విమానాశ్రయానికి సమయానికి చేరుకోలేకపోవడంతో వారికి ఎంపీ బీబీ పాటిల్ సాయం అందించారు. వారి కోసం విమానం అరగంటపాటు ఆగేలా చొరవ తీసుకున్నారు. కామారెడ్డి, నిజామాబాద్, జోగులాంబ, గద్వాల్, హైదరాబాద్కు చెందిన 32 మ
‘ఇదిగో రాయలసీమ.. అది గో రాయలసీమ..’ అంటూ ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్న బోధన్ ప్రజల కలనెరవేరలేదు సరికదా.. బోధన్ రైల్వే స్టేషన్ నుంచి ఎన్నో దశాబ్దాలుగా నడిచే రైళ్లు కూడా రద్దయ్యాయి.
తిరువనంతపురం: రైలులో పాము కనిపించడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. దీంతో ఆ రైలును స్టేషన్లో నిలిపి పాములు పట్టుకునేవారితో వెతికించారు. అయితే పాము కనిపించకపోవడంతో ఆ రైలు ముందుకు సాగింది. కేరళలో ఈ సంఘటన
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి నర్మదా నదిలో పడిపోవడంతో 13 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్స�
రోజు రోజుకు హైదరాబాద్ విమానాశ్రయం గుండా ప్రయాణించేవారి సంఖ్య భారీగా పెరుగుతున్నది. గత నెలలో ఏకంగా 17.50 లక్షల మంది ఈ విమానాశ్రయం గుండా తమ గమ్యస్థానాలకు చేరుకున్నట్లు ఎయిర్పోర్ట్ను నిర్వహిస్తున్న జీఎమ�
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికులందరూ మాస్కు ధరించేలా చూడాలని
రైలులో ప్రయాణం అంటే కాస్త టెన్షన్ ఉంటుంది.. ఎక్కే వరకు సరే కానీ దిగేటప్పుడే మనం దిగాల్సిన స్టేషన్ వచ్చిందా లేదా అని కంగారు తప్పదు. ఇక రాత్రిపూట పడుకుందామంటే స్టేషన్ ఎక్కడ వెళ్లిపోతుందోనన్న టెన్షన్. చ�
‘మిమ్మల్ని, మీ సరుకులను తీసుకెళ్తున్న మా ఓడ బెర్ముడా ట్రయాంగిల్లో మునిగిపోతుందని భయపడకండి. నౌక మునిగిపోయే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ మునిగిపోతే మీకు, మీ సరుకులకు విలువ గట్టి 100% రిఫండ్ ఇస్తాం
ఉమ్మడి జిల్లాలోని రైలు మార్గాలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. కరోనా కారణంగా రద్దు చేసిన పాత రైళ్లను పునరుద్ధ రించడానికి, కొత్త రైళ్లను నడపడానికి నిరాసక్తత చూపుతున్నది. ప్రధానంగా బో