Uttar pradesh | ఉత్తరప్రదేశ్లోని (Uttar pradesh) బాఘ్పట్లో హోలీ (Holi) వేడుకలు పలువురి ప్రాణం మీదికి తెచ్చాయి. బాఘ్పట్లో ప్రజలు హోలీ పండుగను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు యువకులు రోడ్డుపై వెళ్తున్నవారిపై రంగు
సంస్థ సేవలు మెరుగుపర్చేందుకు విలువైన సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రయాణికులు, పౌరులను టీఎస్ ఆర్టీసీ కోరుతున్నది. ఈ మేరకు ఆ సంస్థ ఆన్లైన్లో ఓ సర్వేను నిర్వహిస్తున్నది. ఆర్టీసీ బస్సుల పనితీరు
హైదరాబాద్ : ప్రజారవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీకి తమ ప్రయాణాలతో ఆర్థిక చేయూతనివ్వాలని ప్రజలకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ప్రజలు తమ రోజువారీ పనులు, ఇతర అవరాల నిమిత్తం చేసే ప్రయాణాల్లో భాగ�
సొంత వాహనాల్లో ప్యాసింజర్ ట్రిప్స్ సంక్రాంతికి తగ్గిన ట్యాక్సీవాలాల రైడ్స్ కుదేలవుతున్న క్యాబ్ అండ్ ట్రావెల్ రంగం నగరంలో 1.86 లక్షల మంది ట్యాక్సీ డ్రైవర్లు సిటీబ్యూరో, జనవరి 16 ( నమస్తే తెలంగాణ ) :నెంబ�
Kerala Cop | ఓ ప్రయాణికుడు టికెట్ లేకుండా రైల్లో ప్రయాణించినందుకు అతన్ని పోలీసులు తీవ్రంగా చితకబాదారు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. మావళి ఎక్స్ప్రెస్లో ఓ పోలీసు కానిస్టేబుల్ ప్రయాణికుల టికెట్లన
Delta Flight | ఓ విమాన ప్రయాణికుడి పట్ల మహిళ దురుసుగా ప్రవర్తించింది. టంపా నుంచి అట్లాంటాకు వెళ్తున్న డెల్టా ఫ్లైట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. డిసెంబర్ 23వ తేదీన డెల్టా ఫ్లైట్లో పాట్రిసియా కార్న్వాల్(51) �
Ola Cabs | ఆటో, కారు బుకింగ్ తర్వాత తమకు గిట్టుబాటు కావడం లేదని కొందరు డ్రైవర్లు రైడ్లను అకస్మాతుగా రద్దు చేస్తున్నారు. ఫలితంగా నిత్యం వేలాదిమంది ప్రయాణికులు రోడ్లపై తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ
Prior booking of RT-PCR test must from ‘at-risk’ countries: Govt | ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ ముప్పును దృష్టిలో పెట్టుకొని రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఆర్టీ పీసీఆర్ పరీక్షల కోసం అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడాన్ని కేంద్ర
Omicron | కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) భారత్ను కలవరపెడుతున్నది. ఇప్పటికే దేశంలో నాలుగు కేసులు నమోదయ్యాయి. తాజాగా ఢిల్లీలో మరో కేసు వెలుగుచూసింది.
Kachiguda | ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో కాచిగూడ నుంచి కాకినాడకు దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైలు నడుపుతున్నది. శుక్రవారం రాత్రి 9 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరుతుందని
బెంగళూరు: బయటకు వినిపించేలా మొబైల్లో వీడియోలు, సాంగ్స్ ప్లే చేస్తే బస్సు నుంచి దించేస్తారు. హైకోర్టు ఆదేశాల మేరకు కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ) ఈ నిర్ణయం తీసుకున్నది. బస్సులో అందరి�