవైపు రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేయడంతో చ
44వ జాతీయ రహదారిపై దొంగలు స్వైర విహారం చేశారు. కారులోని ప్రయాణికులపై దాడిచేసి వారి నుంచి 14 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. అడ్డుకున్న వారిని తీవ్రంగా గాయపర్చారు. పెబ్బేరు పట్టణానికి సమీపంలో హైదరాబాద