నగరంలో ఆర్టీసీ బస్సులకు సంబంధించి మెరుగైన సేవలు ప్రజల అందుబాటులోకి తీసుకువెళ్లడం కోసం ఆర్టీసీ యాజమాన్యం నిరంతరం కృషి చేస్తున్నది. ఆర్టీసీ అభివృద్ధి కోసం కొత్త పథకాలు, విధానాలను ప్రవేశ పెడుతుంది.
సురక్షితమైన, సమర్థవంతమైన వాయు రవాణా వ్యవస్థ మూలంగానే హైదరాబాద్ నుంచి విమాన ప్రయాణంలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. విమానాశ్రయ విస్తరణ పూర్తయ్యాక ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి
ప్రయాణికులతో మర్యాదగా మెలగాలని కండక్టర్లకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు. కండక్టర్లు, డ్రైవర్లే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని డిపోల్లో కండక్టర్లకు టీఎస్ఆర్ట
శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయానికి రాకపోకలు సాగించే పలు విమానాలను ఎయిర్ ఇండియా (Air India) రద్దు (Cancelled) చేసింది. దీంతో విషయం తెలియక ఎయిర్పోర్టుకు (Airport) వచ్చిన ప్రయాణికులు (Passingers) ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
దక్షిణ మధ్య రైల్వే జోన్ చరిత్రలో తొలిసారి ప్రయాణికుల ద్వారా వచ్చిన ఆదాయం రూ.5 వేల కోట్ల మైలురాయిని దాటింది. ఎస్సీఆర్ జోన్ పరిధిలో రైలు ప్రయాణికుల ద్వారా రూ.5.81 వేల కోట్ల వరకు ఆదాయం ఆర్జించినట్టు రైల్వే అ�
సూర్యాపేట జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని చివ్వేంల మండలం గంపులగ్రామ శివారులో రెండు ఆర్టీసీ బస్సులు ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి.
Nightmare in Plane| సమయం మించిపోవడం, ఎయిర్పోర్ట్లో తగినంత స్థలం లేకపోవడం వల్ల జేఎల్ 331 విమానం ల్యాండింగ్కు అనుమతి నిరాకరించారు. దీంతో పైలట్లు ఆ విమానాన్ని సమీపంలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు.
రిజర్వేషన్ కోచ్లో ఉన్న వారిద్దరూ సిగరెట్లు కాల్చడంపై తోటి ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ వారు లెక్కచేయలేదు. నిలదీసిన ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తించారు.
గోఫస్ట్ ఎయిర్లైన్ విమానం బెంగళూరు నుంచి ఢిల్లీకి టేకాఫ్ అయ్యింది. అయితే బోర్డింగ్ పాస్లు ఉండి, బ్యాగులు చెక్ ఇన్ చేసిన ఒక బస్సులోని 55 మంది ప్రయాణికులు ఎక్కకుండానే ఆ విమానం వెళ్లిపోయింది.
సింగపూర్కు చెందిన స్కూట్ ఎయిర్లైన్స్ 32 మంది ప్రయాణికులను అమృత్సర్ విమానాశ్రయంలోనే వదిలేసి టేకాఫ్ అయ్యింది. దీనిపై డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు ఫిర్యాదు అందగా, విచారణకు ఆదేశిం�
Amritsar | ఆ విమానం పంజాబ్లోని అమృత్సర్ (Amritsar) నుంచి సింగపూర్ వెళ్తున్నది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 7.55 గంటలకు విమానాశ్రయం నుంచి బయలుదేరాలి.
కరీంనగర్లోని బస్టాండ్కు సంక్రాంతి తాకిడి కనిపించింది. ప్ర యాణికులతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఆవరణంతా రద్దీ కనిపించింది. ప్రభుత్వం వి ద్యాసంస్థలకు ఈనెల 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించండ�