Flyers protest | జార్ఖండ్కు వెళ్లాల్సిన ఇండిగో విమానం రద్దైంది. దీంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్పోర్ట్లో నిరసనకు దిగారు. (Flyers protest) ఇండిగో ఎయిర్లైన్స్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కదులుతున్న రైలు (Running Train) ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి ప్రాణాలమీదికి తెచ్చుకున్నాడు. రాయచూర్కు చెందిన సతీశ్ వికారాబాద్ (Vikarabad) రైల్వే స్టేషన్కు వచ్చాడు.
Fight In Vande Bharat Train | వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లపై విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ రైలులో లగేజీ స్థలం విషయంపై ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ జరిగింది. (Fight In Vande Bharat Train) చివరకు పోలీసులు జోక్యం చేసుకుని సర్దిచెప్పార�
Bonfire In Train AC Coach | చలిని తట్టుకునేందుకు కొందరు ప్రయాణికులు రైలు ఏసీ కోచ్లో చలి మంటలు వేశారు. (Bonfire In Train AC Coach) ఇది గమనించిన మిగతా ప్రయాణికులు భయాందోళన చెందారు. రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్
Vande Bharat Train | వందే భారత్ రైలు (Vande Bharat Train) ప్రయాణికులకు పాడైన ఆహారం సర్వ్ చేశారు. వాసన వస్తున్న ఆ ఆహారాన్ని తినబోమన్న వారు ఆ ఫుడ్ను వెనక్కి ఇచ్చేశారు. డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని రైల్వే �
ఇండిగో విమానాల్లో ముందు వరుస సీట్లు కావాలంటే ప్రయాణికులు రూ.2,000 వరకు అదనంగా చెల్లించుకోవాల్సిందే. ఈ మేరకు సంస్థకు చెందిన వెబ్సైట్లో ఆయా సేవలకుగాను పేర్కొన్న ఫీజులు, చార్జీలనుబట్టి తెలుస్తున్నది. 232, 222 సీ
IndiGo | దేశీయ విమానయాన దిగ్గజ సంస్థ ఇండిగో (IndiGo).. తన ప్రయాణికులకు (Passengers) షాకిచ్చింది. విమానాల్లో సీటు ఎంపిక ఛార్జీలను భారీగా పెంచేసింది (airline hiking the charges).
Train Passengers Panic | స్లీపర్ కోచ్లో మిడిల్ బెర్త్ల కోసం ఉండే చైన్లు మాయమయ్యాయి. ఇది చూసి రైలు ప్రయాణికులు షాక్ అయ్యారు. దీంతో మిడిల్ బెర్త్ల్లో రిజర్వేషన్ పొందిన వారు ఆందోళన చెందారు. (Train Passengers Panic) ఈ విషయాన్ని టీ�
మానవ అక్రమ రవాణ (Human Trafficking) ఆరోపణలతో ఫ్రాన్స్లో నిర్బంధానికి గురైన రొమేనియన్ విమానం ఎట్టకేలకు ముంబై చేరింది. 303 మంది భారతీయులతో దుబాయ్ నుంచి నికరాగువా వెళ్తున్న లెజెండ్ ఎయిలైన్స్ విమానం ఈ నెల 22న ఇంధనం కో
హైదరాబాద్ నుంచి విమానాల్లో దేశ, విదేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య ఏటేటా గణనీయంగా పెరుగుతున్నది. దీంతో శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) సరికొత్త రికార్డు సృష్టించింది.
Overhead water tank falls | రైల్వే ప్లాట్ఫారమ్పై వాటర్ ట్యాంక్ కూలింది. (Overhead water tank falls) ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రయాణికుల్లో కొందరు గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురు రైల్వే ఉద్యోగులను సస్పెండ్ చేశారు.
విమాన ప్రయాణికులు రికార్డు స్థాయికి చేరారు. ఈ నెల 23న దేశీయంగా ఎయిర్ ట్రావెలర్స్ 4 లక్షలకుపైగా నమోద య్యారు. 4,63,417 మంది ప్రయాణించినట్టు శనివారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఎక్స్లో
Train Catches Fire | ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. (Train Catches Fire) కోచ్ కింద భాగంలో దట్టంగా పొగలు కమ్ముకోవడంతో అందులోని ప్రయాణికులు భయాందోళన చెందారు. ఒక వ్యక్తి ధైర్యంతో ఫైర్ కంట్రోల్ సిలిండర్ ద్వారా మంటలు ఆర్ప�
దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో యమున ఎక్స్ప్రెస్వేపై ఓ బస్ (Bus Catches Fire) మంటల్లో చిక్కుకుంది. ఛత్ పూజ జరుపుకునేందుకు ఢిల్లీ నుంచి పలువురు ప్రయాణీకులు స్వస్దలాలకు బయలుదేరడంతో బస్ జనాలతో కిక�