పార్లమెంటు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మంగళవారం పోలింగ్ సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శశాంక నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముద�
పార్లమెంటు ఎన్నికల నియామావళిలో భాగంగా జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లో వాహనాలను క్షణ్ణంగా తనిఖీ చేయాలని రామగుండం పోలీస్ కమిష నర్ శ్రీనివాస్ ఆదేశించారు. గురువారం జైపూర్ పోలీస్స�
కేసీఆర్ను నేరుగా ఎదుర్కొనలేక మోదీ ప్రభుత్వం సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థల ద్వారా ప్రజాస్వామ్యాన్ని తప్పుదోవ పట్టిస్తూ అక్రమ కేసులను బనాయిస్తున్నదని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి విమర్శించారు.
జిల్లాలో జరిగే పార్లమెంటు ఎన్నికలను పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు బాధ్యతతో పని చేయాలని, వారికి సంబంధించిన అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని వికారాబాద్ కలెక�
పార్లమెంటు ఎన్నికల వేళ శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ సునీల్దత్ ఆదేశించారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా జిల్లాలోని పోలీస్ అధికారులతో బుధవారం నిర్వహిం�
ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు మారుతుంటాయి. సైద్ధాంతిక నిబద్ధతను బట్టి దూరాలు పెరుగుతుంటాయి, తరుగుతుంటాయి. బీఎస్పీ నేతగా ఎదిగిన మాజీ ఐఏఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బీఆర్ఎస్లో చేరడం అలాంటిదే. �
ఎన్నికల కమిషన్ పార్లమెంటు ఎన్నికలకు షెడ్యూల్ను ప్రకటించడంతో అధికారులు కోడ్ అమలుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కూడళ్ల వద్ద ఉన్న ఎన్టీఆర్, ఇందిరా గాంధీ, రాజీవ్ గ�
లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయటంతో శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. జూన్ 6న కోడ్ పూర్తవుతుంది.
ఆవగింజంత అయినా సరాసరి ప్రమేయం లేని ఓ పేలవమైన కేసులోని అబద్ధం గడప దాటేలోగా, కక్షసాధింపు అనే అసలు నిజం ప్రపంచానికి రీచ్ అయింది! సరిగ్గా పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్కు ముందు రోజు ఎమ్మెల్సీ కవితను ఈడీ అ�
ఉద్యమ కాలం నుంచి కలిసొచ్చిన కరీంగనర్ గడ్డపై నుంచి బీఆర్ఎస్ కదనభేరి మోగించింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం పూరించింది. ఎస్సారార్ కళాశాల మైదానం వేదికగా మంగళవారం సాయంత్రం నిర్వహించిన బహిర�
KTR | రేవంత్రెడ్డి వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం. మరో ఏక్నాథ్ షిండే.. మరో హిమంతబిశ్వ శర్మ ఇక్కడ్నే పుడతడు.. కాంగ్రెస్ను బొంద పెడ్తడు.
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఓట్ల లెక్కింపు కోసం డిచ్పల్లిలోని సీఎంసీని అన్నివిధాలా సిద్ధం చేయాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. సీపీ కల్మేశ్వర్ సింగెనవార్, అదనపు కల�
మగతనం గురించి జుగుప్సాకరమైన భాష మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 17 సీట్లు గెలుచుకొని తన మగతనం నిరూపించుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహ