ఎయిర్ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో మహిళపై మూత్రవిసర్జన చేసిన ఘటన ఇటీవల తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మరో విమానంలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇండిగో విమానంలో ప్రయా�
RTC bus | రాజేంద్రనగర్లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. రాజేంద్రనగర్లోని హైదర్ షాకోట వద్ద అదుపుతప్పిన బస్సు చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. దీంతో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సంక్రాంతి పండుగ పేరుతో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక రైళ్ల ద్వారా రైల్వే శాఖ దోపిడీకి సిద్ధమైంది. పండుగ నేపథ్యంలో పేద, మధ్య తరగతి ప్రయాణికులకు ప్రయాణం భారంగా మారింది. దీంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైళ్లల
Fight on flight | మనం బస్సులోనో, రైలు, ఆటోలోనే సీటు కోసం గొడవ పెట్టుకోవడం చూశాం. ఒకరినొకరు తన్నుకోవడం, కిటికీ సీటు కోసం జుట్లు పట్టుకొని కొట్టుకోవడమూ చూశాం. మరి విమానంలో అలాంటి
Random sample tests | విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇవాళి నుంచి ర్యాండమ్గా కొవిడ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్
Delhi Airport | ఢిల్లీ విమానాశ్రయంలో గత కొన్నిరోజులుగా తీవ్రమైన రద్దీ నెలకొంటున్న విషయం తెలిసిందే. ప్రయాణికులు అన్ని రకాల చెకింగ్లు పూర్తి చేసుకొని విమానం ఎక్కేందుకు కొన్ని గంటల సమయం పడుతోంది. వారాంతంలో రద్దీ �
Delhi Airport | ఢిల్లీ విమానాశ్రయంలో గత కొన్నిరోజులుగా తీవ్రమైన రద్దీ నెలకొంటున్న విషయం తెలిసిందే. ప్రయాణికులు అన్ని రకాల చెకింగ్లు పూర్తి చేసుకొని విమానం ఎక్కేందుకు కొన్ని గంటల సమయం పడుతోంది. వారాంతంలో రద్దీ �
Delhi Airport | ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సోమవారం ఉదయం పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సందర్శించారు. అక్కడ తాజాగా నెలకొన్న పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికుల సమస
Odisha | ఒడిశాలోని జాజ్పూర్ జిల్లా కొరాయి రైల్వే స్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. సోమవారం తెల్లవారుజామున కొరాయి రైల్వే స్టేషన్లో ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో బోగీలు ప్లాట్ఫామ్పై
కార్నివాల్ ఆస్ట్రేలియా కంపెనీకి చెందిన మెజిస్టిక్ ప్రిన్సెస్ నౌక 12 రోజుల విహారయాత్రలో భాగంగా 4,600 మంది ప్రయాణికులతో న్యూజిలాండ్ నుంచి బయలు దేరింది. సముద్రంలో సగం దూరం వెళ్లాకా షిప్లో భారీగా కరోనా పాజి�
వందే భారత్ రైలు మళ్లీ ప్రమాదానికి గురైంది. ఎద్దు ఢీకొట్టడంతో ముంబై-గాంధీనగర్ రైలు ముందు భాగం, ఒక కోచ్ దెబ్బతిన్నది. దీంతో 15 నిమిషాల పాటు రైలును ఆపాల్సి వచ్చింది.
Viral Video | సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వింత ఘటనలు మనకు తారసపడుతుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పించేవి కాగా.. మరికొన్ని బాధ కలిగించేవిగా ఉంటాయి. తాజాగా, రైల్వే స్టేషన్లో జరిగిన ఫన్నీ సంఘటనకు సంబంధించిన వీడియ