Odisha | ఒడిశాలోని జాజ్పూర్ జిల్లా కొరాయి రైల్వే స్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. సోమవారం తెల్లవారుజామున కొరాయి రైల్వే స్టేషన్లో ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో బోగీలు ప్లాట్ఫామ్పై
కార్నివాల్ ఆస్ట్రేలియా కంపెనీకి చెందిన మెజిస్టిక్ ప్రిన్సెస్ నౌక 12 రోజుల విహారయాత్రలో భాగంగా 4,600 మంది ప్రయాణికులతో న్యూజిలాండ్ నుంచి బయలు దేరింది. సముద్రంలో సగం దూరం వెళ్లాకా షిప్లో భారీగా కరోనా పాజి�
వందే భారత్ రైలు మళ్లీ ప్రమాదానికి గురైంది. ఎద్దు ఢీకొట్టడంతో ముంబై-గాంధీనగర్ రైలు ముందు భాగం, ఒక కోచ్ దెబ్బతిన్నది. దీంతో 15 నిమిషాల పాటు రైలును ఆపాల్సి వచ్చింది.
Viral Video | సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వింత ఘటనలు మనకు తారసపడుతుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పించేవి కాగా.. మరికొన్ని బాధ కలిగించేవిగా ఉంటాయి. తాజాగా, రైల్వే స్టేషన్లో జరిగిన ఫన్నీ సంఘటనకు సంబంధించిన వీడియ
విమానాశ్రయానికి సమయానికి చేరుకోలేకపోవడంతో వారికి ఎంపీ బీబీ పాటిల్ సాయం అందించారు. వారి కోసం విమానం అరగంటపాటు ఆగేలా చొరవ తీసుకున్నారు. కామారెడ్డి, నిజామాబాద్, జోగులాంబ, గద్వాల్, హైదరాబాద్కు చెందిన 32 మ
‘ఇదిగో రాయలసీమ.. అది గో రాయలసీమ..’ అంటూ ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్న బోధన్ ప్రజల కలనెరవేరలేదు సరికదా.. బోధన్ రైల్వే స్టేషన్ నుంచి ఎన్నో దశాబ్దాలుగా నడిచే రైళ్లు కూడా రద్దయ్యాయి.
తిరువనంతపురం: రైలులో పాము కనిపించడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. దీంతో ఆ రైలును స్టేషన్లో నిలిపి పాములు పట్టుకునేవారితో వెతికించారు. అయితే పాము కనిపించకపోవడంతో ఆ రైలు ముందుకు సాగింది. కేరళలో ఈ సంఘటన
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి నర్మదా నదిలో పడిపోవడంతో 13 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్స�
రోజు రోజుకు హైదరాబాద్ విమానాశ్రయం గుండా ప్రయాణించేవారి సంఖ్య భారీగా పెరుగుతున్నది. గత నెలలో ఏకంగా 17.50 లక్షల మంది ఈ విమానాశ్రయం గుండా తమ గమ్యస్థానాలకు చేరుకున్నట్లు ఎయిర్పోర్ట్ను నిర్వహిస్తున్న జీఎమ�