గోఫస్ట్ ఎయిర్లైన్ విమానం బెంగళూరు నుంచి ఢిల్లీకి టేకాఫ్ అయ్యింది. అయితే బోర్డింగ్ పాస్లు ఉండి, బ్యాగులు చెక్ ఇన్ చేసిన ఒక బస్సులోని 55 మంది ప్రయాణికులు ఎక్కకుండానే ఆ విమానం వెళ్లిపోయింది.
సింగపూర్కు చెందిన స్కూట్ ఎయిర్లైన్స్ 32 మంది ప్రయాణికులను అమృత్సర్ విమానాశ్రయంలోనే వదిలేసి టేకాఫ్ అయ్యింది. దీనిపై డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు ఫిర్యాదు అందగా, విచారణకు ఆదేశిం�
Amritsar | ఆ విమానం పంజాబ్లోని అమృత్సర్ (Amritsar) నుంచి సింగపూర్ వెళ్తున్నది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 7.55 గంటలకు విమానాశ్రయం నుంచి బయలుదేరాలి.
కరీంనగర్లోని బస్టాండ్కు సంక్రాంతి తాకిడి కనిపించింది. ప్ర యాణికులతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఆవరణంతా రద్దీ కనిపించింది. ప్రభుత్వం వి ద్యాసంస్థలకు ఈనెల 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించండ�
ఎయిర్ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో మహిళపై మూత్రవిసర్జన చేసిన ఘటన ఇటీవల తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మరో విమానంలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇండిగో విమానంలో ప్రయా�
RTC bus | రాజేంద్రనగర్లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. రాజేంద్రనగర్లోని హైదర్ షాకోట వద్ద అదుపుతప్పిన బస్సు చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. దీంతో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సంక్రాంతి పండుగ పేరుతో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక రైళ్ల ద్వారా రైల్వే శాఖ దోపిడీకి సిద్ధమైంది. పండుగ నేపథ్యంలో పేద, మధ్య తరగతి ప్రయాణికులకు ప్రయాణం భారంగా మారింది. దీంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైళ్లల
Fight on flight | మనం బస్సులోనో, రైలు, ఆటోలోనే సీటు కోసం గొడవ పెట్టుకోవడం చూశాం. ఒకరినొకరు తన్నుకోవడం, కిటికీ సీటు కోసం జుట్లు పట్టుకొని కొట్టుకోవడమూ చూశాం. మరి విమానంలో అలాంటి
Random sample tests | విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇవాళి నుంచి ర్యాండమ్గా కొవిడ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్
Delhi Airport | ఢిల్లీ విమానాశ్రయంలో గత కొన్నిరోజులుగా తీవ్రమైన రద్దీ నెలకొంటున్న విషయం తెలిసిందే. ప్రయాణికులు అన్ని రకాల చెకింగ్లు పూర్తి చేసుకొని విమానం ఎక్కేందుకు కొన్ని గంటల సమయం పడుతోంది. వారాంతంలో రద్దీ �
Delhi Airport | ఢిల్లీ విమానాశ్రయంలో గత కొన్నిరోజులుగా తీవ్రమైన రద్దీ నెలకొంటున్న విషయం తెలిసిందే. ప్రయాణికులు అన్ని రకాల చెకింగ్లు పూర్తి చేసుకొని విమానం ఎక్కేందుకు కొన్ని గంటల సమయం పడుతోంది. వారాంతంలో రద్దీ �
Delhi Airport | ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సోమవారం ఉదయం పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సందర్శించారు. అక్కడ తాజాగా నెలకొన్న పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికుల సమస