ప్రత్యేక రైళ్లు| కరోనా విజృంభణ, లాక్డౌన్ కారణంగా రైళ్లలో ప్రయాణికులు తగ్గిపోయారు. దీంతో ప్రయాణికుల నుంచి డిమాండ్ లేకపోవడంతో మరో ఆరు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది
కరోనా టెస్ట్| కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో రాష్ట్రాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారిని అడ్డుకుంటున్నారు. సరిహద్దుల్లోనే కరోనా పరీక్షలు నిర్వహించి న
ఆర్టీపీసీఆర్ టెస్ట్| దేశంలో కరోనా కేసులు నానాటికి పెరుగుతుండటంతో రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది.
రైళ్లు రద్దు| ప్రయాణికులు లేకపోవడంతో దక్షిణ మధ్య రైల్వే కొన్ని రైళ్లను రద్దు చేసింది. ఈనెల 28 నుంచి మే 31 మధ్య నరసాపురం-నిడదవోలు, నిడదవోలు-నరసాపురం ఎక్స్ప్రెస్ రైళ్లు, సికింద్రాబాద్-బీదర్ ఎక్స్ప్రెస్,
నెగెటివ్| అసోంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఇందులో భాగంగా నెగెటివ్ రిపోర్ట్ ఉన్నప్పటికీ బయటి రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలని ఆదేశా
కోల్కతా: దేశంలో కరోనా కేసులు పెరుగుతుండంతో రాష్ట్రాలు క్రమంగా ఆంక్షలు విధిస్తున్నాయి. నిన్న ఢిల్లీ ఐదు రాష్ట్రాల ప్రయాణికులపై ఆంక్షలు విధించగా.. ఈ జాబితాలో పశ్చిమబెంగాల్ కూడా చేరింది. మహారాష్ట్ర, కేరళ