పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిస్తే ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని అనభేరి, సింగిరెడ్డి స్మార�
పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని, ప్రగతి సా ధ్యమవుతుందని పెద్దపల్లి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వ ర్ అన్నారు.
అవగాహన లేని కాంగ్రెస్ ప్రభుత్వం యాసంగిలో ఒక్క తడికి నీరివ్వకపోవడంతో జిల్లాలో చేతికొచ్చిన పంటలు ఎండిపోయాయని, గత కేసీఆర్ పాలనలో ఏనాడూ పంటలు ఎండిపోయిన దాఖలాలు లేవని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా �
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంపుపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్, కల్లూరు ఇంఛార్జ్ ఆర్డీవో బి.మధుసూదన్నాయక్ అన్నారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గ తహసీల్దార్లతో ఆ�
పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసే మొత్తం 17 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. శుక్రవారం వరంగల్ లోకసభకు పోటీచేసే అభ్యర్థి ప్రకటనతో పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది.
ముందుస్తుగా ఆస్తిపన్ను చెల్లిస్తూ 5 శాతం రాయితీ పొందేందుకు నగరవాసులు అనాసక్తి కనబరుస్తున్నారు. రూ.కోట్లలో పన్ను చెల్లించే బడా సంస్థలతో పాటు సామాన్యులు ఈ రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని జీహె
‘గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కరువు ఏర్పడితే మూగజీవాలు పశుగ్రాసం దొరకక కబేళాలకు వెళ్లాయి. పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేసి పశువులను బతికించుకోవాలని ఆంధ్ర ప్రాంతాల నుంచి గడ్డి తీసుకొచ్చి మూగజ�
మోసపూరిత హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో అనతికాలంలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ఖమ్మం పార్లమెంట్
బీఆర్ఎస్ను మోసం చేసిన రంజిత్రెడ్డిని పార్లమెంటు ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని కేవీఎంఆర్ ప్రైడ్ గార్డెన్స్లో శనివారం బీఆర్ఎస
పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు వీలుగా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటు
వెన్నుపోట్లు, ద్రోహాలు, కుట్రలు, దాడులను ఎదుర్కోవటం బీఆర్ఎస్కు కొత్తేమీ కాదని, ప్రజల గుం డెల్లో బీఆర్ఎస్ స్థానం ఉన్నంత వరకు ఏమీ కాదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు.
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పొరుగు రాష్ర్టాల నుంచి మద్యం, నాటుసారా, గంజాయి వంటి మత్తు పదార్థాలు అక్రమంగా రవాణా చేయకుండా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్
కేజ్రీవాల్ స్థాపించిన ఆప్ ప్రస్థానం మొదటి నుంచీ సంచలనమే. ఢిల్లీలో రికార్డు స్థాయిలో మూడుసార్లు గెలిచి బీజేపీ, కాంగ్రెస్లకు కొరకరాని కొయ్యగా తయారైన ఆ పార్టీ క్రమంగా ఇతర రాష్ర్టాలకు వ్యాపించి తన బలాన�