వంద రోజుల్లోనే హామీలను అమలు చేస్తామని చేయని రేవంత్రెడ్డి ప్రభుత్వం సిగ్గులేనిదని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఎద్దేవా చేశారు. మండల కేంద్రంలో ఆదివా�
పార్లమెంటు ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి కలెక్టర్ శశాంక శుక్
కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలు నచ్చక గులాబీ గూటికి వస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండలం గట్టుపల్లి గ్రామ మాజీ ఉప సర్పంచ్తో పాటు మర�
రాష్ట్ర హక్కుల సాధనే లక్ష్యంగా పని చేస్తానని ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎంపీగా పనిచేసిన ఇన్నాళ్లు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాడానని అన్నారు.
‘పార్లమెంట్ ఎన్నికల్లో మేం కాంగ్రెస్ పార్టీకి ఓటేయం. రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లనే మాకు తాగనీకే నీళ్లియ్యక మస్తు తిప్పలు పెడుతున్నడు. నీళ్ల కోసం మస్తు తక్లీబ్ అయితున్నది. బీఆర్ఎ
ముందస్తు సమాచారం లేకుండా ఎక్కడికక్కడ రాచకొండలో రోడ్లు బ్లాక్ చేస్తుండటంతో ట్రాఫిక్లో చిక్కుకొని వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీలు ప్రచారాల కోస�
పార్లమెంటు ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే బీఆర్ఎస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తున్నది. కాంగ్రెస్లో నేతల మధ్య అంతర్గత విభేదాలు, బీజేపీకి క్యాడర్ లేక ఆ పార్టీ అభ్యర్థులు డీలా పడుతుండగా.. బీఆర్ఎస్ అభ్య�
కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పార్లమెంటు ఎన్నికలను స్వేచ్ఛాయుత, ప్రశాంత, పారదర్శక వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధిక�
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయం కోసం వరంగల్ నుంచి వస్తున్న పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఖమ్మం జిల్లా సరిహద్దు అయిన తిరు
పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తే ఈ పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజార్టీ ఖాయమని ఖమ్మం ఎంపీ, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇందుకోసం పార్టీ
అధికారంలోకి వచ్చి నాలుగున్నర నెలలు గడవక ముందే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి అధి�
ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు బోగస్ అని ప్రజలకు అర్థమైందని, ఆ పార్టీపై వ్యతిరేకత మొదలైందని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బుధవారం గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ గొర్రెకుంట గ్రామ
సమాజంలో ఎంతో ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని కాదని ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని నాగర్కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్�
MLA Gopinath | రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో(Parliamentary elections) తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ సీట్లను బీఆర్ఎస్( BRS) పార్టీ సాధించడం ఖాయమని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(MLA Gopinath,) ధీమా వ్యక్తం చేశారు.