IndiGo | దేశీయ విమానయాన దిగ్గజ సంస్థ ఇండిగో (IndiGo).. తన ప్రయాణికులకు (Passengers) షాకిచ్చింది. విమానాల్లో సీటు ఎంపిక ఛార్జీలను భారీగా పెంచేసింది (airline hiking the charges).
Train Passengers Panic | స్లీపర్ కోచ్లో మిడిల్ బెర్త్ల కోసం ఉండే చైన్లు మాయమయ్యాయి. ఇది చూసి రైలు ప్రయాణికులు షాక్ అయ్యారు. దీంతో మిడిల్ బెర్త్ల్లో రిజర్వేషన్ పొందిన వారు ఆందోళన చెందారు. (Train Passengers Panic) ఈ విషయాన్ని టీ�
మానవ అక్రమ రవాణ (Human Trafficking) ఆరోపణలతో ఫ్రాన్స్లో నిర్బంధానికి గురైన రొమేనియన్ విమానం ఎట్టకేలకు ముంబై చేరింది. 303 మంది భారతీయులతో దుబాయ్ నుంచి నికరాగువా వెళ్తున్న లెజెండ్ ఎయిలైన్స్ విమానం ఈ నెల 22న ఇంధనం కో
హైదరాబాద్ నుంచి విమానాల్లో దేశ, విదేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య ఏటేటా గణనీయంగా పెరుగుతున్నది. దీంతో శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) సరికొత్త రికార్డు సృష్టించింది.
Overhead water tank falls | రైల్వే ప్లాట్ఫారమ్పై వాటర్ ట్యాంక్ కూలింది. (Overhead water tank falls) ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రయాణికుల్లో కొందరు గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురు రైల్వే ఉద్యోగులను సస్పెండ్ చేశారు.
విమాన ప్రయాణికులు రికార్డు స్థాయికి చేరారు. ఈ నెల 23న దేశీయంగా ఎయిర్ ట్రావెలర్స్ 4 లక్షలకుపైగా నమోద య్యారు. 4,63,417 మంది ప్రయాణించినట్టు శనివారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఎక్స్లో
Train Catches Fire | ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. (Train Catches Fire) కోచ్ కింద భాగంలో దట్టంగా పొగలు కమ్ముకోవడంతో అందులోని ప్రయాణికులు భయాందోళన చెందారు. ఒక వ్యక్తి ధైర్యంతో ఫైర్ కంట్రోల్ సిలిండర్ ద్వారా మంటలు ఆర్ప�
దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో యమున ఎక్స్ప్రెస్వేపై ఓ బస్ (Bus Catches Fire) మంటల్లో చిక్కుకుంది. ఛత్ పూజ జరుపుకునేందుకు ఢిల్లీ నుంచి పలువురు ప్రయాణీకులు స్వస్దలాలకు బయలుదేరడంతో బస్ జనాలతో కిక�
రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగా శవంతో 600 కిలోమీటర్ల పాటు ప్రయాణించాల్సిన దుస్థితి ప్రయాణికులకు ఏర్పడింది. చెన్నై నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వెళ్తున్న సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లో ఆదివారం ఈ ఘ�
రాజస్థాన్లోని (Rajasthan) దౌసా (Dausa) జిల్లాలో పెను ప్రమాదం (Accident) తప్పింది. సోమవారం తెల్లవారుజామున 2.15 గంటలకు హరిద్వార్ నుంచి ఉదయ్పూర్ వెళ్తున్న బస్సు దౌసా కలెక్టరేట్ సమీపంలో అదుపుతప్పి వంతెనపై నుంచి రైల్వే ట్ర
Delhi Metro | పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడూ సరదా సంఘటనలు జరుగుతుంటాయి. చిన్నచిన్న కారణాలకే కొందరు గొడవపడుతుంటారు. ముఖ్యంగా ఢిల్లీ మెట్రో (Delhi Metro)లో ఇలాంటి ఘటనలు తరచూ చోట�
తమిళనాడులోని నీలగిరి జిల్లాలో (Nilgiris district) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న బస్సు (Tourist Bus) నీలగిరి ఘాట్ రోడ్డులోని కూనూర్ (Coonoor) సమీపంలో అదుపుతప్పి లోయలో (Gorge) పడిపోయింది. దీంతో ఎనిమిది మంది అక్కడ�