టీఎస్ఆర్టీసీ నిర్ణయాలతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. సెలవు రోజుల్లో జనాలు తక్కువగా ఉంటారనే ఉద్దేశంతో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బస్సులను ఆర్ధాంతరంగా రద్దు చేస్తుండడంతో గంటల తరబడి రోడ్లపై నిల
Bus Rams Onto Divider | నిండుగా ప్రయాణికులున్న బస్సు రోడ్డు డివైడర్లోకి వేగంగా దూసుకెళ్లింది. దీంతో బస్సు ముందు భాగం సిమ్మెంట్ దిమ్మలోకి చొచ్చుకెళ్లింది. డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులతో సహా సుమారు పది మందికిపైగా
Visaka Station | విశాఖ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం రైల్వేస్టేషన్లోని 3,4ప్లాట్ఫార్మ్స్ మధ్య ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పాక్షికంగా కుంగింది.
RGIA | శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి గోరఖ్పూర్ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో శనివారం ఉదయం నుంచి ప్రయాణికులు పడిగాపులు కాస్త�
ప్రముఖ విమానయాన సంస్థ విస్తారాను (Vistara) పైలట్ల కొరత పట్టిపీడిస్తున్నది. సిబ్బందిలేమితో సోమవారం 50 విమానాలను రద్దు చేసిన సంస్థ.. తాజా మరో 38 విమానాలు క్యాన్సల్ అయ్యాయి.
Bus driver | ప్రాణాలకు తెగించి ఒక బస్ డ్రైవర్ చూపిన సాహసం 35 మంది ప్రయాణికులను రక్షించింది. దోపిడీ దొంగలు జరిపిన కాల్పుల్లో గాయపడినా.. రక్తమోడుతూ అలాగే 30 కిలోమీటర్లు బస్ నడిపి పోలీస్ స్టేషన్కు తీసుకుపోయిన ఘట�
సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాయితీ ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యార్థం లహరి ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సుల్లో బెర్త్లపై 10 శాతం రాయితీ కల్పిం�
ముంబై నుంచి శనివారం ఉదయం టేకాఫ్కు సిద్ధమైన ఎయిర్ మారిషస్కు చెందిన ఎంకే 479 విమానం ఇంజిన్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో ఐదు గంటల పాటు దాన్ని నిలిపివేశారు.
Mumbai | ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ మారిషస్కు చెందిన ఓ విమానంలో శనివారం ఉదయం సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో ప్రయాణికులు కొన్ని గంటల పాటు రన్వేపై ఉన్న విమానంలోనే ఉండిపోయారు. ఈ క్రమంలోనే పలువ�
మేడారం మహా జాతరకు (Medaram) తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ (TSRTC) ఎండీ వీసీ సజ్జనార్ (VC Sajjanar) తెలిపారు. రెగ్యులర్ సర్వీసులు తగ్గించడంతో సాధారణ ప్రయాణికులకు ఇబ్బం
సిరిసిల్లలోని కొండాలక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద ఆర్టీసీ బస్సు రోడ్డుపైనే మూడు గంటల పాటు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. వేములవాడ డిపోకు చెందిన బస్సు ఆదివారం వేములవాడ నుంచి హైదరాబాద్
Janmabhoomi Express | విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లే జన్మభూమి ఎక్స్ప్రెస్ బ్రేకులు పట్టేయడంతో నల్లగొండ జిల్లా తిప్పర్తి రైల్వేస్టేషన్లో అధికారులు రైలును నిలిపివేశారు. రైలు ఎందుకు ఆగిందో తెలియక ప్రయా�
దేశవ్యాప్తంగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. గత నెలలో రెండు గంటల కంటే అధికంగా విమానాలు ఆలస్యంగా నడవడంతో 4.82 లక్షల మంది ప్రయాణికులపై ప్రతికూల ప్రభావం చూపిందని విమానయాన నియంత్రణ మండలి డీజీసీఏ వెల్లడించ�