సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాయితీ ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యార్థం లహరి ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సుల్లో బెర్త్లపై 10 శాతం రాయితీ కల్పిం�
ముంబై నుంచి శనివారం ఉదయం టేకాఫ్కు సిద్ధమైన ఎయిర్ మారిషస్కు చెందిన ఎంకే 479 విమానం ఇంజిన్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో ఐదు గంటల పాటు దాన్ని నిలిపివేశారు.
Mumbai | ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ మారిషస్కు చెందిన ఓ విమానంలో శనివారం ఉదయం సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో ప్రయాణికులు కొన్ని గంటల పాటు రన్వేపై ఉన్న విమానంలోనే ఉండిపోయారు. ఈ క్రమంలోనే పలువ�
మేడారం మహా జాతరకు (Medaram) తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ (TSRTC) ఎండీ వీసీ సజ్జనార్ (VC Sajjanar) తెలిపారు. రెగ్యులర్ సర్వీసులు తగ్గించడంతో సాధారణ ప్రయాణికులకు ఇబ్బం
సిరిసిల్లలోని కొండాలక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద ఆర్టీసీ బస్సు రోడ్డుపైనే మూడు గంటల పాటు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. వేములవాడ డిపోకు చెందిన బస్సు ఆదివారం వేములవాడ నుంచి హైదరాబాద్
Janmabhoomi Express | విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లే జన్మభూమి ఎక్స్ప్రెస్ బ్రేకులు పట్టేయడంతో నల్లగొండ జిల్లా తిప్పర్తి రైల్వేస్టేషన్లో అధికారులు రైలును నిలిపివేశారు. రైలు ఎందుకు ఆగిందో తెలియక ప్రయా�
దేశవ్యాప్తంగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. గత నెలలో రెండు గంటల కంటే అధికంగా విమానాలు ఆలస్యంగా నడవడంతో 4.82 లక్షల మంది ప్రయాణికులపై ప్రతికూల ప్రభావం చూపిందని విమానయాన నియంత్రణ మండలి డీజీసీఏ వెల్లడించ�
Flyers protest | జార్ఖండ్కు వెళ్లాల్సిన ఇండిగో విమానం రద్దైంది. దీంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్పోర్ట్లో నిరసనకు దిగారు. (Flyers protest) ఇండిగో ఎయిర్లైన్స్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కదులుతున్న రైలు (Running Train) ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి ప్రాణాలమీదికి తెచ్చుకున్నాడు. రాయచూర్కు చెందిన సతీశ్ వికారాబాద్ (Vikarabad) రైల్వే స్టేషన్కు వచ్చాడు.
Fight In Vande Bharat Train | వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లపై విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ రైలులో లగేజీ స్థలం విషయంపై ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ జరిగింది. (Fight In Vande Bharat Train) చివరకు పోలీసులు జోక్యం చేసుకుని సర్దిచెప్పార�
Bonfire In Train AC Coach | చలిని తట్టుకునేందుకు కొందరు ప్రయాణికులు రైలు ఏసీ కోచ్లో చలి మంటలు వేశారు. (Bonfire In Train AC Coach) ఇది గమనించిన మిగతా ప్రయాణికులు భయాందోళన చెందారు. రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్
Vande Bharat Train | వందే భారత్ రైలు (Vande Bharat Train) ప్రయాణికులకు పాడైన ఆహారం సర్వ్ చేశారు. వాసన వస్తున్న ఆ ఆహారాన్ని తినబోమన్న వారు ఆ ఫుడ్ను వెనక్కి ఇచ్చేశారు. డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని రైల్వే �
ఇండిగో విమానాల్లో ముందు వరుస సీట్లు కావాలంటే ప్రయాణికులు రూ.2,000 వరకు అదనంగా చెల్లించుకోవాల్సిందే. ఈ మేరకు సంస్థకు చెందిన వెబ్సైట్లో ఆయా సేవలకుగాను పేర్కొన్న ఫీజులు, చార్జీలనుబట్టి తెలుస్తున్నది. 232, 222 సీ
IndiGo | దేశీయ విమానయాన దిగ్గజ సంస్థ ఇండిగో (IndiGo).. తన ప్రయాణికులకు (Passengers) షాకిచ్చింది. విమానాల్లో సీటు ఎంపిక ఛార్జీలను భారీగా పెంచేసింది (airline hiking the charges).