Train Catches Fire | ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. (Train Catches Fire) కోచ్ కింద భాగంలో దట్టంగా పొగలు కమ్ముకోవడంతో అందులోని ప్రయాణికులు భయాందోళన చెందారు. ఒక వ్యక్తి ధైర్యంతో ఫైర్ కంట్రోల్ సిలిండర్ ద్వారా మంటలు ఆర్ప�
దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో యమున ఎక్స్ప్రెస్వేపై ఓ బస్ (Bus Catches Fire) మంటల్లో చిక్కుకుంది. ఛత్ పూజ జరుపుకునేందుకు ఢిల్లీ నుంచి పలువురు ప్రయాణీకులు స్వస్దలాలకు బయలుదేరడంతో బస్ జనాలతో కిక�
రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగా శవంతో 600 కిలోమీటర్ల పాటు ప్రయాణించాల్సిన దుస్థితి ప్రయాణికులకు ఏర్పడింది. చెన్నై నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వెళ్తున్న సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లో ఆదివారం ఈ ఘ�
రాజస్థాన్లోని (Rajasthan) దౌసా (Dausa) జిల్లాలో పెను ప్రమాదం (Accident) తప్పింది. సోమవారం తెల్లవారుజామున 2.15 గంటలకు హరిద్వార్ నుంచి ఉదయ్పూర్ వెళ్తున్న బస్సు దౌసా కలెక్టరేట్ సమీపంలో అదుపుతప్పి వంతెనపై నుంచి రైల్వే ట్ర
Delhi Metro | పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడూ సరదా సంఘటనలు జరుగుతుంటాయి. చిన్నచిన్న కారణాలకే కొందరు గొడవపడుతుంటారు. ముఖ్యంగా ఢిల్లీ మెట్రో (Delhi Metro)లో ఇలాంటి ఘటనలు తరచూ చోట�
తమిళనాడులోని నీలగిరి జిల్లాలో (Nilgiris district) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న బస్సు (Tourist Bus) నీలగిరి ఘాట్ రోడ్డులోని కూనూర్ (Coonoor) సమీపంలో అదుపుతప్పి లోయలో (Gorge) పడిపోయింది. దీంతో ఎనిమిది మంది అక్కడ�
Fire in Humsafar Express | హమ్సఫర్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. ( Fire in Humsafar Express) ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఆందోళన చెందారు. గుజరాత్లోని వల్సాద్లో ఈ సంఘటన జరిగింది.
Miami Airport Staff Steal | విమాన ప్రయాణికుల బ్యాగుల తనిఖీ సందర్భంగా సెక్యూరిటీ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. బ్యాగుల్లో ఉన్న డబ్బులు చోరీ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Air Canada | వాంతి ఆనవాళ్లు ఉండటంతో పాటు బాగా చెడు వాసన వస్తున్న సీట్లలో కూర్చొనేందుకు ఇద్దరు మహిళా ప్రయాణికులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో వారిని బలవంతంగా విమానం నుంచి దించివేశారు.
సీటు కేటాయింపుపై విమానయాన సంస్థ లు అదనపు రుసుములు వసూలు చేస్తుండటంపై వేలాది మంది ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల నుంచి అదనపు రుసుములు వసూలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు అమల్ల
Krishna Express | రైలులో తిరుపతికి వెళ్లే భక్తులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తెలంగాణలోని ఆదిలాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే కృష్ణా ఎక్స్ప్రెస్ (Krishna Express ) రైలులో పొగలు రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
విమానంలో ప్రయాణిస్తున్న నలుగురు మద్యం మత్తులో తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసిన ఘటన గురువారం చోటుచేసుకొన్నది. దోహా నుంచి హైదరాబాద్ (శంషాబాద్) ఎయిర్పోర్టుకు వచ్చే 6ఈ 1314 నంబర్ గల ఇండిగో విమానంలో �