వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్కర్నూల్ ఎంపీ టికెట్ తనకే వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు.
మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదివారం సమావేశం అయ్యారు. మండలంలోని తాటిసుబ్బనగూడెంలోని మెచ్చా నివాసంలో ఆయనను కలిశారు.
దుర్భిణీ వేసి వెతికినా కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలకు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు దేశంలో ఎక్కడా సురక్షితమైన చోటు కనిపించడం లేదు. ఈ విషయాన్ని పరోక్షంగా కాంగ్రెస్ నాయకులే దేశానికి చాటి చెప్పా�
‘కాంగ్రెస్ నిరంకుశ విధానాలు నశించాలి.. డ్రైవరన్నల ఆత్మహత్యలపై స్పందించాలి.. ఉచిత బస్సు స్కీంతో నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు నెలకు రూ.15వేలు చెల్లించాలి. ప్రభుత్వం స్పందించకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో కాం
పార్లమెంటు ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈవీఎంల మొదటి దశ పరిశీలన(ఎఫ్ఎల్సీ) అత్యంత కీలకమని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. బుధవారం కొత్తగూడెంలోని ఆర్డీవో కార్యాలయంలో బ్యాలెట్, కంట్రోల్
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఉన్నతాధికారుల బదిలీలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు భద్రాద్రి జిల్లా అధికారులను పొరుగు జిల్లాలకు, అక్కడి అధికారులను భద్రాద్రి జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్ర�
అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తామన్న బీజేపీ.. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టి హామీ నిలబెట్టుకోవాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ డిమాండ�
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు భద్రాద్రి జిల్లాలో శనివారం పర్యటించనున్నారు. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో జరిగే బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు.
కరీంనగర్లో ఈనెల 24న జరిగే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సోషల్ మీడియా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.
దేశంలో అతిపెద్ద మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహ రచనతో ముందుకెళ్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రేటర్లో చేసిన అభివృద్ధి పనులు చూసి.. ప్రజలు మల్కాజిగిరి పరిధిలోన�
Gangula Kamalkar | బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. త్వరలోనే వారి రంగు బయటపడుతుందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalkar) అన్నారు.
Mallareddy | వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో(Parliamentary elections) ప్రజలు బీఆర్ఎస్(BRS )వైపే ఉంటారని మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి(Mallareddy )అన్నారు.
పార్లమెంటు ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణులు నయా జోష్తో సిద్ధం కావాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్రెడ్డి సూచించారు. శనివారం పరిగిలోని బృందావన్ గార్డెన్ల, పూడూరులలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ మండల ము