గుడిహత్నూర్ : మండలంలోని మన్నూర్ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం షార్ట్సర్క్యూట్తో కారు దగ్ధమయ్యింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న కారు (స్కార్పియో) మన్నూ�
గ్రామస్తుల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం తాండూర్ : తాండూర్ మండలం బోయపల్లి గ్రామం వద్ద గురువారం రాత్రి ఆర్టీసీ బస్సులోఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్రామస్తులు గమనించి డ్రైవర్ను అప్రమత్తం చేయడంతో పెను ప్
ప్రయాణ అప్రమత్తత (జర్నీ అలెర్ట్) కోసం సెల్ఫోన్కు పంపే ఎస్ఎంఎస్లో ఇక డ్రైవర్ ఫోన్ నంబర్ ఉండదని ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.
Hyderabad Metro | రాఖీ పండుగ, ఆదివారం సెలవు దినం కావడంతో మెట్రోరైళ్లలో ఇవాళ ప్రయాణికుల రద్దీ కనిపించింది. ఉదయం నుంచి రాత్రివరకు మెట్రో బోగీల్లో ప్రయాణికులు కిక్కిరిశారు.
‘విమాన టికెట్ల ధరలు వెబ్సైట్లోనే చూసుకోవాలి’ | అంతర్జాతీయ ప్రయాణికులు విమాన టికెట్ల ధరలకు సంబంధించి డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్) కీలక సూచనలు చేసింది. మెటా సెర్చ్ ఇంజిన్లలో వ
బస్సు దగ్ధం | ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ సమీపంలో ఇవాళ మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
అక్కడికి వెళ్లాలంటే కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి | ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రయాణికులకు కొవిడ్-19 నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేసింది. అయి
మాడ్రిడ్: మాస్క్ ధరించని ఒక వ్యక్తిని మహిళలు రైలు నుంచి తోసేశారు. స్పెయిన్ దేశంలో ఈ ఘటన జరిగింది. కరోనా నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాలని అన్ని దేశాలు తమ ప్రజలకు సూచిస్తున్నాయి. ఉల్లంఘించి�
కానిస్టేబుల్| తాను దిగాల్సిన స్టేషన్ వచ్చేసింది. అయితే రైలు అక్కడ ఆగలేదు. అది ఆగేదాక ఆ ప్రయాణికుడూ వేచి ఉండలేదు. అనుకున్నదే తడవుగా.. రైళ్లో నుంచి దిగేశాడు. అయితే రైలు వేగంగా వెళ్తుండటంతో పట్టు కోల్పోయాడ�
ప్రయాణికులు| ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే ఆరు ప్రత్యేక రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. ఇందులో విశాఖపట్నం-కాచిగూడ (08561)ను జూలై 1 నుంచి 14 వరకు, కాచిగూడ-విశాఖపట్నం రైలు (08562)ను జూలై 2 ను�
అమరావతి,జూన్ 24: దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. 24 స్పెషల్ ట్రైన్ సర్వీసులను పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 25 నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్న�