పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పావులు కదుపుతున్నారు. లోక్ సభ ఎన్నికలకు గులాబీ సైన్యాన్ని సన్నద్ధం చేసేందుకు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కార్యకర్త�
రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలవారీగా నిర్వహిస్తున్న సమావేశాల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 4వ తేదీన ఖమ్మం రానున్నారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేయనున్న ప్రస్తుత ఎంపీ నామా నాగేశ్వరరావు గెలుపు కోసం సమష్టిగా పని చేయాలని కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కోరారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్య పడకుండా ముందుకు సాగాలని, వారికి తనతో పాటు పార్టీ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. దండేపల్లి మండలంలోని గూడెం, నంబాల, వెల్గనూర్, కాసిపేట, కొండాప�
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ చేపట్టనున్న రథయాత్ర షెడ్యూల్పై ఊగిసలాట నెలకొన్నది. వచ్చే నెల 5 నుంచి రథయాత్రలు ప్రారంభించాలని గతంలో ఆ పార్టీ నేతలు భావించారు. బడ్జెట్ సమావేశాలు, ఇతర కారణాలత
గ్రామ పంచాయతీల్లో పాలక వర్గం పాలన ఈ నెలాఖరుతో ముగియనున్నది. ఫిబ్రవరి-1తో ఐదేండ్ల పాలన పూర్తి కావడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. మళ్లీ ఎన్నికలు జరిగే వరకు వారితోనే పాలన చేపట్టనున్నది.
‘కారు వంద స్పీడుతో మళ్లీ దూసుకొస్తుంది. కేసీఆర్ 2001లో పార్టీ పెట్టి 14 ఏండ్ల పాటు ఉద్యమాన్ని 100 కిలోమీటర్ల స్పీడుతో నడిపారు. 2014లో అధికారం చేపట్టి పదేండ్ల పాటు 100 కిలోమీటర్ల స్పీడుతో పోనిచ్చారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే తెలంగాణ కు న్యాయం జరుగుతుందని.. కాంగ్రెస్, బీజేపీ డూడూ బసవన్నలను ఢిల్లీకి పంపితే తీవ్ర నష్టమేనని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్
ఎన్నికలు ఏవైనా బీఆర్ఎస్ గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి. చేవెళ్ల ఎంపీగా రంజిత్రెడ్డిని మరోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. కేటీఆర్ సహకారంతో షాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చ
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని సీట్లలో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారని, రానున్న ఎన్నికల్లో కచ్చితంగా ఎంపీ స్థానాన్ని గెలిపించుకుంటామని హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు
అసెంబ్లీ ఎన్నికలు ముగియగా.. ఇక పార్లమెంట్ ఎన్నికల వంతు రానున్నది. త్వరలో ఎలక్షన్లు జరుగనుండడంతో రాజకీయ వేడి రగులుతున్నది. అన్ని పార్టీలు ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి.
ఇరవై నాలుగేండ్లు రయ్మని ఉరికిన కారుకు సర్వీసింగ్ అవసరం పడదా? తాత్కాలిక బ్రేకర్లు వచ్చాయే తప్ప భూమి ఆకాశం కింద మీదపడ్డట్టు ఆగమాగం కావద్దు. తప్పకుండా మళ్లీ మనమే వస్తం. ప్రజలు మనవద్దకే వస్తరు.
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్లో పార్లమెంట్ నియోజవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి �