ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు ట్విట్టర్లో ఆసక్తికర వీడియోను (Viral Video) పోస్ట్ చేశారు. ఈ వీడియోలో రోడ్డు పక్కన ప్రయాణీకులతో నిండుగా ఉన్న బస్ వైపు ఏనుగు దూసుకురావడం కనిపిస్తుంది.
బ్రిటన్కు చెందిన బడ్జెట్ విమాన సంస్థ ఈజీ జెట్ ప్రయాణికులకు వింత అనుభవం ఎదురైంది. ప్రతికూల వాతావరణం వల్ల టేకాఫ్ కష్టమని భావించిన పైలట్ 19 మంది ప్రయాణికులను దించేశారు. ఈ ఘటన స్పెయిన్లోని లాంజ్రోట్ వ�
Liquor Bottles | మద్యం ప్రియులకు ఢిల్లీ మెట్రో (Delhi Metro) శుభవార్త చెప్పింది. రెండు సీల్డ్ బాటిళ్ల మద్యం (Sealed Liquor Bottles) తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుందని తెలిపింది.
విమానంలో సాంకేతిక లోపంతో రెండు రోజుల పాటు రష్యాలో చిక్కుకుపోయిన 216 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఎట్టకేలకు గురువారం సురక్షితంగా శాన్ఫ్రాన్సిస్కోలో దిగారు.
రష్యాలోని (Russia) మగదాన్ (Magadan) ఎయిర్పోర్టులో చిక్కుకుపోయిన ప్రయాణికులను ప్రత్యామ్నాయ విమానంలో శాన్ఫ్రాన్సిస్కోకు (San Francisco) తరలిస్తున్నామని ఎయిర్ ఇండియా (Air India) ప్రకటించింది.
Odisha train tragedy | ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం జరిగిన మూడు రైళ్ల ప్రమాదంలో (Odisha train tragedy) గాయపడిన ప్రయాణికులు బస్సు ప్రమాదానికి గురయ్యారు. ఆ క్షతగాత్రులు మరోసారి గాయపడ్డారు.
నగరంలో ఆర్టీసీ బస్సులకు సంబంధించి మెరుగైన సేవలు ప్రజల అందుబాటులోకి తీసుకువెళ్లడం కోసం ఆర్టీసీ యాజమాన్యం నిరంతరం కృషి చేస్తున్నది. ఆర్టీసీ అభివృద్ధి కోసం కొత్త పథకాలు, విధానాలను ప్రవేశ పెడుతుంది.
సురక్షితమైన, సమర్థవంతమైన వాయు రవాణా వ్యవస్థ మూలంగానే హైదరాబాద్ నుంచి విమాన ప్రయాణంలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. విమానాశ్రయ విస్తరణ పూర్తయ్యాక ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి
ప్రయాణికులతో మర్యాదగా మెలగాలని కండక్టర్లకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు. కండక్టర్లు, డ్రైవర్లే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని డిపోల్లో కండక్టర్లకు టీఎస్ఆర్ట
శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయానికి రాకపోకలు సాగించే పలు విమానాలను ఎయిర్ ఇండియా (Air India) రద్దు (Cancelled) చేసింది. దీంతో విషయం తెలియక ఎయిర్పోర్టుకు (Airport) వచ్చిన ప్రయాణికులు (Passingers) ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
దక్షిణ మధ్య రైల్వే జోన్ చరిత్రలో తొలిసారి ప్రయాణికుల ద్వారా వచ్చిన ఆదాయం రూ.5 వేల కోట్ల మైలురాయిని దాటింది. ఎస్సీఆర్ జోన్ పరిధిలో రైలు ప్రయాణికుల ద్వారా రూ.5.81 వేల కోట్ల వరకు ఆదాయం ఆర్జించినట్టు రైల్వే అ�
సూర్యాపేట జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని చివ్వేంల మండలం గంపులగ్రామ శివారులో రెండు ఆర్టీసీ బస్సులు ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి.
Nightmare in Plane| సమయం మించిపోవడం, ఎయిర్పోర్ట్లో తగినంత స్థలం లేకపోవడం వల్ల జేఎల్ 331 విమానం ల్యాండింగ్కు అనుమతి నిరాకరించారు. దీంతో పైలట్లు ఆ విమానాన్ని సమీపంలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు.
రిజర్వేషన్ కోచ్లో ఉన్న వారిద్దరూ సిగరెట్లు కాల్చడంపై తోటి ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ వారు లెక్కచేయలేదు. నిలదీసిన ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తించారు.